'మహానటి' మూవీలో టైటిల్ రోల్ ప్లే చేసిన కీర్తి సురేశ్ ఏకంగా జాతీయ అవార్డును అందుకుంది. అదే పాత్రను పూజా హెగ్డే చేసి ఉంటే ఎలా ఉంటుందనే ప్రశ్న ఉదయిస్తే... నెటిజన్స్ సమాధానం ఎలా ఉంటుందో మీకు తెలుసా!?
Dussehra: నాచురల్ స్టార్ నానికి బ్యాడ్ టైం నడుస్తోంది. వరుస ప్లాపులు వెంటాడుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. నాని నటించిన దసరా మూవి ఆ అసత్య ప్రచారాలకు చెక్ పెడుతోంది.
మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘భోళా శంకర్’. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ మెగాస్టార్కు చెల్లిగా నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమాతో పాటు.. ‘గాడ్ ఫాదర్’ .. ‘వాల్తేర్ వీరయ్య’ చిత్రాలు కూడా చాలా తక్కువ గ్యాపులో చిరంజీవి పట్టాలపైకి తీసుకుని వచ్చారు. ‘గాడ్ ఫాదర్’ సినిమాను దాదాపు పూర్తి చేసిన ఆయన, ఆ తరువాత ప్రాజెక్టులపై పూర్తి దృష్టి సారించారు. ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా రామబ్రహ్మం సుంకర ఈ…
సరిలేరు నీకెవ్వరు తరువాత ‘ సర్కార్ వాటి పాట’ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. థమన్ అందించిన మ్యూజిక్, బీజీఎంకు కూడా అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే ‘కళావతి’ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. దీంతో పాటు ‘ మ మ మషేషా’ సాంగ్ కూడా దుమ్ము రేపుతోంది. ఈనెల…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాకు గీతాగోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. నేడు హైదరాబాద్ యూసఫ్గూడాలోని పోలీస్ గ్రౌండ్స్లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. అయితే ఈ వేడుకల్లో మహేశ్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమాలో డైరెక్టర్ పరుశురాం ఎంతో గొప్పగా నా…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాకు గీతాగోవింద్ ఫేమ్ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. నేడు హైదరాబాద్ యూసఫ్గూడాలోని పోలీస్ గ్రౌండ్స్లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలో డైరెక్టర్ పరుశురాం మాట్లాడుతూ.. ఈ సినిమా కథ మహేశ్బాబుకు చెప్పేందుక వెళ్లినప్పుడు చాలా భయం…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, అందాల నటి కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రానికి పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్గూడాలోని పోలీస్ గ్రౌండ్స్లో జరుగుతోంది. అయితే ఈ వేడుకకు డైరక్టర్లు అనిల్ రావిపూడి, సుకుమార్, వంశీ పైడిపల్లి, బుచ్చిబాబు, గోపిచంద్ మలినేనితో పాటు హీరో సుధీర్ బాబు, తదితరులు హజరయ్యారు. వీరితో పాటు ఇటీవల హీరో సినిమాతో తెరగేట్రం చేసిన…
‘లవ్ స్టోరీ’ మూవీతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్ తనయుడు పవన్ సంగీత దర్శకుడయ్యాడు. ఆ సినిమాలోని అన్ని పాటలూ విజయవంతం కావడం ఒక ఎత్తు కాగా ‘సారంగ దరియా’ పాట సృష్టించిన సంచలనం మరో ఎత్తు. విశేషం ఏమంటే తాజాగా పవన్ తో సోనీ మ్యూజిక్, ది రూట్ అసోసియేషన్ సంస్థలు ‘గాంధారి’ అనే పాటను చేయించాయి. పవన్ సమకూర్చిన స్వరాలకు జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ…