10 Killed In Iraq Bomb Attack: ఇరాక్లోని దియాలా ప్రావిన్స్లో గురువారం బాంబు దాడి జరిగింది. స్థానిక ఎంపీ బంధువులపై జరిగిన ఈ దాడిలో పది మంది మృతి చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: LPG Price 1 December: ఇలా…