Cabinet Sub Committee : రాజధానిలో భూముల కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
- అమరావతిలో పలు సంస్థలకు భూకేటాయింపులపై కొనసాగిన చర్చ
- పలు సంస్థలకు చేసిన భూ కేటాయింపుల పరిశీలన
- కొత్త సంస్థలకు భూకేటాయింపులు
- ప్రపంచస్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావడంపై కేబినెట్ సబ్ కమిటీ చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabinet Sub Committee : అమరావతిలో భూ కేటాయింపులపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో, రాజధానిలోని పలు సంస్థలకు భూమి కేటాయింపులు చేసే అంశంపై మంత్రుల కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ కమిటీ లో మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్, టీజీ భరత్ సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కమిటీ, గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించనుంది. అదేవిధంగా, కొత్తగా వస్తున్న సంస్థలకు భూమి కేటాయింపు చేయడం, అలాగే అమరావతికి ప్రపంచ స్థాయి సంస్థలను ఆహ్వానించడం గురించి చర్చిస్తాయి.
Samsung: శాంసంగ్ కస్టమర్లకు గుడ్న్యూస్.. స్క్రీన్ రీప్లేస్మెంట్పై కీలక ప్రకటన
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
గతంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 120కి పైగా సంస్థలకు భూ కేటాయింపులు చేసింది. ప్రస్తుతం, 115కి పైగా సంస్థలు ప్రభుత్వంతో సంప్రదించాయి, వీటిలో చాలామంది తమ భవన నిర్మాణాలను పునఃప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అమరావతి మహానగరానికి అభివృద్ధి పై ప్రభుత్వానికి రూ.3,445 కోట్ల నిధులు అంకితమయ్యాయి. ఈ విషయాన్ని కేబినెట్లో చర్చించి, రీటెండరింగ్ ప్రాసెస్ పై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.
పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ, “గతంలో ఎన్నో సంస్థలకు భూ కేటాయింపులు జరిగాయి, కానీ గత ప్రభుత్వం పనులను నిలిపివేసిన కారణంగా, నిర్మాణాలు అడ్డుకున్నాయి. కానీ ఇప్పుడు, కేటాయింపులు, నిర్మాణాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు. మంత్రులు ఈ సందర్భంగా, మరిన్ని సంస్థలు రాజధానిలో భూములు కేటాయించడానికి ఆసక్తి చూపనున్నాయని వెల్లడించారు. అదే సమయంలో, ప్రభుత్వం ప్రస్తుతం సీఆర్డిఏ పరిధిలో నిర్మాణ పనులు పునఃప్రారంభించగా, మరిన్ని సంస్థలు ముందుకు రావచ్చని అన్నారు. 18వ తేదీన, కేబినెట్ సమావేశంలో భూ కేటాయింపు, రీటెండరింగ్ ప్రక్రియపై పూర్తి చర్చ జరగనుంది.
Seethakka: స్వయం సహాయక సంఘాలకు మంత్రి సీతక్క గుడ్న్యూస్..
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?