Krishnam Raju:రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి టాలీవుడ్ కు తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం విదితమే. నేడు మొగల్తూరులో ఆయన సంస్కరణ సభను ప్రభాస్ ఘనంగా నిర్వహిస్తున్నాడు. లక్షమందికి భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారందరు తిని వెళ్ళారా..? అన్నది కూడా పట్టించుకుంటున్నాడు.
నేతలను తిట్టడానికే షర్మిల పాదయాత్ర చేస్తుందా? సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. నేను ఏ పార్టీలో ఉంటే నీకెందుకు షర్మిల అంటూ అని ప్రశ్నించారు.
రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరనే వార్త అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఐజీ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కృష్ణం రాజు కన్నుమూశారు. తీవ్రవిషాదంలో ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్న హీరో ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబసభ్యులు. కృష్ణం రాజు మృతి పట్ల ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. రెబల్ స్టార్, ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు…