విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా జులై 31న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాతో సాలిడ్ హిట్ అనుడుకుంటాడని విజయ్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ వారిని మరోసారి నిరాశపరిచాడు…
టాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన్న చిత్రం ‘కింగ్డమ్’. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఆహా, ఓహో అనే టాక్ రాలేదు కానీ.. ఎబో యావరేజ్గా నిలిచిపోయింది. విజువల్ పరంగా మాత్రం ఔవుట్ స్టాండింగ్ అనిపించింది. రివ్యూలు ఎలా వచ్చినా.. కలెక్షన్లు విషయంలో మాత్రం కాస్త గట్టేకిందని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్…
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ నుండి రానున్న రెండు నెలల కాలంలో మూడు సినిమాలు రాబోతున్నాయి. జులై మంత్ ఎండింగ్ నుండే బాక్సాఫీస్ దండయాత్రను షురూ చేస్తోంది ఈ ప్రొడక్షన్ హౌస్. అయితే ఓటీటీ రూపంలో సితార సంస్థ పంట పండింది. వారు నిర్మించే రెండు సినిమాలు భారీ ధరకు డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ముందుగా ఈ నెల 31న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ను తీసుకు వస్తున్నారు మేకర్స్. …
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం కింగ్డమ్. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లు కొడుతున్న విజయ్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్న్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. Also Read : Tollywood : OG vs అఖండ 2.. అసలు ఏంటీ పోస్ట్ పోన్ గోల కాగా…