Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Kerala

Kerala News

    • కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు… 11 మంది మృతి…
      #Top Story

      కేర‌ళ‌లో భారీ వ‌ర్షాలు… 11 మంది మృతి…

      కేర‌ళ రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. శ‌నివారం నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో చాలా ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. లోత‌ట్టు ప్రాంతాల్లోకి వ‌ర‌ద‌నీరు చేరింది. దీంతో ఆయా ప్రాంతాల ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ వ‌ర్షాల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు 11 మంది మృతి చెంద‌గా, 12 మంది గ‌ల్లంతైన‌ట్టు అధికారులు పేర్కొన్నారు. కేర‌ళ‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌ను కేంద్రం ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తోంది. అవ‌స‌ర‌మైన స‌హాయ స‌హ‌కారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించింది. కేర‌ళ‌లో త్రివిధ…
    • కేరళలో మళ్లీ భారీగా కోవిడ్‌ కేసులు
      #జాతీయం

      కేరళలో మళ్లీ భారీగా కోవిడ్‌ కేసులు

      దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కేరళలో మాత్రం పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతూ వచ్చాయి.. అయితే, గత కొంతకాలంగా కాస్త తగ్గుముఖం పట్టాయి రోజువారీ కేసులు.. కానీ, మరోసారి 10 వేల మార్క్‌ను దాటేశాయి.. కేరళ ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 11,079 కరోనా కేసులు నమోదు కాగా.. 123 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 19,745 మంది కరోనా బాధితులు…
    • పాముతో కాటు వేయించి భార్య మర్డర్‌.. కోర్టు సంచలన తీర్పు
      #Top Story

      పాముతో కాటు వేయించి భార్య మర్డర్‌.. కోర్టు సంచలన తీర్పు

      పాముతో కాటు వేయించి భార్యను హత్య చేసిన కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. మృతురాలు భర్త సూరజ్‌కు రెండు జీవిత ఖైదులను విధించింది.. తన భార్యను హత్య చేసిన కేసులో భర్త సూరజ్‌ను గత సోమవారం దోషిగా తేల్చిన కోర్టు.. ఇవాళ శిక్ష ఖరారు చేసింది. తీర్పు వెలువరించే సందర్భంగా సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మనోజ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అత్యంత అరుదైన కేసు.. ఈ నేరానికి దోషికి మరణశిక్ష విధించాలి..…
    • సంచలనం సృష్టించిన కొల్లం కేసు.. అసలు దోషిని తేల్చిన కోర్టు..
      #జాతీయం

      సంచలనం సృష్టించిన కొల్లం కేసు.. అసలు దోషిని తేల్చిన కోర్టు..

      కేరళలోని కొల్లంలో దివ్యాంగురాలైన ఓ వివాహిత పాటు కాటుతో మరణించింది.. అయితే, అదంతా ఓ ప్లాన్‌ ప్రకారం చేసిన మర్డర్‌ కావడం అంతా కంగుతినే విషయం.. ఈ కేసును సవాల్‌గా తీసుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. సజీవ పాము, ఓ బొమ్మ దాని చేతిని ఉపయోగించి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేయడం సంచలంగా మారింది.. ఈ తరహాలో పోలీసులు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.. దీంతో.. ఇది దేశవ్యాప్తంగా సంచనలంగా మారింది.. అయితే, ఈ కేసులో మృతురాలి…
    • శ‌బ‌రిమ‌ల యాత్ర‌:  కేర‌ళ ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శకాలు…
      #Top Story

      శ‌బ‌రిమ‌ల యాత్ర‌: కేర‌ళ ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శకాలు…

      ప్ర‌తి ఏడాది శ‌బ‌ర‌మ‌ల యాత్ర‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తారు.  శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు ల‌క్ష‌లాది మంది భ‌క్తులు శ‌బ‌రిమ‌ల వెళ్తుంటారు.  అయితే, క‌రోనా కార‌ణంగా గ‌తేడాది ఈ యాత్ర‌ను ప‌రిమిత సంఖ్య‌కే ప‌రిమితం చేశారు.  కాగా, ఈ ఏడాది న‌వంబ‌ర్ 16 నుంచి తిరిగి శ‌బ‌రిమ‌ల యాత్ర ప్రారంభం అవుతుంది.  ఈ నేప‌థ్యంలో కేర‌ళ ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శాక‌లు రిలీజ్ చేసింది.  రోజుకు 25 వేల మంది భ‌క్తులు అయ్య‌ప్ప‌ను ద‌ర్శ‌నం  చేసుకునేందుకు వీటుగా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.…
    • కేరళలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు
      #జాతీయం

      కేరళలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు

      దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నా.. కేరళలో మాత్రం పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. కోవిడ్‌ కేసులు హాట్‌స్పాట్‌గా మారిపోయింది కేరళ.. అయితే, ఇవాళ మాత్రం కరోనా కేసులు భారీగా తగ్గాయి.. కేరళ సర్కార్‌ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 11,699 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 58 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇక, ఒకే రోజులు 17,763 మంది…
    • విద్యాసంస్థల ప్రారంభానికి సిద్ధమవుతున్న కేరళ
      #జాతీయం

      విద్యాసంస్థల ప్రారంభానికి సిద్ధమవుతున్న కేరళ

      భారత్‌లో వెలుగుచూస్తోన్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో.. ఇంకా మెజార్టీ కేసులు కేరళలోనే వెలుగుచూస్తున్నాయి.. ఇవాళ ఆ రాష్ట్రంలో కొత్తగా 19,675 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది.. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 45,59,628కి పెరిగింది. ఇవాళ మరో 142 మంది క‌రోనా బాధితులు మృతిచెందారు.. దీంతో.. మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 24,039కి చేరింది. అయితే, ఇక, విద్యాసంస్థలు తిరిగి ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది కేరళ ప్రభుత్వం.. నవంబర్‌ 1వ తేదీ నుంచి కేరళలో విద్యాసంస్థలు…
    • నిర్ల‌క్ష్యం:  ఆ వృద్ధురాలికి అర‌గంట‌లో రెండు డోసులు…
      #Top Story

      నిర్ల‌క్ష్యం: ఆ వృద్ధురాలికి అర‌గంట‌లో రెండు డోసులు…

      కేర‌ళ‌లో క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  ప్ర‌తిరోజూ 20 వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే.  కేసులు పెరుగుతుండ‌టంతో వ్యాక్సిన్‌ను వేగ‌వంతం చేశారు.  వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్న‌ప్ప‌టికీ కేసులు పెరిగిపోతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.  ఇక ఇదిలా ఉంటే, 84 ఏళ్ల వృద్ధురాలికి అర‌గంట వ్య‌వ‌ధిలో కోవీషీల్డ్ రెండు డోసులు ఇవ్వ‌డంతో సంచ‌ల‌నంగా మారింది.  ఎర్నాకులం జిల్లాలోని అలువా ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఆ ఘ‌ట‌న జ‌రిగింది.  84 ఏళ్ల తుండ‌మ్మ అనే మ‌హిళ త‌న…
    • కలవరపెడుతున్న కేరళ..!
      #జాతీయం

      కలవరపెడుతున్న కేరళ..!

      దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లే కనిపించిన మళ్లీ మూడు రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. 30వేల దిగువకు వచ్చిన కేసులు.. గత 24 గంటల్లో 34,403 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 320 మంది మరణించారు. ముఖ్యంగా కేరళలో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ 34,403 కేసుల్లో దాదాపు 65 శాతం కేసులు కేరళ నుంచి నమోదయ్యాయి. గత 24 గంటల్లో కేరళలో 22,182 కోవిడ్ -19 కేసులు…
    • ఆందోళన కలిగిస్తున్న కేరళ కరోనా కేసులు
      #జాతీయం

      ఆందోళన కలిగిస్తున్న కేరళ కరోనా కేసులు

      ఇండియాలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్న కొన్ని రాష్ట్రాల్లో జోరుగానే ఉంది. అక్కడక్కడా యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇక కేరళలో పరిస్థితి కంట్రోల్‌లో లేదు. మిగితా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో మాత్రం కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో సగం కేరళలోనే వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా 25,010 కరోనా కేసులు నమోదు కాగా, 177 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 2.37 లక్షల కరోనా యాక్టీవ్ కేసులు ఉండగా.. పాజిటివిటీ రేటు…
    ←1…6768697071…75→

తాజావార్తలు

  • MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..

  • Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!

  • Indigo: టేకాఫ్‌ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!

  • Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?

  • TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions