పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR ఫైలింగ్) దాఖలు చేయడానికి నేడే చివరి తేదీ (సెప్టెంబర్ 15, 2025). గడువులోగా రిటర్న్ దాఖలు చేయకపోతే, చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. రూ. 5000 వరకు జరిమానా కూడా చెల్లించాల్సి రావచ్చు. అయితే, గడువును మరోసారి పొడిగించినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే ఇన్కం టాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ పేయర్స్ కు బిగ్ అలర్ట్ ఇస్తూ కీలక ప్రకటన చేసింది. ఐటీ రిటర్న్స్ దాఖలుకు…
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్(ఆదాయపు పన్ను రిటర్న్లు) దాఖలు చేయడానికి జులై 31తో చివరి తేదీ గడువు ముగియనుంది. రిటర్న్ల ఫైలింగ్కు కొన్ని గంటలే మిగిలున్న నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రకటించింది.
జూలై 26 వరకు 5 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. 2024-25 కోసం జూలై 26 వరకు ఐదు కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
IT-Department Notice: ఆదాయపు పన్ను శాఖ 22 వేల మంది పన్ను చెల్లింపుదారులకు నోటీసులు పంపింది. ఇందులో జీతం, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, ట్రస్ట్లు ఉంటాయి. అటువంటి వ్యక్తుల మినహాయింపు క్లెయిమ్లు ఫారమ్ 16 లేదా వార్షిక సమాచార ప్రకటన లేదా ఆదాయపు పన్ను శాఖ డేటాతో సరిపోలడం లేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
ITR Filing: దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి గడువు 31 జూలై 2023 వరకు నిర్ణయించారు. ఈ సంవత్సరం కూడా కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు తమ పన్నులను జూలై చివరి రోజు వరకు చెల్లించారు.
ITR Refund Status: 2022-23 ఆర్థిక సంవత్సరానికి జరిమానా లేకుండా ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు చేయడానికి గడువు జూలై 31తో ముగిసింది. గడువు ముగిసే సమయానికి దేశవ్యాప్తంగా 6.5 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్ దాఖలు చేశారు. ITR ఫైల్ చేసిన తర్వాత చాలా మంది రీఫండ్ పొందారు.
ITR Logins: 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడానికి ఈసారి జూలై 31 చివరి తేదీ. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఈ తేదీని పొడిగించాలని డిమాండ్ చేశారు.
Income Tax Slab: దేశంలో కోట్లాది మంది ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు చివరి తేదీ వచ్చింది. 31 జూలై 2023 నాటికి పన్ను చెల్లింపుదారులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన వారి ఆదాయాలను వెల్లడించాలి.