ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.. గోరేగావ్ వెస్ట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు మరణించారు.. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.. ప్రమాదం నుంచి మరో 30 మంది సురక్షితంగా బయటపడినట్లు పోలీసులు తెలిపారు.. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో అగ్ని ప్రమాదంలో మొత్తం 46 మంది గాయపడ్డారని బీఎంసీ తెలిపింది. ఆజాద్ మైదాన్ సమీపంలోని ఎంజీ…
ఈ భూప్రపంచంలో కన్న తల్లి కన్నా గొప్పవారు ఉండరు.. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించినట్లు చెబుతున్నారు.. అమ్మ ఆ దేవం కంటే గొప్పది. నవమాసాలు తన కడుపులో మోసి.. జన్మనిచ్చి పెంచిపెద్దను చేస్తుంది.. తన పిల్లలకు ఎలాంటి హానీ కలగకుండా చూసుకుంటుంది.. ఏదైనా కష్టం వస్తే తన ప్రాణాలను కూడా అడ్డువేసి బిడ్డను కాపాడుకుంటుంది.. కానీ, ఈ తల్లి మాత్రం మాతృత్వానికే మాయని మచ్చను తెచ్చిపెట్టింది. ఇంతకంటే పెద్ద పదం ఉపయోగించినా తప్పులేదు. ఎందుకంటే..…
మహిళల రక్షణ కోసం ఎన్ని రకాల కొత్త చట్టాలను తీసుకొస్తున్న కూడా మహిళల పట్ల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది.. ఓ బాలిక ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది..బాలికను వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి అదే ఆటోలో ఉన్న ఓ స్నేహితుడు సహకరించాడు.. బాలిక ఫిర్యాదు చెయ్యడంతో అసలు విషయం బయటకు వచ్చింది.. వివరాల్లోకి వెళితే..ఏపీలోని కృష్ణా జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. గ్రామస్తుడే కదా అని ఆటో…
పంచమహల్, దాహోద్ మరియు ఆనంద్ జిల్లాలలో గురువారం అనంత చతుర్దశి సందర్భంగా గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన మూడు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అలాగే 11 మంది గాయపడ్డారు..ఆనంద్లోని ఖంభాట్ పట్టణంలోని లడ్వాడ నివాసితులు సందీప్ కోలి మరియు అమిత్ ఠాకోర్ నిమజ్జనం సమయంలో విద్యుదాఘాతానికి గురయ్యారు, ఈ సంఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఖంభాట్లోని నవరత్న సినిమా సమీపంలో నిమజ్జనం కోసం గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు బాధితులు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగిందని…
మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో కొత్త చట్టాలను అమలు చేస్తుంది.. ఎన్నో కఠిన శిక్షలను వేస్తుంది.. అయిన కూడా కామాంధులలో ఎటువంటి మార్పులు రాలేదు.. ఎప్పటికప్పుడు రెచ్చిపోతున్నారు.. దేశంలో ఎక్కడో చోట మహిళల పై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.. ఒక ఘటన మరువక ముందే మరో ఘటనతో మహిళలు భయ బ్రాంతులకు గురవుతున్నారు.. ఇక గ్యాంగ్ రేప్ లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. ముగ్గురు మహిళలపై కుటుంబ…
భార్య భర్తల మధ్య గొడవలు రావడం కామన్.. కానీ కట్నం కోసం వేదిస్తూ హింసిస్తు భార్యకు బ్రతికి ఉండగానే నరకం చూపిస్తే ఆ ఇల్లాలు ఎలా తట్టుకుంటుంది.. ఇటీవల వరకట్నం వేధింపుల కేసులు ఎక్కువయ్యాయి.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. అడిగినంత కట్నం తీసుకురాలేదని ఓ భర్త భార్యను అతి దారుణంగా చంపిన ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది.. తాడుతో కట్టి బావిలోకి తోసేసి చంపేసాడు. తను చేసిన అరాచకాన్ని వీడియో తీసి…
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచేత్తుతున్నాయి.. అనేక నగరాలు నీటిలో మునిగాయి.. ఎంతో మంది వరదల్లో చిక్కుకొని ప్రాణాలను కోల్పోయారు.. తెలుగు రాష్ట్రాల్లో వరదల్లో కొట్టుకు పోయి ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు.. పొరుగు రాష్ట్రమైన అస్సాం పరిస్థితి వరదల కారణంగా దారుణంగా ఉన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు వరుస రోడ్డు ప్రమాదాలు జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.. మొన్న జరిగిన రోడ్డు ప్రమాదం మరువక ముందే ఇప్పుడు మరో ఘోర ప్రమాదం జరిగింది.. అసోంలోని తిన్సుకియా జిల్లాలో జరిగిన…
ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలను అమలు చేస్తున్నా కూడా మహిళలపై లైంగిక దాడి జరుగుతూనే ఉంది.. ఇప్పుడు దుర్మార్గులు మూగ జీవాలను కూడా వదిలిపెట్టడం లేదు.. ఒక వ్యక్తి మేకపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి సమీప ప్రాంతం నుంచి మేకను అనుమానస్పదంగా తీసుకెళ్తుండగా చూసిన వ్యక్తి అతడు మేకపై దారుణానికి పాల్పడటం చూసి షాక్ అయ్యాడు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.. వివరాల్లోకి వెళితే..…
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో రకాల శిక్షలను అమలు చేస్తుంది.. కొత్త చట్టాలను తీసుకొని వస్తుంది కానీ కామ కోరికలతో మృగాళ్ళు వావి వరుసలు లేకుండా రెచ్చిపోతున్నారు.. పాలు తాగే పసికందును కూడా వదలట్లేదు.. తాజాగా ఓ దారుణ ఘటన వెలుగు చూసింది 85 ఏళ్ల వృద్దురాలు పై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు.. ఈ దారుణ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.. ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్లేస్ ప్రాంతంలో 85 ఏళ్ల మహిళపై 28…
మహారాష్ట్రలో దారుణం వెలుగు చూసింది.. పూణేలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. పూణె జిల్లాలోని పింప్రి-చించ్వాడ్లోని పూర్ణానగర్ ప్రాంతంలో ఈరోజు జరిగిన అగ్నిప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.. అసలు ప్రమాదం ఎలా జరిగిందో క్లారిటీ రావడం లేదని పోలీసులు, త్వరలోనే ఫైర్ కు కారణం ఏంటో గుర్తిస్తామని తెలిపారు.. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఉలిక్కి పడింది.. వివరాల్లోకి వెళితే.. పింప్రీ చించ్వాడ్ అగ్నిమాపక దళం అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున 5.25…