ఈ ఏడాది నుండి ఐపీఎల్ లోకి రెండు కొత్త జట్లు రానున్న విషయం తెలిసిందే. లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీల కోసం అక్టోబర్లో జరిగిన వేలంలో.. సీవీసీ క్యాపిటల్ సంస్థ అహ్మదాబాద్ ను 5625 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ఆ తర్వాత ఈ సంస్థ చుట్టూ బెట్టింగ్ ఉచ్చు బిగుసుకుంది. అయితే ఈ కంపెనీకి బెట్టింగ్ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బును ఇప్పుడు వీరు ఇందులో ఉపయోగిస్తున్నారు అని.. కాబట్టి…
భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఐపీఎల్ 2022 లో కొత్తగా వస్తున్న లక్నో ఫ్రాంచైజీకి మెంటార్ గా నియమితుడయ్యాడు. అయితే ప్రస్తుతం బీజేపీ పార్లమెంటు సభ్యుడి గా ఉన్న గంభీర్… కెప్టెన్ గా కోల్ కతా నైట్ రైడర్స్ కి రెండు ఐపీఎల్ టైటిళ్లను అందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తనను మెంటార్ గా నియమించడం పై గంభీర్ స్పందిస్తూ… “నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని అందించినందుకు గోయెంకా మరియు RPSG గ్రూప్కి ధన్యవాదాలు…
ఐపీఎల్ 2022 లో రాబోతున్న రెండు కొత్త జట్లలో లక్నో ఫ్రాంచైజీ ఒకటి అనే విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త జట్టు మాజీ ఇంగ్లండ్ ప్రధాన కోచ్, జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ ను తమ హెడ్ కోచ్ గా ప్రకటించింది. అయితే తన సమయంలో అత్యుత్తమ ఆటగాడిగా ఉన్న ఆండీ ఫ్లవర్ 2020 మరియు 2021 ఐపీఎల్ సీజన్ లలో పంజాబ్ కింగ్స్ కోచింగ్ స్టాఫ్లో భాగంగా ఉన్నాడు. అయితే ఇప్పడు ఈ…
ఐపీఎల్ 2021లో దారుణ పరాజయాలను చవిచూసిన సన్రైజర్స్ హైదరాబాద్ వచ్చే ఏడాది నిర్వహించే ఐపీఎల్ సీజన్ కోసం టీమ్లో పలు మార్పులు చేస్తోంది. దీంతో వచ్చే ఏడాది మెరుగైన ప్రదర్శన చేయాలని ఆ జట్టు భావిస్తోంది. ఇటీవల రిటెన్షన్ ప్రక్రియలో కేవలం ముగ్గురు ఆటగాళ్లనే ఉంచుకుంది. కెప్టెన్ విలియమ్సన్, ఆల్రౌండర్ అబ్దుల్ సమద్, బౌలర్ ఉమ్రాన్ మాలిక్లను మాత్రమే సన్రైజర్స్ టీమ్ అట్టిపెట్టుకుంది. మిగతా ఆటగాళ్ల కోసం వేలం ప్రక్రియ కోసం వేచి చూస్తోంది. Read Also:…
భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గత ఏడాది ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. కానీ ఈ లీగ్ వాయిదా పడి యూఏఈ లో ప్రారంభమైన తర్వాత మాత్రం కేకేఆర్ జట్టుకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక తాజాగా సామాచారం ప్రకారం హర్భజన్ కోచ్ గా మారనున్నాడు అని తెలుస్తుంది. ఈ నెలలో హర్భజన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు అని సమాచారం. అయితే ఇప్పటికే…
ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్ గా డివిలియర్స్ రాబోతున్నాడా.. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్తో ఇక క్రికెట్కు గుడ్ బై చెప్పేసిన ఏబీ.. ఇప్పుడు మళ్లీ ఆర్సీబీ జట్టుతోనే ఉండనున్నాడా.. ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ అవుననే అంటున్నాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పేశాడు. ఇక లీగ్స్ కూడా ఆడనని ప్రకటించాడు. ఈ మధ్యే దుబాయ్లో జరిగిన ఐపీఎల్-14 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడాడు. ఆ తర్వాత…
ఐపీఎల్ టైటిల్ ను అత్యాధికార్లు గెలిచినా జట్టు ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు ఈ జట్టు 5 సార్లు టైటిల్ సాధించడానికి ఆ జట్టు ఆటగాళ్లే కారణం. అయితే నిన్న ఐపీఎల్ 2022 యొక్క రిటైన్ లో ముంబై జట్టులోని నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో.. రోహిత్ శర్మ. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ ను తమతో ఉంచుకుంది జట్టు యాజమాన్యం. అయితే ఈ రిటెన్షన్ పై ఆ జట్టు కెప్టెన్ రోహిత్…
ఐపీఎల్ 2022 యొక్క రిటైన్ అవకాశం నిన్నటితో 8 జట్లకు ముగిసింది. కొత్తగా వస్తున్న రెండు జట్లకు ఇంకా అవకాశం ఉంది. అయితే ఈ రిటైన్ లో దాదాపు అన్ని జట్లు తమ కెప్టెన్ లను తమతో ఉంచుకున్నాయి. ఒక్క పంజాబ్ కింగ్స్ జట్టు మినహా. అయితే ఈ జట్టుకు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ వేలంలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకోవడంతో ఆ జట్టు అతడిని రిటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో ఆ జట్టు తర్వాతి…
ఐపీఎల్-2022 కోసం రిటైనింగ్ ప్రక్రియ ముగిసింది. స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్ను వారి జట్లు రిటైన్ చేసుకోలేదు. అయితే వారిని రిటైన్ చేసుకోకపోవడానికి ఓ కారణముందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్లో అహ్మదాబాద్, లక్నో జట్లు రంగప్రవేశం చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో ఫ్రాంచైజీ ఇద్దరు ఆటగాళ్లను సంప్రదించడం వారికి ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. Read Also: IPL 2022 : ఎక్కువ ధర పలికన ఆటగాళ్లు వీళ్లే ! సన్రైజర్స్ స్టార్…
నిన్నటి రోజున ఐపీఎల్ మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వేలంలో ఎవరు.. ఏ ధరకు కొనుగోలు అయ్యారో తెలుసుకుందాం. ఐపీఎల్లో అత్యధిక ఐదుసార్లు టైటిల్ను సొంతం చేసుకున్న జట్టు ముంబయి ఇండియన్స్. ఈసారి సారథి రోహిత్ శర్మతోపాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ను తన వద్దే ఉంచుకుంది. ఇషాన్ కిషన్తోపాటు ఫిట్నెస్ సాధిస్తే హార్దిక్ పాండ్యను మళ్లీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. నలుగురి కోసం 42…