Home
Ishan Kishan
Ishan Kishan News
-
Ishan Kishan: నేను అస్సలు టెన్షన్ పడలేదు.. ఎక్కడ తగ్గాలో నాకు తెలుసు!
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగాడు. శనివారం హరారే వేదికగా జరిగిన మ్యాచ్లో 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్తో పాటు బౌలర్ల అద్భుత ప్రదర్శనతో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే… -
ICC T20 Rankings: ఇంగ్లాండ్కు చెక్.. సిరీస్తో పాటు ఐసీసీ అగ్రపీఠం దక్కించుకున్న టీమిండియా..
ICC T20 Rankings: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ఘనవిజయంతో పాటు, టీ20 ర్యాంకింగ్స్లో మళ్లీ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని భారత్ సత్తా చాటింది. ఈ నెల మొదట్లో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ ఓటమితో అగ్రస్థానాన్ని కోల్పోయిన టీమిండియా, జింబాబ్వేపై 90 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి.. ఇంగ్లాండ్ను అధిగమించింది. ఇక, ఐసీసీ ర్యాంకింగ్స్లో మళ్లీ అగ్రపీఠాన్ని దక్కించుకుంది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మల విధ్వంసకర హాఫ్ సెంచరీలకు తోడు బౌలర్లు కట్టుదిట్టంగా… -
Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
భారత్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఘోర పరాజయం పాలైన అనంతరం జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఫలితంపై మాట్లాడిన రజా.. తమ జట్టు బౌలర్లు అక్కడక్కడా బాగానే బౌలింగ్ చేసినప్పటికీ, భారత బ్యాటర్ల ప్రతిభ, వారు ఆడిన షాట్లు నిజంగా ప్రశంసనీయమని కొనియాడాడు. ఫీల్డింగ్ విభాగంలో తాము మరింత మెరుగ్గా రాణించాల్సి ఉందని రజా అభిప్రాయపడ్డాడు. ‘ఫీల్డర్లు గనుక బౌలర్లకు కొద్దిగా మద్దతుగా నిలిచి ఉంటే ప్రత్యర్థిపై ఒత్తిడి… -
Shreyas Iyer: ఆ ఇద్దరు అద్భుతం చేశారు.. గుడ్న్యూస్తో పాటు బ్యాడ్న్యూస్ కూడా చెప్పిన శ్రేయస్ అయ్యర్..
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత జట్టు సాధించిన విజయంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జట్టులోని ప్రతీ ఒక్క ఆటగాడు విజయంలో అద్భుతమైన సహకారం అందించారని కొనియాడారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించడం వల్లే ఈ ఘనవిజయం సాధ్యమైందని అయ్యర్ పేర్కొన్నారు. “ఈ విజయం నన్ను ఎంతగానో ఉత్సాహపరిచింది. బ్యాటింగ్లో ఆరంభం నుంచే మన ఆటగాళ్లు ప్రత్యర్థిపై పైచేయి సాధించారు. ముఖ్యంగా ఇషాన్… -
IND Vs ZIM: టీమిండియా సూపర్ విక్టరీ.. సిరీస్ కైవసం.. బౌలింగ్లో మెరిసిన కాటేరమ్మ కొడుకు..
జింబాబ్వేతో జరుగుతున్న మూడు T20ల సిరీస్లోని రెండో మ్యాచ్లో భారత జట్టు 90 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సాధించి, సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ, బౌలింగ్ విభాగంలో మెరిసి ఆకట్టుకోవడం ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ప్రత్యేకతగా నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల… -
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
ZIM vs IND: వరుసగా రెండు టీ20 ప్రపంచకప్లను గెలిచిన తర్వాత ఆడిన రెండు సిరీస్ల్లోనూ వైట్వాష్ ఎదుర్కొన్న టీమిండియా ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. జింబాబ్వేతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్లో భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీ20 ఫార్మాట్లో భారత జట్టుకు కొత్త ఉత్సాహం లభించింది. అలాగే భారత టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఏడు మ్యాచ్ల తర్వాత తొలి… -
India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
India vs England 2nd ODI: భారత్–ఇంగ్లండ్ మధ్య కార్డిఫ్ వేదికగా జరుగుతోన్న రెండో వన్డేకు ముందు టీమ్ ఇండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ను తుది జట్టులోకి ఎంపిక చేశారు. టాస్ సందర్భంగా భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఇక, టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించాడు. పిచ్పై… -
ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్ను కోల్పోయిన భారత్!
ICC T20 Ranking: అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘ కాలంగా సాగుతున్న టీమిండియా ఆధిపత్యానికి తెరపడింది. ఏకంగా 1,605 రోజుల పాటు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో రారాజుగా వెలిగిన భారత జట్టు, ఆ నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. ఇంగ్లాండ్తో జరిగిన ఐదో, ఆఖరి టీ20 మ్యాచ్లో ఘోర పరాజయం పాలవడంతో భారత్ తన టాప్ ర్యాంక్ను ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకోవాల్సి వచ్చింది. శనివారం సౌతాంప్టన్లోని రోజ్ బౌల్ మైదానంలో జరిగిన మ్యాచ్లో సామ్ కరన్, ఆదిల్… -
Team India Playing XI: టీమిండియాలో భారీ మార్పులు.. సంజూ ఎంట్రీ.. ఆ ప్లేయర్పై వేటు?
India Playing XI: టీ20 ప్రపంచకప్ ఛాంపియన్గా నిలిచిన భారత జట్టుకు ఆ తర్వాత జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పసికూన ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో 2-0తో క్లీన్స్వీప్నకు గురైన టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్తో సిరీస్ను కూడా ఇప్పటికే 0-3తో కోల్పోయింది. సౌతాంప్టన్ వేదికగా శనివారం జరగబోయే ఆఖరిదైన ఐదో టీ20లో గెలిస్తేనే మరో ఘోర వైట్వాష్ పరాభవం నుంచి భారత్ బయటపడుతుంది. కనీస పరువు దక్కించుకోవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో భారత తుదిజట్టు కూర్పు… -
ICC Rankings: భారత్ ఓడినా తగ్గని కాటేరమ్మకొడుకు జోరు.. టీ20ల్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హవా!
ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల టీ20, టెస్ట్, వన్డే ర్యాంకింగ్స్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా వరుస పరాజయాలతో వెనుకబడినప్పటికీ.. భారత యువ ఓపెనర్లు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ మాత్రం ఐసీసీ మెన్స్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో తమ టాప్-2 స్థానాలను పదిలపరుచుకున్నారు. మరోవైపు భారత్పై పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ సిరీస్లో 2-0 ఆధిక్యంలో దూసుకెళ్తున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు…
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!