“తల్లి చేనులో మేస్తే… పిల్ల గట్టున మేస్తుందా?”, “యథా మాతా… తథా పుత్రిక…” ఇలాంటి మాటలు బోలెడు విని ఉంటాం. వీటిని కొందరు నెగటివ్ సెన్స్ లో ఉపయోగిస్తే, మరికొందరు వీటిలోని పాజిటివ్ నెస్ ను చూస్తూంటారు. ఏది ఏమైనా ఇలాంటి మాటలనే తనకు అన్వయించుకుంటోంది కంగనా రనౌత్. ఆమె ఏది చేసినా సంచలనమే అవుతోంది. ఇటీవల తన తల్లితో తాను ఉన్న ఫోటోపై కంగనా ఓ కామెంట్ పెట్టింది. అది నెటిజన్లను విశేషంగా ఆకర్షించింది. అందులో…
Chandramukhi 2: సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం చంద్రముఖి. 2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి హిట్ అందుకున్న సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.
రాజ్య సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా ఇవాళ ఉదయం నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత కంగనా రనౌత్ శంషాబాద్ ఎయిర్ పోర్టు అవరణలో మొక్క నాటారు.
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడికి నేపోటిజం అన్నా.. నెపో కిడ్స్ అన్నా పట్టరాని కోపం అన్న విషయం అందరికి తెల్సిందే. కొద్దిగా ఛాన్స్ దొరకడం ఆలస్యం వారికి ఏకిపారేయడంలో ముందు ఉంటుంది.
బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ తరచూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఆమె పఠాన్ గురించి సానుకూలంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.
2021 మే నెలలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ని ట్విట్టర్ రూల్స్ ని వయొలెట్ చేసిన కారణంగా (Hateful Conduct and Abusive Behaviour Policy) ఆమెని ట్విట్టర్ నుంచి బాన్ చేశారు. కాంట్రవర్సీ స్పీచులు, హేట్ స్ప్రెడింగ్ కామెంట్స్ ఎక్కువగా చేసే కంగనా తనకి సంబంధం లేని విషయంలో కూడా దూరి మాట్లాడుతుందంటూ కొందరు విమర్శిస్తూ ఉంటారు. మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో ఒకరైన కంగనా, ఇలా వివాదాల బాతి పట్టి కెరీర్ ని…
బ్లాక్ బస్టర్ హిట్ చంద్రముఖి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఇప్పుడు నటుడు రాఘవ లారెన్స్ కథానాయికగా నటిస్తున్నారు.