Cabinet Sub Committee : రాజధానిలో భూముల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
- అమరావతిలో పలు సంస్థలకు భూకేటాయింపులపై కొనసాగిన చర్చ
- పలు సంస్థలకు చేసిన భూ కేటాయింపుల పరిశీలన
- కొత్త సంస్థలకు భూకేటాయింపులు
- ప్రపంచస్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావడంపై కేబినెట్ సబ్ కమిటీ చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabinet Sub Committee : అమరావతిలో భూ కేటాయింపులపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో, రాజధానిలోని పలు సంస్థలకు భూమి కేటాయింపులు చేసే అంశంపై మంత్రుల కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ లో మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్, టీజీ భరత్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కమిటీ, గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించనుంది. అదేవిధంగా, కొత్తగా వస్తున్న సంస్థలకు భూమి కేటాయింపు చేయడం, అలాగే అమరావతికి ప్రపంచ స్థాయి సంస్థలను ఆహ్వానించడం గురించి చర్చిస్తాయి.
Samsung: శాంసంగ్ కస్టమర్లకు గుడ్న్యూస్.. స్క్రీన్ రీప్లేస్మెంట్పై కీలక ప్రకటన
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
గతంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 120కి పైగా సంస్థలకు భూ కేటాయింపులు చేసింది. ప్రస్తుతం, 115కి పైగా సంస్థలు ప్రభుత్వంతో సంప్రదించాయి, వీటిలో చాలామంది తమ భవన నిర్మాణాలను పునఃప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అమరావతి మహానగరానికి అభివృద్ధి పై ప్రభుత్వానికి రూ.3,445 కోట్ల నిధులు అంకితమయ్యాయి. ఈ విషయాన్ని కేబినెట్లో చర్చించి, రీటెండరింగ్ ప్రాసెస్ పై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ, “గతంలో ఎన్నో సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి, కానీ గత ప్రభుత్వం పనులను నిలిపివేసిన కారణంగా, నిర్మాణాలు అడ్డుకున్నాయి. కానీ ఇప్పుడు, కేటాయింపులు, నిర్మాణాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు. మంత్రులు ఈ సందర్భంగా, మరిన్ని సంస్థలు రాజధానిలో భూములు కేటాయించడానికి ఆసక్తి చూపనున్నాయని వెల్లడించారు. అదే సమయంలో, ప్రభుత్వం ప్రస్తుతం సీఆర్డిఏ పరిధిలో నిర్మాణ పనులు పునఃప్రారంభించగా, మరిన్ని సంస్థలు ముందుకు రావచ్చని అన్నారు. 18వ తేదీన, కేబినెట్ సమావేశంలో భూ కేటాయింపు, రీటెండరింగ్ ప్రక్రియపై పూర్తి చర్చ జరగనుంది.
Seethakka: స్వయం సహాయక సంఘాలకు మంత్రి సీతక్క గుడ్న్యూస్..
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!