Kiara Advani : కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో మొన్నటిదాకా సూపర్ ఫామ్ కొనసాగించిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హోదాను ఎంజాయ్ చేస్తోంది. హాట్ హాట్ పిక్స్ తో తమ సోషల్ మీడియా ఖాతాలో యూత్ కు సెగలు పుట్టించే ఈ భామ ఇప్పుడు ట్రోలింగ్ బారిన పడింది. సాధారణంగానే సామాజిక మాధ్యమాల ద్వారా విపరీతమైన క్రేజ్ ను కూడగట్టుకుంటారు సెలెబ్రిటీలు. క�
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ సౌత్ లోనూ నార్త్ లోనూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం ఈ భామకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. కియారా కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేస్తూ చురుకుగా ఉంటుంది. తరచూ తన హాట్ పిక్స్ తో అభిమానులను అట్రాక్ట్ చేస్తుంట�
బాలీవుడ్ లో రియల్ లైఫ్ రొమాంటిక్ ఎఫైర్స్ చాలా మామూలు విషయాలే. అయినా కూడా ఓ యంగ్ బ్యూటీ, మరో యంగ్ హీరోతో క్లోజ్ గా మూవ్ అయితే జనం అమాంతం అలర్ట్ అయిపోతారు. ఇక మీడియా సంగతి సరే సరి! అయితే, సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్స్ డైరెక్ట్ గానే బాలీవుడ్ ‘రూమర్డ్ కపుల్స్’ మీద కామెంట్లు చేస్తూ సరదా తీర్చుకుంటున్నారు.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. అప్పటినుంచి ఈ బ్యూటీ తెలుగుల్లో నటించలేదు. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియా అభిమానులతో ముచ్చటించింది. కాగా టాల�