AyannaPatrudu: తప్పులు దిద్దుకోమంటే దాడులా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం, దాడులు జరుగుతూనే వున్నాయి. వైసీపీ నేతల దాడిలో కంటి చూపు కోల్పోయిన టీడీపీ నేత చెన్నుపాటి గాంధీ (chennupati gandhi) ని పరామర్శించారు మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా,ఎమ్మెల్సీ అశోక్ బాబు. ఈసందర్భంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చెన్నుపాటి గాంధీ పార్టీ కోసం అంకిత భావంతో పని చేస్తారు. గాంధీపై దాడి చేయడం బాధాకరం అన్నారు. దుర్మార్గులు పాలించడం వల్ల దాడులు పెరిగాయన్నారు.
Read Also: Trivikram@20: మాటల మాంత్రికుడు మెగాఫోన్ పట్టి ఇరవై యేళ్ళు!
Also Read
- Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
- Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
- Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
- PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
తప్పులు సరిదిద్దుకోమంటే దాడులు చేస్తారా..? అని మండిపడ్డారు. జగన్ (jaganmohan reddy) తప్పులు చేస్తుంటే టీడీపీ చూస్తూ కూర్చోవాలా..? రాష్ట్ర ప్రజలు ఒక పిచ్చోడికి 2019లో ఓటేశారు. జగన్ టైం ఇంక అయిపోయింది. అమరావతికి కట్టుబడి ఉన్నానన్న జగన్.. గెలిచాక మూడు రాజధానులు అంటున్నాడు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు. నాపై 14 కేసులు పెట్టారు. ఇప్పుడు మా అబ్బాయి చింతకాయల విజయ్ వెంట పడ్డారు. న్యాయస్థానాలు లేకపోతే మమ్మల్ని ఇప్పటికే లేపేసేవారు అన్నారు. వైసీపీ నేతల దాడిలో గత నెలలో చెన్నుపాటి గాంధీ కంటికి గాయం అయింది. ఆయన చికిత్స పొందిన సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు ఆయన్ని పరామర్శిస్తున్నారు.
Read Also: CPI Kunamneni Letter to PM Modi: స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాకపోతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన
తాజావార్తలు
-
CM Vijay: పుజల్ జైలులో సీఎం విజయ్ సడన్ ఇన్స్పెక్షన్.. ఆసుపత్రి, లైబ్రరీ, కంప్యూటర్ సెంటర్ తనిఖీ
-
Suryakumar Yadav: కెప్టెన్గా విజయాల పరంపర.. కట్ చేస్తే జట్టులో చోటే లేదు.. తొలిసారి స్పందించిన సూర్య.. సంచలన వ్యాఖ్యలు
-
Nam vs SA: టీ20ల్లో సంచలనం.. సౌతాఫ్రికాను మరోసారి మట్టికరిపించిన నమీబియా.!
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!