Home
Investment
Investment News
-
Mutual Fund: లక్ష పెట్టుబడి పెడితే.. కోటి రూపాయల రాబడి.. మ్యాజిక్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్
Mutual Fund: సినిమాల్లో లాగా డబ్బు ఎక్కడి నుండో వచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారనేది భ్రమ. ఇప్పుడు సినిమాల్లో లాగా నిజాలు నెరవేరుతాయో లేదో చెప్పలేం, అయితే కేవలం రూ.లక్ష పెట్టుబడిని రూ.కోటిగా మార్చుకునే మార్గం ఉంది. -
Business Idea: ఈ మొక్కను నాటండి.. కోటీశ్వరులు అవ్వండి..
Business Idea: మీరు రైతు అయితే తక్కువ ఖర్చుతో మంచి లాభాలను తెచ్చే పంటను పండించాలనుకుంటే ఒక గొప్ప వ్యాపార ఆలోచన ఉంది. దీనిలో మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ఇంకో మంచి విషయం ఏంటంటే మీరు ఉద్యోగంతో పాటు ఈ వ్యాపారంపై కూడా దృష్టి పెట్టవచ్చు. -
Aadhaar Pan Link: పొదుపు పథకాల్లో పెట్టుబడికి ఇది చేయాల్సిందే
Aadhaar Pan Link: దేశంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) వంటి చిన్న పొదుపు పథకాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. -
PPF Scheme: నెలకు రూ.5వేలు పెడితే రూ.42లక్షలు పొందే గోల్డెన్ ఛాన్స్
PPF Scheme: PPF స్కీమ్లో పెట్టుబడిదారులకు గుడిన్యూస్. ఈ పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టే వారికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి 42 లక్షల రూపాయలు లభిస్తున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఈ సమయంలో పెట్టుబడికి ఉత్తమ ఎంపిక. -
CM JaganMohanReddy: GIS సదస్సు విజయవంతం.. హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్
Cm Jaganmohan Reddy on Global Investors Summit -
Jeevan Umang Policy: నెలకు రూ.1300కడితే.. రూ.40లక్షలు.. ఎల్ఐసీ అదిరిపోయే పాలసీ
Jeevan Umang Policy: కస్టమర్ల అవసరాలు, డిమాండ్కు అనుగుణంగా లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను తీసుకొస్తూనే ఉంటుంది. -
KTR: రూ.400కోట్లతో గ్లాండ్ ఫార్మా విస్తరణ.. వెల్లడించిన మంత్రి కేటీఆర్
KTR: ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన గ్లాండ్ ఫార్మా జీనోమ్ వ్యాలీలో రూ. 400 కోట్ల పెట్టుబడితో తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. -
Major Investment: తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. రూ.700 కోట్లతో వ్యాక్సిన్ తయారీ కేంద్రం..
హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో యానిమల్ వాక్సిన్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్). ఈ యూనిట్ ద్వారా రాష్ట్రంలో ఏకంగా రూ.700 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు సిద్ధమైంది ఐఐఎల్. -
ఆర్బీఐ కొత్త స్కీమ్ల ప్రారంభం.. పెట్టుబడి పరిధి విస్తరిస్తుంది..
ఆర్బీసీ కస్టమర్-సెంట్రిక్ కార్యక్రమాలను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రెండు కొత్త పథకాల కింద, పెట్టుబడిదారులు క్యాపిటల్ మార్కెట్ను సులభంగా మరియు సురక్షితంగా యాక్సెస్ చేయగలరని అన్నారు.. ఆర్బీఐ రిటేల్ డైరెక్ట్ స్కీమ్తో పాటు రిజర్వ్ బ్యాంక్-ఇంటగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ను ఆవిష్కరించిన మోడీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కస్టమర్ కేంద్రీకృతమైన ఈ రెండు కొత్త స్కీమ్ల వల్ల పెట్టుబడుల రంగం విస్తరిస్తుందన్నారు. దీంతో మూలధన మార్కెట్ మరింత సులువు, సురక్షితం అవుతుందన్నారు. ప్రభుత్వ సెక్యూర్టీ మార్కెట్లో పెట్టుబడి…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!