Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Kerala

Kerala News

    • కేరళలో నిఫా వైరస్.. అధికారికంగా ప్రకటించిన వైద్య శాఖ
      #జాతీయం

      కేరళలో నిఫా వైరస్.. అధికారికంగా ప్రకటించిన వైద్య శాఖ

      కేరళ లో ఇప్పటికే కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజుకు 30 వేల కరోనా కేసులు వెలుగు చూస్తున్న ఈ తరుణంలో ఇపుడు నిఫా వైరస్ కూడా వ్యాపిస్తుంది. తాజాగా కేరళలో 12 ఏళ్ల‌బాలుడు నిఫా వైరస్ కారణంగా మృతి చెందాడు. ఇక రాష్ట్రంలో నిఫా వైరస్ వుందని‌ కేరళ వైద్య శాఖ అధికారికంగా ప్రకటించింది. నిఫా వైరస్ తో‌ మృతి చెందిన బాలుడి బంధువులను ట్రేస్ చేస్తున్నారు కేరళ‌ వైద్య శాఖ అధికారులు. కోళికోడ్ లోని…
    • కేర‌ళ‌లో క‌రోనా టెర్ర‌ర్‌…సండే లాక్‌డౌన్‌…
      #Top Story

      కేర‌ళ‌లో క‌రోనా టెర్ర‌ర్‌…సండే లాక్‌డౌన్‌…

      కేర‌ళ‌లో క‌రోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.  క‌ట్ట‌డి కోసం నైట్ క‌ర్ఫ్యూను విధించిన‌ప్ప‌టికీ కంట్రోల్ కావ‌డంలేదు.  ప్ర‌తిరోజూ 30 వేల వ‌ర‌కు కేసులు న‌మోద‌వుతున్నాయి.  దీంతో కేర‌ళ ముఖ్య‌మంత్రి కట్ట‌డి కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  ఆదివారం రోజున రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  ఈరోజు క‌రోనా క‌ట్ట‌డిపై ఆయ‌న అధికారుల‌తో స‌మీక్షించారు.  అనంత‌రం ఆదివారం రోజున లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.  ప్ర‌జ‌లెవ‌రూ బ‌య‌ట‌కు రావొద్ద‌ని హెచ్చ‌రించారు.  గ‌డిచిన 24 గంట‌ల్లో కేర‌ళ రాష్ట్రంలో…
    • కోవిడ్‌ ఉగ్రరూపం..! టెస్ట్‌ చేసిన తర్వాతే ఎంట్రీ
      #జాతీయం

      కోవిడ్‌ ఉగ్రరూపం..! టెస్ట్‌ చేసిన తర్వాతే ఎంట్రీ

      భారత్‌లో కరోనా కేసులు ప్రతీరోజు 40 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి.. ఇక, ఈ కేసుల్లో అగ్రభాగం మాత్రం కేరళ రాష్ట్రానిదే.. సెకండ్‌ వేవ్‌ వెలుగుచూసినప్పట్టి నుంచి కేరళలో కోవిడ్‌ కంట్రోల్‌లోకి వచ్చింది లేదు.. అయితే, ఆ రాష్ట్రంలో కోవిడ్‌ ప్రారంభమైన తొలినాళ్లలో తీసుకొచ్చిన కరోనా ట్రేసింగ్‌ విధానాన్ని కొనసాగిస్తూ.. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో టెస్ట్‌లు చేయడమే.. భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడానికి కారణమని చెబుతున్నారు. మరోవైపు.. ఆ రాష్ట్రంలో కోవిడ్‌ ఉగ్రరూపం కొనసాగుతుండడంతో.. కేరళ…
    • మ‌ళ్లీ మొద‌లైన ఆంక్ష‌లు… క్వారంటైన్‌… ఆ రాష్ట్రం నుంచి వ‌స్తే…
      #Top Story

      మ‌ళ్లీ మొద‌లైన ఆంక్ష‌లు… క్వారంటైన్‌… ఆ రాష్ట్రం నుంచి వ‌స్తే…

      దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి.  ముఖ్యంగా కేర‌ళ రాష్ట్రంలో కేసుల ఉధృతి కొన‌సాగుతోంది.  దీంతో ఆరాష్ట్రంలో మ‌ళ్లీ నైట్ క‌ర్ఫ్యూను విధించారు.  రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొన‌సాగుతున్న‌ది.  ఇక‌, కేర‌ళ స‌రిహ‌ద్దుగా ఉన్న క‌ర్ణాట‌క కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  కేర‌ళ నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై ఆంక్ష‌లు విధించింది.  కేర‌ళ నుంచి వ‌చ్చే ప్ర‌యాణికులు త‌ప్ప‌ని స‌రిగా సంస్థాగ‌తంగా ఏర్పాటు చేసే క్వారంటైన్‌లో ఉండాల్సిందేన‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.…
    • కరోనా విలయం :  కేరళలో నైట్‌ కర్ఫ్యూ
      #జాతీయం

      కరోనా విలయం : కేరళలో నైట్‌ కర్ఫ్యూ

      కరోనా మహమ్మారి మన దేశాన్ని వదిలేలా లేదు. అయితే… తాజాగా కేరళలో కరోనా కేసులు భారీ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం నైట్‌ కర్ఫ్యూ విధించింది. ఈ కర్ఫ్యూ ఆగస్టు 30 వ తేదీ నుంచి రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుందని సీఎం పినరయి విజయన్‌ తాజాగా ప్రకటించారు. అధిక సానుకూలత ఉన్న ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ అమలు చేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని కేంద్రం సూచించిన రెండు రోజుల…
    • మహిళ మృతి కేసు.. సంచలనంగా మారిన పోలీసులు దర్యాప్తు
      #జాతీయం

      మహిళ మృతి కేసు.. సంచలనంగా మారిన పోలీసులు దర్యాప్తు

      సంవత్సరం క్రితం జరిగిన ఓ మహిళ హత్య కేసు దర్యాప్తులో పోలీసుల దర్యాప్తు సంచలనంగా మారింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలో గత ఏడాది నుంచి వరకట్న వేధింపుల సమస్యలతో మహిళా మృతి ఘటన ఎక్కవగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత మే 7, 2020న కొట్టరక్కాకు చెందిన ఉత్తర అనే దివ్యాంగురాలైన వివాహిత పాము కాటుతో మృతి చెందింది. అయితే, ఉత్తర మరణంపై తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది… ఆస్తి కోసం ఆమెను పెళ్లాడిన భర్త సూరజ్‌…
    • ఓనం ఎఫెక్ట్‌:  ప్రతి వంద మందిలో 18 మందికి క‌రోనా…
      #Top Story

      ఓనం ఎఫెక్ట్‌: ప్రతి వంద మందిలో 18 మందికి క‌రోనా…

      దేశంలో డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది.  సెకండ్ వేవ్ త‌గ్గిపోతుంద‌ని అనుకున్నా ప్ర‌భావం ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.  ప్ర‌తిరోజూ వేల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి.  ఇక కేర‌ళ‌లో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారింది.  కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. ప్ర‌తిరోజూ 30 వేల‌కు పైగా కేసులు, 200 వ‌ర‌కు మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి.  ఓనం ఫెస్టివ‌ల్ త‌రువాత ఈ ప‌రిస్థితి నెల‌కొన్న‌ది.  గురువారం రోజున 30,007 కేసులు న‌మోద‌య్యాయి.  ప్ర‌స్తుతం కేర‌ళ‌లో పాజిటివిటి రేటు 18.03 శాతంగా ఉంది.  క‌రోనా…
    • కేరళలో కల్లోలం.. ఒక్క రోజులో 31 వేల కేసులు
      #వార్తలు

      కేరళలో కల్లోలం.. ఒక్క రోజులో 31 వేల కేసులు

      థర్డ్‌ వేవ్‌ భయాలు వెంటాడుతున్నాయి.. కేరళ, కర్నాటక కేంద్రంగా అది విజృంభించనుందా? అంటే అలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. కేరళలో అయితే పరిస్థితి మరీ దారుణం. ఓనమ్‌ తరువాత పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరిగాయి. బుధవారం ఒక్క రోజే 31 వేల 445 కేసులు రిజిస్టరయ్యాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో ఇది 65 శాతం. అలాగే టెస్ట్‌ పాజిటివ్‌ రేట్‌ కూడా అమాంతం పెరిగింది. ప్రస్తుతం అది 19 శాతంగా ఉంది. మే 20 తరువాత కేరలలో…
    • కేరళకు ఏపీ టీమ్‌..
      #ఆంధ్రప్రదేశ్

      కేరళకు ఏపీ టీమ్‌..

      మెడికల్ టూర్ నిమిత్తం రేపు కేరళ వెళ్లనుంది ఆంధ్రప్రదేశ్‌ బృందం.. ఐఏఎస్ అహ్మద్ బాబు నేతృత్వంలో కేరళలోని వైద్య విధానాలను అధ్యయనం చేయనుంది ఆంధ్రప్రదేశ్ టీమ్‌.. కేరళ ప్రభుత్వం అవలంభించిన కరోనా వ్యాప్తి నిరోధక చర్యలనూ పరిశీలించనున్నారు ఏపీ అధికారులు.. కేరళ వైద్య విధానాలను ఏపీలో అవలంభించాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, సీఎం వైఎస్‌ జగన్ సూచనలతో కేరళ వెళ్లనుది ఏపీ అధికారుల బృందం. మరోవైపు.. కేరళలో కరోనా మొదటి దశలో.. రెండో వేవ్‌లోనూ…
    • కేరళలో మళ్లీ పెరిగిన కోవిడ్‌ కేసులు.. 31 వేలకు పైగా కొత్త కేసులు
      #జాతీయం

      కేరళలో మళ్లీ పెరిగిన కోవిడ్‌ కేసులు.. 31 వేలకు పైగా కొత్త కేసులు

      దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతూ వచ్చినా.. కేరళలో మాత్రం భారీగానే పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తూ వచ్చాయి.. ఇప్పుడు మరోసారి భారీ స్థాయిలో కొత్త కేసులు వెలుగు చూవాయి.. కేరళ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. ఆ రాష్ట్రంలో గత 24 గంటల్లో 31,445 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. మరో 215 మంది కరోనా బాధితులు మృతిచెందారు. ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 19.03గా నమోదైంది.. మళ్లీ కోవిడ్‌…
    ←1…6869707172…75→

తాజావార్తలు

  • MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..

  • Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!

  • Indigo: టేకాఫ్‌ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!

  • Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?

  • TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions