Kaushambi: మహిళల పై ఎన్నో రకాల అఘాత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. ప్రభుత్వం కూడా కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నా కూడా కామాంధుల లో మార్పులు మాత్రం రాలేదు.. అంతకు అంత పెరుగుతున్నాయి.. ఇక దేశంలో చిన్నారులపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరో కేసు వెలుగు చూసింది.. ఓ కీచకుడు అభం, శుభం తెలియని 15 ఏళ్ల మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని…
ఉత్తరాఖండ్ లో దారుణం వెలుగు చూసింది.. ఓ మహిళను దారుణంగా చిత్ర హింసలు పెట్టి, చంపేశారు.. ఆ తర్వాత కూడా వదలకుండా అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.. మద్యం సేవించిన నిందితులు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారని, మహిళ ప్రతిఘటించడంతో నిందితుడు ఆమె తలను గోడకు కొట్టాడని పోలీసులు తెలిపారు.. మరణించిన తర్వాత నిందితుడు ఆమెపై అత్యాచారం చేసి, ఆమె మృతదేహాన్ని రోడ్డు పక్కన ఉన్న చెత్తకుప్పలో విసిరి సంఘటనను రోడ్డు ప్రమాదంగా చూపించాడని వెల్లడించారు. కాగా,…
కొందరు క్షణికావేశంలో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా దారుణంగా ప్రవర్తిస్తుంటారు.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.. ఇక ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.. అయిన అక్కడ క్రైమ్ రేటు తగ్గలేదు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. ఓ భార్య తన భర్తను అతి కిరాతకంగా గొడ్డలి తో నరికి చంపింది.. ఆ తర్వాత ఐదు ముక్కలుగా చేసింది.. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు…
తెలంగాణాలో క్రైం రేటు రోజురోజుకు పెరిగిపోతుంది.. మొన్నటివరకు రోడ్డు ప్రమాదాలతో జనాలు అనేక ఇబ్బందులు పడితే.. నేడు హత్యలు కలకలం రేపుతున్నాయి.. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరగడం వల్లో కుటుంబ కలహాల వల్లనో హత్యకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుందని తెలుస్తుంది.. క్షనీకావేశంలో జరిగే హత్యలతో కుటుంబాలు విచ్చిన్నం అవుతాయి.. తాజాగా పెద్దపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది.. నిద్రిస్తున్న ఓ వ్యక్తి పై కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసి అతి కిరాతాకంగా సజీవ దహనం…
భార్యా భర్తల బంధం అనేది ఒకప్పుడు పవిత్రంగా ఉండేది.. ప్రేమలు, చిలిపి పనులు ఎక్కువగా ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం కోపాలు, కక్ష్యలు.. భార్య నచ్చని పని చేసిందని భర్త .. భర్త చేసాడని భార్య.. ఇలా చివరికి హత్యలు జరిగేలా ప్రేరేపిస్తున్నాయి.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా ఓ మహిళ తన భర్త మార్మాంగాన్నే కోసేసిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఈ దారుణ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగు…
చైన్నై రైల్వే స్టేషన్ లో దారుణం వెలుగు చూసింది.. రైల్వే స్టేషన్ లో పండ్ల వ్యాపారం చేసే మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని నలుగురు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా సమాచారం.. ఆమె హత్య జరగడానికి కారణాలు వివాహేతర సంబంధాలే అని సమాచారం.. ఈ దారుణ ఘటన జరిగి రెండు రోజులు అయ్యింది.. ఆమె చనిపోవడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది.. ఈ ఘటన తో ఒక్కసారిగా అందరు ఉలిక్కి పడ్డారు.. ఈ ఘటన తీవ్ర…
అక్రమ సంబంధాలు జీవితాలను నాశనం చేస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో దారుణ ఘటనలను చూస్తూనే ఉన్నాం..తాజాగా ఓ వివాహేతర సంబంధం మనిషి ప్రాణాన్ని తీసింది.. ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది..రాజస్థాన్ లోని పాలిలో 33 ఏళ్ల వ్యక్తిని అతని భార్య ప్రేమికుడు హత్య చేసి, మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికి, వేర్వేరు ప్రదేశాల్లో పాతిపెట్టాడు. శరీరభాగాలను ఖననం చేసిన స్థలంలో నిందితుడు మామిడి మొక్కను నాటినట్లు పోలీసులు తెలిపారు. జోగేంద్ర అనే వ్యక్తిని…
ఈరోజుల్లో అప్పులకు డబ్బులు ఇస్తే ఇక ప్రాణాలను వదిలేసుకున్నట్లే.. ఇటీవల చాలా ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. మేనల్లుడు కదా అని అప్పు ఇస్తే మేనమామ ను అతి కిరాతకంగా చంపిన ఘటన వెలుగు చూసింది..దారుణంగా హత్య చేశాడు. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి భూమిలో పాతిపెట్టాడు..ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని గుణ జిల్లాలో చోటు చేసుకుంది. ఇది జిల్లా వాప్తంగా కలకరం రేకెత్తించింది.. వివరాల్లోకి వెళితే.. మెడికల్ రిప్రజెంటేటివ్ గా…
భార్యా భర్తల మధ్య గొడవలు సహజం.. అయితే చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పడటం సహజం.. కొన్ని గొడవలు చావు వరకు వెళ్తున్నాయి.. మరికొన్ని ఘటనలు కుటుంబాలను విడగొడుతున్నాయి.. చిన్నచిన్న కారణాలకే హత్యల దాకా వెళుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయని పోలీసులు అంటున్నారు. మాటలతో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారని, కోపతాపాలను కాస్త అదుపులో పెట్టుకోవాలని. భార్యాభర్తల మధ్య గొడవలు మామూలే కానీ.. ఇలా నరక్కోవడం వరకు రాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.. తాజాగా కూర…
ఆన్ లైన్ గేమ్ లు మనుషులను ఎంతగా ప్రభావితం చేస్తాయో నిత్యం వింటూనే ఉన్నాం.. ఆడ, మగ తేడా లేకుండా అందరు ఆన్ లైన్ గేమ్ లకు బానిసలుగా మారుతున్నారు.. తాజాగా ఓ మహిళ ఆన్ లైన్ గేమ్ బెట్టింగ్ ల కోసం వరుస దొంగతనాలకు పాల్పడుతుంది..పక్కింట్లో ఎవ్వరు లేరని తెలుసుకొని పక్కా ప్లాన్ ప్రకారం చోరికి పాల్పడింది.. అనుమానంతో పోలీసులు విచారించగ అడ్డంగా దొరికిపోయింది.. ఈ ఘటన హైదరాబాద్ లోనే వెలుగు చూసింది.. రామంతాపూర్ ఇందిరానగర్…