కియారా హింట్ ఇచ్చిన.. ఆ క్లారిటీ లేదు!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. అప్పటినుంచి ఈ బ్యూటీ తెలుగుల్లో నటించలేదు. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియా అభిమానులతో ముచ్చటించింది. కాగా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందని ఓ తెలుగు అభిమాని ప్రశ్నించాడు. ఆమె స్పందిస్తూ.. ప్రస్తుతం తెలుగులో సినిమా కోసం రెడీ అవుతున్నట్లుగా తెలిపింది. ఈ విషయమై త్వరలోనే నప్రకటన ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే కియారా ఏ సినిమాలో నటిస్తుందనే దానికి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఆమె కొరటాల శివ-ఎన్టీఆర్, రామ్ చరణ్-శంకర్, మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాల్లోని ఏ కాంబినేషన్ లో నటించనుందనే దానికి త్వరలోనే క్లారిటీ రానుంది.
Also Read
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!