Vande Bharath Trains: సెమీ హై స్పీడ్ వందేభారత్ రైళ్లు దేశంలోని అనేక ప్రాంతాల్లో నడుస్తున్నాయి. అయితే దేశంలోని అన్ని సుదూర మార్గాల్లో వందే భారత్ రైలును నడపాలన్న యోచనకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నిజానికి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల తయారీకి రూ. 30 వేల కోట్ల ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ పథకం కింద 100 వందే భారత్ రైళ్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, టెండర్ పూర్తి కాకముందే భారతీయ…
పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లా కుమేద్పూర్ వద్ద గూడ్స్ రైలు ఐదు కోచ్లు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ విషయాన్ని రైల్వే అధికార ప్రతినిధి ధృవీకరించారు.
Train Incident: ఈ మధ్యకాలంలో తరచూ కొన్ని రైలుకు సంబంధించిన ఘటనలు జరుగుతున్నాయి. రైలు యాక్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. అంతే కాకుండా కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి రైలు ఎంచుకొని అందులో డాన్సులు, కొట్లాటలు, డేంజర్ స్టంట్స్ లాంటి సంఘటన సమయంలో అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఓ బాలుడు ఏకంగా నిలిచి ఉన్న ఎక్స్ప్రెస్ రైలు ఇంజన్ పైకి ఎక్కి హాల్చల్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో…
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఏడు పెద్ద రైల్వే ప్రమాదాలు జరిగాయి. వాటిలో నాలుగు రైళ్లు పట్టాలు తప్పడం వల్ల సంభవించాయి. గతేడాది జరిగిన అతిపెద్ద ప్రమాదాలను అస్సలు మర్చిపోలేం.
Indian Railways : మోడీ 3.0 తొలి బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించారు. ఈ బడ్జెట్ సందర్భంగా అందరి దృష్టి రైల్వేకు సంబంధించిన ప్రకటనలపైనే పడింది. బడ్జెట్ సమయంలో రైల్వే అనే పదం ఒక్కసారి మాత్రమే ప్రస్తావనకు వచ్చింది.
బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ రైల్వే స్టేషన్లో బీహార్ సంపర్క్ క్రాంతి రైలు జనరల్ బోగీలో నుంచి ప్రయాణికుల అరుస్తూ. పరుగులు పెట్టారు. మంటలు చెలరేగుతున్నాయని అరుస్తూ ప్రయాణికులు రైలు నుంచి దూకారు.
యూపీలోని గోండాలో చండీగఢ్-దిబ్రూగఢ్ రైలు ప్రమాదం కేసులో పెద్ద అప్డేట్ బయటకు వచ్చింది. ప్రమాదానికి ముందు పేలుడు శబ్ధం తనకు వినిపించిందని రైలు లోకో పైలట్ తెలిపారు.
యూపీలోని గోండాలో గురువారం మధ్యాహ్నం ఘోర రైలు ప్రమాదం జరిగింది. చండీగఢ్ నుంచి గోరఖ్పూర్ మీదుగా అస్సాం వెళ్తున్న దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్కు చెందిన 10 కోచ్లు పట్టాలు తప్పాయి.
భారతీయ రైల్వేను దేశానికి గుండె చప్పుడు అంటారు. రోజూ లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాల మధ్య నడిచే ముఖ్యమైన 46 రైళ్లలో 92 కొత్త జనరల్ కోచ్లను ఏర్పాటు చేయడం ద్వారా కోచ్ల సంఖ్య పెంచుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.