Krishnam Raju: కృష్ణంరాజు కోసం జగన్ కీలక నిర్ణయం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishnam Raju:రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి టాలీవుడ్ కు తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం విదితమే. నేడు మొగల్తూరులో ఆయన సంస్కరణ సభను ప్రభాస్ ఘనంగా నిర్వహిస్తున్నాడు. లక్షమందికి భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారందరు తిని వెళ్ళారా..? అన్నది కూడా పట్టించుకుంటున్నాడు. అభిమానులతో పాటు మొగల్తూరుకు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యి ప్రభాస్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. ఇక తాజాగా కృష్ణంరాజు కోసం సీఎం జగన్ కీలక నిర్ణయంతీసుకున్నారు. నేడు మొగల్తూరు లో కృష్ణంరాజు ఇంటికి వచ్చి కుటుంబ మంత్రులు ఈ విషయాన్నీ మీడియా ముఖంగా తెలిపారు. నర్సాపురం పేరుపాలెం బీచ్ లో కృష్ణంరాజు స్మృతి వనాన్ని నిర్మించనున్నట్లు జగన్ ప్రకటించారు.
ఏపీ ప్రభత్వం తరుపున రెండెకరాల స్థలాన్ని ప్రకటిస్తున్నట్లు ఏపీ మంత్రులు సైతం ప్రకటించారు. కుటుంబ సభ్యులు కోరుకున్న చోట భూమి ఇచ్చేందుకు సిద్ధమని, కృష్ణంరాజు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని తెలిపారు. రెండు మూడు స్థలాలు ఇప్పటికే కలెక్టర్ చూశారని, అందులో ఒకటి కుటుంబ సభ్యులు ఓకే చేస్తే ఆయన గుర్తుగా విగ్రహం పెట్టించి దాన్ని పర్యాటక స్థలంగా మారుస్తామని తెలిపారు. ఇక ఈ విషయమై ఉప్పలపాటి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే కృష్ణంరాజు స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడానికి పనులు మొదలుపెట్టనున్నారని సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
-
Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
-
Rashmika Mandanna: కృతి హాట్నెస్పై రష్మిక బోల్డ్ కామెంట్స్..షాక్ అయిన ఫ్యాన్స్
-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..