Home
Ishan Kishan
Ishan Kishan News
-
IND Vs ENG: రెండో టీ20 ఓడిపోవడానికి కారణం ఇదే.. నిజం నిర్భయంగా చెప్పిన ఇషాన్ కిషన్..
ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు ఓటమి పాలైన తర్వాత, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టు ప్రదర్శనపై నిజాయితీగా స్పందించారు. మ్యాచ్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. పవర్ప్లేలో భారత్ 65/2 స్కోరుతో బలంగానే కనిపించినప్పటికీ.. 7 నుండి 10 ఓవర్ల మధ్య కేవలం 32 పరుగులు మాత్రమే చేసింది. అలాగే 14-17 ఓవర్ల మధ్య కేవలం 23 పరుగులే వచ్చాయి. ఇంకొన్ని పరుగులు రాబట్టాల్సింది కానీ పిచ్ పరిస్థితుల కారణంగా కుదర్లేదు… -
Ishan Kishan-Abhishek Sharma: అభిషేక్ శర్మ తప్పు లేదు.. ఇషాన్ కిషన్ చూసుకోవాలి కదా!
Ishan Kishan Run Out Video Goes Viral: భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ నిరాశపరిచాడు. మ్యాచ్కు ముందు అంతర్జాతీయ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ప్రపంచ నంబర్-1 స్థానాన్ని అందుకున్న ఇషాన్.. తొలి టీ20లో మాత్రం ఖాతా కూడా తెరవలేకపోయాడు. కేవలం రెండు బంతులు ఎదుర్కొన్న అతడు రనౌట్ రూపంలో డకౌట్గా వెనుదిరిగాడు. ఈ రనౌట్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.… -
Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
Ishan Kishan ICC No.1 T20I Batter: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20 అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత వికెట్ కీపర్ కం బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) నెం.1 ర్యాంక్ ను కైవసం చేసుకున్నాడు. టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మను వెనక్కి నెట్టి ఇషాన్ ప్రపంచ నెం.1 టీ20 బ్యాటర్గా నిలిచాడు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం 876 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. అభిషేక్ శర్మ 869… -
World Cup 2027: ఆ కాటేరమ్మ కొడుకు అంటే గంభీర్కు ఎంతో ఇష్టం.. వరల్డ్ కప్లో స్థానం పక్కా.
టీ-20 ప్రపంచకప్ 2026, ఐపీఎల్ హడావుడి ముగియడంతో క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు అందరి దృష్టి 2027 వన్డే ప్రపంచకప్ ఎంపికలపై పడింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, దిగ్గజ ఫీల్డర్ మహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2027 ప్రపంచకప్లో వికెట్ కీపర్ బ్యాటర్గా ఎవరిని ఎంపిక చేయాలనే ప్రశ్నకు కైఫ్ ఎటువంటి సంకోచం లేకుండా కేఎల్ రాహుల్ వైపే మొగ్గు చూపారు. కేఎల్ రాహుల్కే మొదటి ప్రాధాన్యత.. మహమ్మద్ కైఫ్… -
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
లక్నో వేదికగా అఫ్గానిస్థాన్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 170 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. గతేడాది రోహిత్ శర్మ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, శుభ్మన్ గిల్కు ఇది తొలి సిరీస్ విజయం కావడం విశేషం. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్, గిల్ (154 పరుగులు, 110 బంతులు) అద్భుతమైన శతకంతో నిర్ణీత ఓవర్లలో 402 పరుగుల… -
Sunil Gavaskar: “పంత్, సంజూ కాదు.. 2027 వరల్డ్ కప్లో వికెట్ కీపర్ అతడే”.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Sunil Gavaskar: టీమిండియా మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాటర్ సునీల్ గవాస్కర్ యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇషాన్ ఇప్పుడు ఒక ‘కంప్లీట్ ప్లేయర్’ (పరిపూర్ణమైన ఆటగాడు)గా మారాడని కొనియాడారు. 2027 వన్డే ప్రపంచకప్లో ఇషాన్ కిషన్ తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్నాడని, ఇకపై అతడిని జట్టు నుంచి తప్పించడం సెలెక్టర్ల వల్ల కాదని గవాస్కర్ స్పష్టం చేశారు. ఇటీవల అఫ్గానిస్తాన్తో లక్నోలో జరిగిన మ్యాచ్లో ఈ ఎడమచేతి… -
Six Sixes Challenge: డబుల్ సెంచరీ కలను చెదరగొట్టిన ఒక్క షాట్.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Six Sixes Challenge: ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో భారత యువ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ మెరుపు శతకంతో చెలరేగాడు. కేవలం 79 బంతుల్లోనే 125 పరుగులు చేసి నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించాడు. అయితే ఈ అద్భుత ఇన్నింగ్స్ అనంతరం అతడు చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాలని కెప్టెన్ శుభ్మన్ గిల్ తనకు సవాలు విసిరాడని, ఆ ప్రయత్నమే తన డబుల్ సెంచరీ అవకాశాలను దెబ్బతీసిందని సరదాగా చెప్పాడు. మ్యాచ్… -
Ind Vs Afg: ఆఫ్ఘనిస్తాన్పై 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం..
లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత జట్టు 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత జట్టు 400 పరుగుల మార్కును దాటడం ఇది ఎనిమిదో సారి. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) త్వరగానే అవుటైనప్పటికీ.. రోహిత్ శర్మ (39 బంతుల్లో 48) గిల్తో కలిసి… -
Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
భారత క్రికెట్ జట్టు వన్డేల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. బుధవారం లక్నోలోని ఏకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయి కొండంత స్కోరును బోర్డుపై ఉంచింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ 400 ప్లస్ పరుగులు చేయడం ఇది ఎనిమిదో సారి. తద్వారా ఈ మైలురాయిని అత్యధిక సార్లు అందుకున్న జట్లుగా దక్షిణాఫ్రికాతో కలిసి భారత్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఏడు సార్లు,… -
IND Vs AFG: వీర విహారం చేసిన టీమిండియా బ్యాటర్స్.. ఆఫ్ఘనిస్థాన్ ముందు కొండంత టార్గెట్..
ఆఫ్ఘనిస్థాన్తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో భారత బ్యాటర్లు వీరవిహారం చేశారు. లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా సాగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు తొలుత భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే ప్రత్యర్థి బౌలర్లపై టీమిండియా టాప్ ఆర్డర్ చెలరేగిపోవడంతో నిర్ణీత 49.5 ఓవర్లలో భారత్ 402 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 4 పరుగులకే త్వరగా అవుట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ 39 బంతుల్లో…
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!