Ishan Kishan on India vs Pakistan Win: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేమే అని టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ చెప్పాడు. పాకిస్థాన్ మ్యాచ్లో విజయం సాధించడం భారత జట్టుకు భారీ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని తెలిపాడు. ప్రారంభంలో పిచ్ నెమ్మదిగా ఉందని, తన బలాలపై నమ్మకం ఉంచి ఆడానని తెలిపాడు. బంతిని గమనిస్తూ సింపుల్గా ఆడటం, ఫీల్డ్ను ఉపయోగించుకోవడం తన ప్రణాళిక అని కిషన్ వివరించాడు. టీ20 ప్రపంచకప్ 2026లో ఆదివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో…
IND vs PAK Shivratri Matches: శివరాత్రి రోజు భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే.. క్రికెట్ అభిమానులకు టక్కున గుర్తొచ్చేది 2003 వన్డే ప్రపంచకప్. ఆ వరల్డ్కప్లో ఇండో-పాక్ మ్యాచ్ మార్చి 1న శివరాత్రి రోజే జరిగింది. అప్పట్లో భారత్ ముందు పాకిస్థాన్ 274 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ రోజుల్లో ఇంత భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేయడం పెద్ద సవాలే. అయితే క్రికెట్ దేవుడు, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను…
భారత్-పాక్ మధ్య మ్యాచ్ కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇషాన్ మెరుపు బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడు. ఇషాన్ కిషన్ పాకిస్తాన్ పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. 40 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. దీనితో, ఇషాన్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లలో భారతదేశం తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన యువరాజ్…
Suryakumar Yadav: టీ 20 వరల్డ్ కప్లో భారత్ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆదివారం పాకిస్థాన్తో మ్యాచ్ ఉత్కంఠ బరితంగా సాగనుంది. ఈ నేపథ్యంలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఎంట్రీపై అభిమానులు ఎదురు చూస్తున్నారు. టీమిండియాకు కీలక ఓపెనర్గా మారిన అభిషేక్ శర్మ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా.. పాకిస్థాన్తో ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే కీలక మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న సందేహం ఇంకా కొనసాగుతోంది. కడుపు ఇన్ఫెక్షన్, నొప్పి కారణంగా అభిషేక్ రెండు…
Suryakumar Yadav: టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్ అనంతరం టీంలో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు పాకిస్థాన్ను ఓడించేందుకు సిద్ధమవుతోంది. అయితే.. ఈ మ్యాచ్కు ముందు ఓ సరదా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టోర్నమెంట్ ప్రారంభోత్సవ వేడుకల సమయంలో తీసిన ఆ వీడియోలో టీమిండియా ఆటగాళ్లు ఎంతో హుషారుగా కనిపించారు. బాలీవుడ్ నటి నోరా ఫతేహీ స్టేడియంలో డ్యాన్స్ ప్రదర్శన ఇస్తుండగా,…
భారత గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా తన జోరును కొనసాగిస్తోంది. అమెరికాపై గెలుపుతో టోర్నీని ప్రారంభించిన భారత్, రెండో మ్యాచ్లో నమీబియాను చిత్తు చేసి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్ , బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన టీమిండియా, నమీబియాకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. Love Trap : వాలెంటైన్స్ రోజునే ఖాతాలు ఖాళీ చేస్తున్న సైబర్ మోసగాళ్లు.! టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత…
IND vs NAM: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఢిల్లీలో జరుగుతున్న గ్రూప్-A మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు దుమ్మురేపారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న నమీబియాకు భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.దీనితో నమీబియా గెలవాలంటే 210 పరుగులు చేయాలి. Ishan Kishan: ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్.. అరుదైన ఘనత కొట్టేశాడుగా! ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్…
Ishan Kishan: టి20 ప్రపంచకప్ 2026లో టీమిండియా వికెట్కీపర్ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ సుడిగాలి ఇన్నింగ్స్ తో అభిమానులను అలరించాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్లో అతడు కేవలం 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి తన హిట్టింగ్ పవర్ ను మరోసారి నిరూపించాడు. ఇన్నింగ్స్ లో మొత్తం 24 బంతుల్లో 61 పరుగులు చేసిన ఇషాన్, 254.17 స్ట్రైక్రేట్ తో 6 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. India vs Namibia: రెండు మార్పులతో బరిలోకి టీమిండియా..…
Jasprit Bumrah Yorker Injures Ishan Kishan: టీ20 ప్రపంచకప్ 2026 లో నమీబియాతో మ్యాచ్కు ముందు టీమిండియా వికెట్కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. నెట్స్ ప్రాక్టీస్ సందర్భంగా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్ నేరుగా అతడి ఎడమ కాలి బొటనవేలికి తాకింది. దాంతో కిషన్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స చేయగా కాస్త కుదుటపడ్డాడు. నెట్ సెషన్ నుంచి బయటకు వెళ్లిపోయిన కిషన్.. కాసేపటికి మైదానంలోకి తిరిగి…
2026 ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ కు ముందు, భారత జట్టు బుధవారం, ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ముందు 241 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా ఏడు వికెట్లకు 210 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత విజయంలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించారు.…