RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవల ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. వేగవంతమైన ద్రవ్యోల్బణం కొత్త రిస్క్ను దేశం తీసుకోకూడదని ఆయన అన్నారు. రెపో రేటు పాలసీ రేటును 6.5 శాతంగా కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. “ధరల స్థిరత్వాన్ని కొనసాగించడం ద్వారా మాత్రమే ద్రవ్య విధానం ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది” అని దాస్ సమావేశంలో అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పాలసీ రేటును…
పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటీవలి కాలంలో ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి. గత వారం రోజుల్లోనే ఉల్లి ధర కిలో రూ.10 పెరిగింది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలే ఉల్లి ధరల పెరుగుదలకు కారణం.
Inflation : ఎండ వేడిమి నుంచి ప్రజలకు వర్షం ఉపశమనం లభించగా, మరోవైపు వారి జేబులపై భారం పెరిగింది. నిజానికి భారీ వర్షాల కారణంగా సామాన్య ప్రజానీకానికి మరోసారి ద్రవ్యోల్బణం షాక్ తగిలింది.
Inflation : ఎండల తీవ్రత కారణంగా ద్రవ్యోల్బణం మరోసారి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టింది. గత ఏడాది కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు 65 శాతం పెరిగాయి.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రజల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. అక్కడ హింసాత్మక నిరసనలకు పాకిస్థాన్ ప్రభుత్వం మోకరిల్లింది.
2024 లో జరగబోయే లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు ఆదివారం నాడు ఆరోపించాయి. ఎన్నికల పత్రంలో చేసిన వాగ్దానాలు “అబద్ధాలతో నిండి ఉన్నాయి., అలాగే అవి అవిశ్వసనీయమైనవి అని ఆరోపించాయి. మేనిఫెస్టోలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని కాషాయ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు వారు ఆరోపించారు. బీజేపీ మేనిఫెస్టోలో పేదలు, యువకులు, రైతులు, మహిళలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల పత్రాన్ని విడుదల చేస్తూ., తమ ప్రభుత్వం ఏకరూప పౌర నియమావళిని (యూసీసీ)…
Inflation : చాలా కాలం తర్వాత ద్రవ్యోల్బణం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు ఉపశమనం పొందడం ప్రారంభించారు. అయితే, త్వరలో ఈ విషయంలో మరో కొత్త సమస్యలు తలెత్తవచ్చు.