ఇండోనేషియాలో భారీ విస్ఫోటనం జరిగింది. లెవోటోబి లకి-లకి పర్వతం బద్ధలైంది. దీంతో శిఖరం నుంచి బూడిద మేఘం వైపు 6 కి.మీ ఎత్తుకు ఎగిసిపడింది. సోమవారం ఉదయం పర్యాటక ద్వీపమైన ఫ్లోర్స్లోని ఉదయం 09:36 గంటలకు లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం మరోసారి పేలిందని జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది
ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష పడింది. 106 కిలోల మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసిన కేసులో ముగ్గురు భారతీయులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది.
Indonesia Volcano Erupts: ఇండోనేషియాలోని ఫ్లోర్స్ ద్వీపంలో అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా కనీసం తొమ్మిది మంది మరణించారు. అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా, గురువారం నుండి ప్రతిరోజూ 2,000 మీటర్ల (6,500 అడుగులు) ఎత్తుకు బూడిద పెరుగుతోంది. ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది. గత వారం అగ్నిపర్వత విస్ఫోటనాల తరువాత మౌంట్ లెవోటోబి లకీ లకీకి అధికారులు చేరుకొని, సోమవారం నాడు విస్ఫోటనాలు డేంజర్ జోన్ను దాటిపోయాయని ప్రకటించారు. అగ్నిపర్వత విస్ఫోటనాలు పెరుగుతున్నందున…
Pope Francic : ఇండోనేషియా పోలీసులు మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్పై దాడికి కుట్ర పన్నారనే ఆరోపణలపై 7 మందిని అరెస్టు చేశారు. ఇండోనేషియా పోలీసులకు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ డిటాచ్మెంట్-88 ఈ అరెస్టు చేసింది.
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా అంటే ధనిక దేశంగా మార్చాలనేది ప్రస్తుత దేశ ప్రభుత్వ కల. కానీ ప్రపంచ బ్యాంకు విస్తుపోయే నివేదిక వెల్లడించింది.
Bear Grylls: ‘బేర్ గ్రిల్స్’ ఇతని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మ్యాన్ వర్సెస్ వైల్డ్ వంటి షోలతో కష్టతరమైన పరిస్థితుల్లో ఎలా మనుగడ సాధించాలో చెప్పే ఈ షో ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్.
ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలోని గుహ పైకప్పుపై పంది వేటకు సంబంధించిన పురాతన పెయింటింగ్ కనుగొనబడింది. రాళ్లపై వేసిన 51,200 ఏళ్ల నాటి పెయింటింగ్ ఇది. ఈ గుహను సున్నపురాయితో నిర్మించారు.
ఇండోనేసియాలో దారుణం జరిగింది. ఓ కొండచిలువ మహిళను చంపేసింది. ఈ దారుణ ఘటన జూలై 2న చోటుచేసుకుంది. భర్త రక్షించే ప్రయత్నం చేసినప్పటికే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది.
Indonesia: ఇండోనేషియాలో విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఇండోనేషియాలో 45 ఏళ్ల మహిళను 16 అడుగుల(5 మీటర్లు) కొండచిలువ మింగేసింది. 45 ఏళ్ల ఫరీదా అనే మహిళను కొండచిలువ కడుపులో కనుగొన్నట్లు శనివారం అధికారులు వెల్లడించారు.