Director Parushuram : మహేశ్ గారు నాకో మెసేజ్ పంపారు.. దాంట్లో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ సినిమాకు గీతాగోవింద్ ఫేమ్ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. నేడు హైదరాబాద్ యూసఫ్గూడాలోని పోలీస్ గ్రౌండ్స్లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలో డైరెక్టర్ పరుశురాం మాట్లాడుతూ.. ఈ సినిమా కథ మహేశ్బాబుకు చెప్పేందుక వెళ్లినప్పుడు చాలా భయం వేసిందన్నారు. కానీ.. కథ చెప్పడం స్టార్ చేసిన 5 నిమిషాల తరువాత.. మహేశ్ గారు ఓ చిరునవ్వు నవ్వారని.. ఆ చిరునవ్వే ఇక్కడి వరకు తీసుకువచ్చిందన్నారు.
అంతేకాకుండా.. మహేశ్ గారు నాకు.. ఓ మెసేజ్ పెట్టారు.. అందులో.. ఐ వాంట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. పరుశురాం.. అని పెట్టిన మెసేజ్ నన్ను ఇంతవరకు తీసుకువచ్చింది అని ఆయన వెల్లడించారు. మహేశ్బాబు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదని, సర్కారు వారి పాట సినిమా నా దగ్గర నుంచి ఏం కోరుకుందో.. బెస్ట్ ఇచ్చానని పరుశురాం అన్నారు. జన్మంతా మహేశ్బాబుకు థ్యాంక్స్ చెప్పుకున్న తక్కువేనని, ఐ లవ్ యూ సర్.. అంటూ పరుశురాం.. మహేశ్బాబు గురించి మాట్లాడారు.
Also Read
https://www.youtube.com/watch?v=OtnfbfBxDPI
తాజావార్తలు
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
-
US Cuba Drone Tension: ఇరాన్కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
-
Hyderabad Horror: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!