Amazon: దావోస్ లో పెట్టుబడుల సమీకరణలో ఇప్పటికే కొత్త రికార్డు నెలకొల్పిన తెలంగాణ మరో భారీ పెట్టుబడిని సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్లో మరో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లో రూ.60 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది.
రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్లు జేఎస్డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ నెలకొల్పనుంది. దాదాపు రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
CtrlS AI Data Center: తెలంగాణలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డేటా సెంటర్ క్లస్టర్ను నెలకొల్పేందుకు కంట్రోల్ఎస్ (CtrlS) డేటా సెంటర్స్ లిమిటెడ్ కంపెనీ అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రస్తుతం దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా కుదిరింది. ఈ ప్రాజెక్టుకు కంట్రోల్ఎస్ సంస్థ రూ. 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 400 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ను తెలంగాణలో నెలకొల్పే ప్రణాళికను రూపొందించింది.…
ప్రస్తుత రోజుల్లో ఏ పని జరగాలన్నా డబ్బు ఉండాల్సిందే. అందుకే ప్రపంచమంతా డబ్బు వెనకాల పరుగెడుతున్నది. సంపాదన కోసం కొందరు ఉన్న డబ్బును రెట్టింపు ఎలా చేసుకోవాలని మరికొందరు ఆలోచిస్తున్నారు. వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని సేవ్ చేయాలని భావిస్తున్నారు. ఫ్యామిలీకి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇన్వెస్ట్ మెంట్ పథకాలపై దృష్టిసారిస్తున్నారు. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టాలనకుంటున్నారా? అయితే మీకోసం అద్బుతమైన ప్రభుత్వ స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. ఇదొక…
Fraud: తెలంగాణలో పెట్టుబడుల పేరుతో ఘరానా మోసం చోటు చేసుకుంది. GBR పేరుతో నకిలీ వెబ్ సైట్ తో పెట్టుబడుల ఆశతో.. వాట్సాప్ గ్రూపుల ద్వారా లాభాలు అంటూ ప్రచారాలు చేశారు. క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు అంటూ అత్యధిక లాభాలు అంటూ 43 మందికి పైగా టోకరా పెట్టారు.
Cabinet Sub Committee : అమరావతిలో భూ కేటాయింపులపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో, రాజధానిలోని పలు సంస్థలకు భూమి కేటాయింపులు చేసే అంశంపై మంత్రుల కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ లో మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్, టీజీ భరత్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కమిటీ, గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించనుంది.…
Mutual Funds: మీరు వ్యక్తిగత స్టాక్లను ఎంచుకునే ఒత్తిడి లేకుండా వైవిధ్యభరితమైన పోర్ట్ఫోలియోలో మీ డబ్బును పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్ మీకు సరైన పరిష్కారం కావచ్చు. అసలు మ్యూచువల్ ఫండ్లు అంటే ఏమిటి.? అవి ఎలా పనిచేస్తాయి.? వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకసారి పరిశీలిద్దాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి.? మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్స్, బాండ్లు లేదా ఇతర సెక్యూరిటీల వైవిధ్యభరితమైన పోర్ట్ఫోలియోను కొనుగోలు చేయడానికి బహుళ పెట్టుబడిదారుల…
Stock Market vs SIP Which is Better: మీరు కష్టపడి సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టే విషయానికి వస్తే, మార్కెట్లో అనేక ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. తరచుగా చర్చకు వచ్చే రెండు ప్రముఖ ఎంపికలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం లేదా క్రమబద్ధమైన పెట్టుబడి (SIP) ప్రణాళికలను ఎంచుకోవడం. రెండు ఎంపికలకు వాటి స్వంత లాభాలు, నష్టాలు ఉన్నాయి. దాంతో మనకు ఏది ఉత్తమ పెట్టుబడి అని నిర్ణయించడం సవాలుగా ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్లో…
SIP : సిస్టమాటిక్ ఇన్వెస్టిమెంట్ ప్లాన్(SIP) ఈ రోజుల్లో పెట్టుబడిదారులలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇది స్వల్పకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించింది.