Sinus Problem: సైనసిటిస్ అని కూడా పిలువబడే సైనస్ సమస్యలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే బాధాకరమైన, నిరాశపరిచే పరిస్థితి కావచ్చు. గాలితో నిండిన పుర్రెలోని చిన్న కుహరాలు అయిన సైనస్లు ఎర్రబడినప్పుడు లేదా ఉబ్బినప్పుడు ఇది సంభవిస్తుంది. అలెర్జీల నుండి నిర్మాణాత్మక సమస్యల వరకు ఎవరైనా సైనస్ సమస్యలను అభివృద్ధి చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. సైనస్ సమస్యలకు అత్యంత సాధారణ కారణాలలో కొన్నింటిని చూద్దాం. అలెర్జీలు: సైనస్ సమస్యలకు అత్యంత సాధారణ…
సాదారణంగా స్త్రీలు కళ్ళను మరింత అందంగా మార్చేందుకు కళ్ళకు కాటుక, ఐ లైనర్ లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే రకరకాల ఐ లైనర్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు.. అయిన కొందరు మహిళలు వాటిని పెడ చెవిన పెట్టి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు..కాగా కొంత మంది స్త్రీలకు మొదటి సారి ఐ లైనర్లను వాడడం వలన వాటిని ఎలా వాడాలో పూర్తిగా తెలియదు. అయినా కూడా ఐ లైనర్లను…
రోజ్ వాటర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.. చర్మ కాంతిని మెరుగు పరుస్తుంది.. బ్యూటీ ప్రోడక్ట్ లలో కూడా రోజ్ వాటర్ ను వాడతారు.. అందుకే వీటిని మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. ఈ రోజ్ వాటర్ అందానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.. రోజ్ వాటర్ లో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. అందుకే దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్ ను ఉపయోగించి ముఖం అందంగా మెరిసిపోయేలా…
గతకొద్దీ రోజులుగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అనారోగ్యానికి గురవుతుంటారు. ముఖ్యంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వైరల్ ఫీవర్, దగ్గు, జలుబు వంటి సమస్యలు తరుచుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. గాలిలో తేమ కారణంగా ఇన్ఫెక్షన్ త్వరగా వస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు ఎక్కువగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
వర్షాకాలంలో తేమ, నీటి కాలుష్యం వల్ల బ్యాక్టీరియా మరియు కీటకాలు తయారవుతాయి. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దగ్గు, జలుబు మరియు ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అయితే వీటి నుండి కాపాడటానికి హెర్బల్ రెమెడీస్ సహాయపడుతాయి.
భారతదేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజు వారీ కేసులు వేలల్లోనే నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 7,171 కరనా ఇన్ఫెక్షన్లు నమోదు కాగా, క్రియాశీల కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, యాక్టివ్ కేసుల సంఖ్య 51,314కి తగ్గింది.
భారతదేశంలో కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో చేప కింద నీరులా విజృంభిస్తోంది. దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు నాలుగు నెలల్లో అత్యధికంగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 800 కేసులు నమోదయ్యాయి.
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తి స్థాయిలో కోలేకోలేదు.. కొన్ని దేశాల్లో తగ్గుముఖం పట్టినా.. మరికొన్ని దేశాల్లో దాని విజృంభణ కొనసాగుతూనే ఉంది.. కఠిన ఆంక్షలు, లాక్డౌన్లతో సామాన్యులు అల్లాడిపోతూనే ఉన్నారు.. అయితే, కరోనాను కట్టడి చేసేందుకు రకరాల వ్యాక్సిన్లు, పౌండర్లు.. ఇలా అందుబాటులోకి వచ్చాయి… సింగిల్ డోస్, డబుల్ డోస్.. బూస్టర్ డోస్ వేయించుకోవాల్సిన పరిస్థితి.. ఇప్పుడు కొత్తగా ఓ స్ప్రేను రూపొందించారు.. ఆ స్ప్రేను పీలిస్తే చాలు.. కరోనా దరిచేరదని చెబుతున్నారు…