Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Iran

Iran News

    • వ‌ర‌ల్డ్ రికార్డ్‌:  ఒంటిపై 85 స్పూన్ల‌ను ఇలా బ్యాలెన్స్ చేస్తూ…
      #వైరల్ న్యూస్

      వ‌ర‌ల్డ్ రికార్డ్‌: ఒంటిపై 85 స్పూన్ల‌ను ఇలా బ్యాలెన్స్ చేస్తూ…

      ఒక్కొక్క‌రిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్‌ను ప్ర‌ద‌ర్శించిన‌పుడు వారు వెలుగులోకి వ‌స్తుంటారు. కొంత‌మంది ఇనుప ముక్క‌ల‌ను, గాజు ముక్క‌ల‌ను తిని రికార్డ్ సాధిస్తుంటారు. అయితే, ఇరాన్‌కు చెందిన అబోల్ ఫాజీ ముఖ్తారీ అనే వ్య‌క్తి అంద‌రికంటే భిన్నంగా త‌న నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. త‌న శ‌రీరంపై 85 స్పూన్ల‌ను బ్యాలెన్స్ చేస్తూ రికార్డ్ సాధించాడు. మామూలుగా శ‌రీరంపై స్పూన్ల‌ను పేర్చి అవి కింద‌ప‌డ‌కుండా బ్యాలెన్స్ చేయాలంటే సాధ్య‌ప‌డే ప‌నికాదు. కానీ, అబోల్ ఫాజీ ముఖ్తారీ అనే వ్య‌క్తి…
    • దిగొస్తున్న తాలిబ‌న్లు… భార‌త దేశానికి అగ్ర‌తాంబూలం…పాక్ చైనాల‌కు షాక్‌..
      #Top Story

      దిగొస్తున్న తాలిబ‌న్లు… భార‌త దేశానికి అగ్ర‌తాంబూలం…పాక్ చైనాల‌కు షాక్‌..

      ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ లు ఆక్ర‌మించుకున్నాక అక్క‌డి ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు.  తాలిబ‌న్ ప్ర‌భుత్వంను అధికారికంగా ఏ దేశాలు గుర్తించ‌లేదు.  తాలిబ‌న్‌ల‌కు మిత్రులుగా ఉన్న పాక్‌, చైనాలు కూడా అధికారికంగా గుర్తించ‌లేదు. ప్ర‌స్తుతం ఆఫ్ఘ‌నిస్తాన్‌లో 22 శాతం మంది ప్ర‌జ‌లు ఆక‌లితో అల‌మ‌టిస్తుండ‌గా, మ‌రో 36 శాతం మంది ప్ర‌జ‌లు తీవ్ర‌మైన ఆహార కొర‌త‌ను ఎదుర్కొంటున్నారు.  తాలిబ‌న్ లు అధికారంలోకి వ‌స్తే పాక్ ప్రాభ‌ల్యం పెరుగుతుంద‌ని, ఇది పోరుగునున్న భార‌త్‌కు ఇబ్బందిక‌ర‌మ‌ని, ఆఫ్ఘ‌నిస్తాన్‌లో భార‌త్ చేప‌డుతున్న ప్రాజెక్టుల‌కు,…
    • ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాదానికి ఉపయోగించకూడదు: ధోవల్
      #అంతర్జాతీయం

      ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాదానికి ఉపయోగించకూడదు: ధోవల్

      ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించకూడదని ఎనిమిది దేశాలు ఆమోదించిన ఉమ్మడి ప్రకటనను అజిత్‌ ధోవల్‌ బుధవారం విడుదల చేశారు. న్యూ ఢిల్లీలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్‌పై మూడవ ప్రాంతీయ భద్రతా సంభాషణలో భాగంగా 7 దేశాల NSAలు ప్రకటనను ఆమోదించాయి. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ ధోవల్ ప్రాతినిథ్యం వహించిన సెక్యూరిటీ ఆన్ ఆప్ఘాన్ డైలాగ్ డిక్లరేషన్ లో ఇరాన్, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్థాన్‌లు పాల్గొన్నాయి. చర్చల్లో చేరాల్సిందిగా చైనా, పాకిస్థాన్‌లను…
    • ముందు వెయ్యి కోట్లు ఇవ్వండి… ఆ త‌రువాత మాట్లాడుకుందాం…
      #Top Story

      ముందు వెయ్యి కోట్లు ఇవ్వండి… ఆ త‌రువాత మాట్లాడుకుందాం…

      ఇరాన్‌పై అమెరికా మ‌రోసారి విరుచుకుప‌డింది.  ప‌రిమితికి మించి యూరేనియం నిల్వ‌ల‌ను పెట్టుకుంటోందని చెప్పి ఇరాన్‌పై అమెరికా ఆంక్ష‌లు విధించింది.  ఈ ఆంక్ష‌ల కార‌ణంగా ఇరాన్ వేల‌కోట్ల రూపాయ‌ల‌ను న‌ష్ట‌పోయింది.  కాగా, ఆంక్ష‌ల కార‌ణంగా న‌ష్ట‌పోయిన 10 బిలియన్ డాల‌ర్ల‌ను అమెరికా వెంట‌నే చెల్లించాల‌ని, ఆ త‌రువాతే అణు ఒప్పందంపై చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని, అణు ఒప్పందంపై అమెరికానే ముందుకు రావాల‌ని ఇరాన్ పేర్కొన్న‌ది.  2018 నుంచి  ఇరాన్‌పై ఆంక్ష‌లు విధించారు.  అయితే, బైడెన్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత…
    • ఆ యుద్దానికి 41 ఏళ్ళు…10 లక్షల మందికి పైగా మరణం 
      #Top Story

      ఆ యుద్దానికి 41 ఏళ్ళు…10 లక్షల మందికి పైగా మరణం 

      సరిగ్గా 41 ఏళ్ల క్రితం అంటే 1980లో ఇరాక్ -ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరిగింది.  ఈ యుద్ధంలో దాదాపుగా 10 లక్షల మందికి పైగా మృతి చెంది ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి.  రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం బహుశా ఈ యుద్ధం సమయంలోనే జరిగి ఉంటుంది.  రెండు దేశాల మధ్య దాదాపుగా 8 ఏళ్లపాటు ఈ యుద్ధం జరిగింది. అసలు రెండు దేశాల మధ్య యుద్ధం జరగడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం.  1979 లో ఇస్లామిక్…
    • ఆఫ్ఘ‌న్ స‌రిహ‌ద్దులు దాటేందుకు… ప్ర‌జ‌లు ఏం చేశారంటే…!!
      #Top Story

      ఆఫ్ఘ‌న్ స‌రిహ‌ద్దులు దాటేందుకు… ప్ర‌జ‌లు ఏం చేశారంటే…!!

      ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి ప్ర‌జ‌లు బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  ఆగ‌స్టు 30 వ‌ర‌కు కాబూల్ ఎయిర్‌పోర్ట్ వైపు ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు ఇప్పుడు అక్క‌డ ఒక్క పురుగు కూడా క‌నిపించ‌డం లేదు.  అమెరికా ద‌ళాలు లేక‌పోవ‌డంతో ప్రజ‌లంతా ఏమ‌య్యారు… ఎటువెళ్లారు.  తిరిగి ఇళ్ల‌కు వెళ్లారా అనే డౌట్ రావొచ్చు.  అమెరికా ద‌ళాలు వెళ్లిపోయిన త‌రువాత ప్ర‌జ‌లు రూటు మార్చి ఇరాన్‌, పాకిస్తాన్ స‌రిహ‌ద్దుల వైపు ప‌రుగులు తీశారు.  వేల సంఖ్య‌లో ఇరాన్ స‌రిహ‌ద్దుల‌కు ప్ర‌జ‌లు చేరుకోవ‌డంతో అక్క‌డ భ‌ద్ర‌తను…
    • ఇరాన్‌లో వ్యాక్సిన్ సంక్షోభం… బ్లాక్‌లో భారీ ధ‌ర‌ల‌కు…
      #Top Story

      ఇరాన్‌లో వ్యాక్సిన్ సంక్షోభం… బ్లాక్‌లో భారీ ధ‌ర‌ల‌కు…

      ఇరాన్‌లో రోజువారీ క‌రోనా కేసులు పెద్ద‌సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  ప్ర‌తిరోజు 50 వేల‌కు పైగా న‌మోద‌వుతుండ‌టం అందోళ‌న క‌లిగిస్తోంది.  ఇక ఇరాన్‌లో అమెరికా, బ్రిట‌న్‌ల‌కు చెందిన టీకాల‌ను న‌మ్మ‌డంలేదు.  ఆ రెండు దేశాలు త‌యారు చేసిన టీకాలు న‌మ్మ‌ద‌గిన‌వి కాద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతుండ‌టంతో ఇరాన్ లో వ్యాక్సిన్ కొర‌త తీవ్రంగా ఉన్న‌ది.  వ్యాక్సిన్ ల‌ను బ్లాక్‌లో భారీ ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తున్నారు.  అస్త్రాజెన‌కా వ్యాక్సిన్ ధ‌ర బ్లాక్‌లో 90 వేల‌కు పైగా ప‌లుకుతున్న‌ది.   బ్లాక్‌లో ధ‌ర‌లు భారీగా…
    • కరోనా కట్టడికి అక్కడ కొత్త ఆంక్షలు..
      #అంతర్జాతీయం

      కరోనా కట్టడికి అక్కడ కొత్త ఆంక్షలు..

      కోవిడ్‌ కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరులకు కొత్త ఆంక్షలు విధించింది. రెడ్‌ లిస్ట్‌ పేరుతో రూపొందించిన జాబితాలోని దేశాలకు వెళ్లిన వారికి భారీ జరిమానాలు సహా విదేశాలకు వెళ్లకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. నిషేధిత దేశాలకు వెళ్లడం.. కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించడమేనని అక్కడి సర్కారు స్పష్టం చేసింది. అయితే, ఆ జాబితాలో భారత్‌ తో పాటు యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్‌, యెమెన్‌, ఇరాన్‌, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సొమాలియా, కాంగో,…
    ←1…434445

తాజావార్తలు

  • US-Iran Talks: చర్చలకు ముందు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఇరాన్..

  • Niharika Konidela: డిస్ట్రిబ్యూటర్ల ఆనందమే అసలైన విజయం.. ప్రతీ ఒక్కరికీ థాంక్స్!

  • Aditya Dhar: లెజెండ్ ప్రభాస్ “స్పిరిట్” సినిమా కోసం వేచి చూస్తున్నా.. “ధురంధర్” డైరెక్టర్ ఆదిత్యధర్

  • LSG’s Talent Hunt: ముకుల్, మయాంక్, ప్రిన్స్, దిగ్వేశ్.. ఈ కొత్త టాలెంట్‌ను లక్నో ఎలా పడుతుందయ్యా!

  • US: ‘‘మాతో గేమ్స్ వద్దు’’.. ఇరాన్‌కు జేడీ వాన్స్ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions