Indonesia: పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా.. 65 మంది గల్లంతు
- పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా
- 65 మంది గల్లంతు
- గురువారం ఉదయం నలుగురిని రక్షించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేషియాలోని బాలిలో పర్యాటకులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ప్రసిద్ధ రిసార్ట్ ద్వీపం బాలి సమీపంలో పడవ బోల్తా పడటంతో 65 మంది గల్లంతయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. జావాకు చెందిన ఏజెన్సీ ఫెర్రీ మానిఫెస్ట్ డేటా ప్రకారం పడవలో మొత్తం 53 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావా నుంచి ప్రసిద్ధ గమ్యస్థానానికి వెళుతుండగా బుధవారం రాత్రి 11:20 గంటలకు (1520 GMT) బాలి జలసంధిలో ఫెర్రీ మునిగిపోయిందని సురబయ శోధన, రెస్క్యూ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read:OTT : నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న బిగ్గెస్ట్ డిజాస్టర్
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
గురువారం ఉదయం నలుగురిని రక్షించినట్లు ఏజెన్సీ తరువాత ఒక ప్రకటనలో తెలిపింది. స్థానిక సమయం 11:20 గంటలకు మునిగిపోయిన పడవలో 14 ట్రక్కులు సహా 22 వాహనాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఆగ్నేయాసియాలోని దాదాపు 17,000 దీవులతో కూడిన ద్వీపసమూహం అయిన ఇండోనేషియాలో సముద్ర ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి. దీనికి కారణం భద్రతా ప్రమాణాలు లోపించడం. మార్చిలో, బాలి తీరంలో 16 మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ ఆస్ట్రేలియన్ మహిళ మరణించింది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!