తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టడానికి అంతర్జాతీయ స్థాయి సంస్థ ముందుకొచ్చింది. రూ. 6 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలో సోలార్ పీవీ మాడ్యూల్, పీవీ సెల్స్ తయారీ యూనిట్లను నెలకొల్పడానికి దిగ్గజ సంస్థ రెన్యూ సిస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వంతో సోమవారం నాడు ఒప్పందం కుదుర్చుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఫ్యాబ్ సిటీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఆ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ ఒప్పందంపై…
బిజినెస్ చెయ్యాలనే కోరిక చాలా మందికి ఉంటుంది.. ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఈ ఐడియా ని చూడండి. దీన్ని ఫాలో అవ్వడం వలన మంచిగా లాభాలు వస్తాయి పైగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. చాలా మంది ఈ మధ్య కాలంలో ఏదైనా డబ్బులు వచ్చే మార్గం కోసం చూస్తున్నారు… అలాంటివారి కోసం అదిరిపోయే బిజినెస్ ఐడియా ఒకటి ఉంది.. ఆ బిజినెస్ మరేంటో కాదు చాక్లేట్స్.. రకరకాల చాక్లేట్ లను తయారు చేస్తూ మంచి ఆదాయాన్ని…
బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా? ఎలాంటి బిజినెస్ చేస్తే మంచి లాభాలు వస్తాయో తెలియడం లేదా.. మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియాలను తీసుకొచ్చాము.. అందులో ఒక ఐస్ క్రీమ్ పార్లర్.. ఐస్ క్రీమ్ పార్లర్ బిజినెస్ ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు పైగా ఎటువంటి రిస్క్ ఉండదు. నష్టం కూడా చాలా తక్కువగా ఉంటుంది. పెట్టుబడి కూడా ఎక్కువ అక్కర్లేదు. తక్కువ పెట్టుబడి తో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు.. ఈ వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చెయ్యాలి.. ఎంత…
ఉద్యోగాల్లో సంతృప్తి పొందని వారు ఎక్కువ మంది ఉద్యోగాలను వదిలేసి సొంతంగా వ్యాపారాలను చేసుకుంటున్నారు.. కొందరు సక్సెస్ అయితే, మరికొంతమంది మాత్రం నష్టాలను చవి చూస్తున్నారు.. అలాంటివారు ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అవ్వడం వలన ఎటువంటి ఇబ్బందులు ఉండవు పైగా నెలకి లక్ష రూపాయలు వరకు డబ్బులు సంపాదించుకోవచ్చు.. ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలు చూసేద్దాం.. అదే వర్కింగ్ మెన్స్ ఉమెన్స్ హాస్టల్.. దీని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఉద్యోగాలు…
బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా…? అయితే ఇదిగో మీకోసం అదిరిపోయే బిజినెస్ బిజినెస్ ఐడియా.. ఈ బిజినెస్ ఐడియా ని అనుసరించడం వలన లక్షల్లో సంపాదించొచ్చు. పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు. మంచి బిజినెస్ ని మొదలు పెట్టాలని అనుకునే వాళ్ళు ఈ ఐడియా ని అనుసరించొచ్చు.. మన చేతుల్లో పని.. లాభాలను కూడా బాగానే పొందవచ్చు.. ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ముఖ్యమైన నగరాల్లో ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ కి ఎటువంటి తిరుగులేదు.…
బిజినెస్ చెయ్యాలనే ఆలోచన అందరికీ ఉంటుంది.. మార్కెట్ లో ఏ బిజినెస్ చేస్తే మంచి లాభాలు వస్తాయో ముందుగా తెలుసుకోవడం మంచిది.. అద్భుతమైన లాభాలను ఇచ్చే బిజినెస్ ఐడియాను మీకోసం తీసుకొని వచ్చాము.. బిజినెస్ ని స్టార్ట్ చేసి భలేగా లాభాలని పొందాలంటే ఈ ఐడియాని అనుసరించొచ్చు. అదే బంగాళదుంప చిప్స్ బిజినెస్. చాలా మంది బంగాళదుంపల్ని ఇష్టపడతారు బంగాళదుంపలతో చేసిన ఏ వంటకాలనైనా సరే తినేస్తుంటారు.. ఆలు చిప్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్…
అతి తక్కువ పెట్టుబడితో కొత్తగా బిజినెస్ చెయ్యాలనుకొనే వారికి అదిరిపోయే ఐడియాలు ఉన్నాయి.. రిస్క్ తక్కువగా ఉండే అదిరిపోయే బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. రిస్క్ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. పుట్టగొడుగుల పెంపకం ద్వారా లక్షల్లో సంపాదించవచ్చు.. వీటిని పెంచడం కోసం ఎక్కువ శ్రమ పడాల్సిన పనిలేదు.. మీరు కేవలం రూ. 3 నుంచి రూ. 4వేల పెట్టుబడితో, ఒక చిన్న గదితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దేశంలోని దాదాపు అన్ని మధ్యస్థ , పెద్ద…
కొత్తగా బిజినెస్ చెయ్యాలని అనుకొనేవారు ముందుగా ఆలోచించేది పెట్టుబడి.. ఆ తర్వాత లాభాలను పరిగణలోకి తీసుకుంటారు.. పెట్టిన పెట్టుబడికి కనీసం రాకుంటే ఇక నష్టాలే మిగులుతాయి.. కాస్త తెలివిగా ఆలోచిస్తే మాత్రం ఎలాంటి బిజినెస్ లో నైనా అదిరిపోయే లాభాలను పొందోచ్చు.. జనాల అవసరాన్ని బట్టి ఆ బిజినెస్ చేస్తే మంచి లాభాలను పొందుతారు.. అలాంటి బిజినెస్ లలో ఒకటి బ్రెడ్ తయారీ.. ఈరోజుల్లో బ్రెడ్ ను ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటున్నారు.. రకరకాలుగా వాడుతున్నారు.. దాంతో…
భారతీయ అతి పెద్ద భీమా కంపెనీ ఎల్ఐసీ తన కస్టమర్లకు అదిరిపోయే లాభాలను అందించే స్కీమ్ లను అందిస్తుంది.. ఎల్ఐసీ అందిస్తున్న స్కీమ్ లలో ఒకటి సరళ్ ప్లాన్ కూడా ఒకటి.. ఈ ప్లాన్ లో డబ్బులను పెట్టుబడి పెడితే అధిక లాభాలను పొందవచ్చు.. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. ఈ కొత్త పెన్షన్ స్కీమ్ అంటే సరళ్ పెన్షన్తో ముందుకు వచ్చింది. ఇందులో పాలసీదారులు ఒకసారి ప్రీమియం చెల్లించడం ద్వారా జీవితాంతం పెన్షన్…
తెలంగాణలో మరో భారీ పెట్టుబడి రానుంది. సింటెక్స్ కంపెనీ రాష్ట్రంలో రూ. 350 కోట్లు పెట్టుబడిని పెట్టనుంది. వెల్ స్పన్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా ఉన్న సింటెక్స్ తన తయారీ యూనిట్ కోసం దాదాపు రూ. 350 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు రెడీ అయింది.