IT Returns : పెరుగుతున్న పన్ను చెల్లింపు దారులు.. కోటీశ్వరులే ఎక్కువ మంది ఉన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
I-T Returns Filed: భారతదేశంలో పన్ను చెల్లింపు దారుల సంఖ్య పెరుగుతోంది. కరోనా తరువాత ఈ సంఖ్య మరింత పెరుగతోందని ఐటీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. పన్ను చెల్లింపు దారుల్లో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతున్నట్టు ఐటీ శాఖ లెక్కలో బయటపడుతోంది. లక్షాధికారుల సంఖ్య కంటే కూడా కోటీశ్వరుల సంఖ్యనే వాటిలో ఎక్కువగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అలాగే పన్ను చెల్లింపుదారుల సంఖ్య కరోనా తరువాత బాగా పెరిగినట్టు ఐటీ శాఖ రిటర్న్స్ లో బయటపడింది. కరోనా తరువాత పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరగడంతోపాటు.. ఐటీ రిటర్న్స్ రూపంలో వస్తున్న ఆదాయం కూడా పెరిగింది.
Read also: Rajya Sabha: డెరెక్ ఓబ్రెయిన్ సస్పెన్షన్పై రాజ్యసభలో హైడ్రామా.. చివరకు..
Also Read
- Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
- Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
- Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
- SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
ఆదాయపు పన్ను శాఖ ప్రకటించిన ఈ-ఫైలింగ్ డేటా ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారు 2.69 లక్షల మందికి పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ 2018-19 తో పోల్చితే ఆర్థిక 49.4 శాతం పెరిగింది. ఇది కాస్త 2019-20తో పోల్చితే 41.5 శాతం పెరిగింది. అయితే రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ ఈ మధ్య కాలంలో 1.4 శాతం మాత్రమే పెరిగాయి. ఆర్థిక సంవత్సరాల వారీగా చూస్తే.. రూ.కోటి పైగా ఆదాయానికి దాఖలైన ట్యాక్స్ రిటర్న్స్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2.69 లక్షల మంది ఉంటే.. 2021-22 ఏడాదికి 1.93 లక్షల మంది కాగా.. అదే 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.80 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఐటీ రిటర్న్స్ లో రూ. 5 లక్షలు లోపు ఆదాయ ఉన్న వారిలో పన్ను చెల్లింపు దారుల్లో 0.6 శాతం మాత్రమే పెరిగినట్టు ఐటీ శాఖ ప్రకటించిన లెక్కలు చెబుతున్నాయి. రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు 4.94 కోట్ల మంది గత ఏడాది పన్ను చెల్లింపు చేయగా.. అదికాస్త ఈ ఏడాది 5.68 కోట్ల మందికి పెరిగింది. రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారు గత ఏడాది 1.90 లక్షల ఉండగా.. ఈ ఏడాది 1.46 లక్షల మందికి పడిపోయింది. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఆదాయం వచ్చే వారు.. అలాగే రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఆదాయం ఉన్నవారు దాఖలు చేసే ట్యాక్స్ రిటర్న్స్ తగ్గుతున్నాయి.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!