తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే.. బయోగ్రఫీలు, రాజకీయాలు, నిజ జీవిత ఘటనలే ఆధారంగా ఆయన చేస్తున్న ప్రతీ సినిమా దుమారాన్నే రేపుతోంది.. ఒకప్పుడు టాలివుడ్, బాలివుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలను చేశాడు.. ఇటీవలి కాలంలో వివాదాస్పద మూవీలనే చేస్తున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వర�
జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర గురించి అందరికి తెలుసు..జబర్దస్త్ షో తో ప్రేక్షకులందరికీ దగ్గరైన వారిలో చమ్మక్ చంద్ర ఒకడు,కుటుంబ కథలు తీస్తూ అందరిని కడుపుబ్బా నవ్వించే చంద్ర అంటే ప్రతిఒక్కరు ఇష్టపడుతారు. ఒకపక్క ఆడవారిని తక్కువ చేస్తూ మరో పక్క వారి విలువేంటో చెప్పి అందరి ఆదరాభిమానాలు పొందుతున�
రకుల్ ప్రీత్ సింగ్ గురించి అందరికి తెలుసు.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండేది.. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలివుడ్ కు వెళ్లింది..ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా రాణిస్తోంది. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగులో కనిపించడం లేదు అని చెప్పుకోవచ్చు.. అందుకు కారణం ప్రముఖ బాల
Bahubali Producer Shobu Yarlagadda Special Interview Promo: రెండు భాగాలుగా విడుదలైన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా వెండి తెర మీద ఎన్ని అద్భుతాలను సృష్టించిందో మనం అందరం చూశాం. అందుకే ఆ మూవీ విశేషాలు ఇప్పటికీ ఎప్పటికీ ఆసక్తికరమే. ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు మనకు తెలియని ఎన్నో ముఖ్య విషయాలను ఆ చిత్ర నిర్మాతల�
అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మితభాషి, సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడు, తన పని ఏదో తాను చూసుకోవడం తప్ప వివాదాల జోలికి అస్సలు పోడు.
మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం 'పక్కా కమర్షియల్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశీ ఖన్నా నటిస్తోంది.
సీనియర్ హీరోయిన్ లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం స్టార్ హీరో సినిమాల్లో బామ్మ పాత్రలు చేసి మెప్పిస్తుంది. ఓ బేబీ, గ్యాంగ్ లీడర్ చిత్రాల్లో ఆమె నటన అద్భుతం. ఇక ఆమె కూతురు ఐశ్వర్య లక్ష్మీ కూడా తెలుగువారికి సుపరిచి
తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో ఉన్నది చాలా తక్కువ.. అందులో ఒకరు చాందిని చౌదరి. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న చాందిని ‘కలర్ ఫోటో’ చిత్రంతో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత వరుస అవకాశాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ హోదా కోసం కష్టపడుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే చాంది�
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పలు వాయిదాల తరువాత ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇక హీరోయిన్ సాయి పల్లవి పలు ఇంటర్వ్యూలలో మాట