Income Tax Slab: మోడీ సర్కార్ శుభవార్త.. ఐటీఆర్ దాఖలు చేసిన కోట్లాది మందికి ప్రయోజనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Income Tax Slab: దేశంలో కోట్లాది మంది ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు చివరి తేదీ వచ్చింది. 31 జూలై 2023 నాటికి పన్ను చెల్లింపుదారులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన వారి ఆదాయాలను వెల్లడించాలి. మరోవైపు, ఎవరైనా గడువు తేదీలోగా ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు చేయకపోతే.. ఆ వ్యక్తులు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు దాదాపు 6 కోట్ల మందికి పైగా ప్రజలు తమ ఐటీఆర్ను దాఖలు చేశారు.
ఆదాయపు పన్ను రిటర్న్
ఈసారి ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం చాలా ప్రత్యేకం ఎందుకంటే ఈసారి మోడీ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త అందించింది. 2023 బడ్జెట్లో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ముఖ్య ప్రకటన చేశారు. పన్ను దాఖలు పరిమితి నుండి ప్రజలను మినహాయించారు. ఈ మినహాయింపు వల్ల కోట్లాది మంది కూడా లబ్ధి పొందారు.
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
Read Also:Support Moranchapalli: దయనీయ స్థితిలో మోరంచపల్లి వాసులు.. ఆపన్న హస్తం కోసం ఎదరుచూపు
కొత్త పన్ను విధానం
కొత్త పన్ను విధానంలో మోడీ ప్రభుత్వం ఆదాయపు పన్ను పరిమితిలో మినహాయింపును పెంచింది. కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారుడు ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు చేస్తే, అతను రూ. 7 లక్షల వరకు వార్షిక ఆదాయంపై మినహాయింపు పొందుతారని బడ్జెట్ 2023లో ప్రకటించారు. అంటే కొత్త పన్ను విధానంలో ప్రజలు ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేస్తే, వారు వార్షిక ఆదాయం రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్రయోజనం పొందుతారు
దీనితో పాటు, మోడీ ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో ప్రజలకు స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని కూడా ఇచ్చింది. మీరు జీతంతో పని చేస్తే, కొత్త పన్ను విధానం నుండి ప్రజలకు 50 వేల రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ కూడా లభిస్తుంది. రూ. 7 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపుతో పాటు, ప్రజలు రూ. 50 వేల స్టాండర్డ్ డిడక్షన్ కూడా పొందుతారు. ప్రజలు కొత్త పన్ను విధానం నుండి సంవత్సరానికి రూ. 7.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
Read Also:Jaipur Express Gun Fire: జైపుర్ ఎక్స్ప్రెస్లో కానిస్టేబుల్ కాల్పులు.. నలుగురి మృతి!
తాజావార్తలు
-
Gold Imports: బంగారంపై 15% దిగుమతి సుంకం ప్రభావం.. 70% తగ్గిన దిగుమతులు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్ను కలిసిన బైద్యనాథ్ రామ్
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..