వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల తర్వాత భారతీయ రైల్వే మరో ప్రత్యేక రైలును నడపబోతోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే దీనికి కరెంట్ గానీ, డీజిల్ కానీ అవసరం లేదు. వాటికి బదులుగా రైలు ‘నీటి’తో నడుస్తుంది. మొదటి రైలు మార్గాన్ని కూడా పైలట్ ప్రాజెక్ట్గా నిర్ణయించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకారం.. దేశంలో 2025 మార్చిలో హైడ్రోజన్ రైళ్లు ప్రజలకు సేవలందించనున్నాయి. భారతీయ రైల్వే దేశంలో హైడ్రోజన్ రైళ్లను నడపబోతోంది. ఒక చక్రానికి 360 కిలోల హైడ్రోజన్…
Indian Railways: భారతీయ రైళ్లు కొత్త లుక్ను సంతరించుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు సేవలందిస్తోన్న ట్రైన్స్ కు కొత్త బోగీలు ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 370 రైళ్లకు 1000 కొత్త జనరల్ బోగీలను అమర్చాలని చూస్తుంది.
Retiring Room In Railways: రైల్వే ప్రయాణికులు దూర ప్రయాణాలకు కొన్నిసార్లు రైళ్లు మారాల్సి వస్తుంది. ఈ సమయంలో ప్రయాణికులు మరో రైలు ఎక్కేందుకు చాలాసేపు వేచి ఉండాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్ ఆవరణలో వెయిటింగ్ హాల్, డార్మిటరీ, ఏసీ, నాన్ఏసీ గదుల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దీని కోసం, ప్రయాణికుడు ఆన్లైన్, ఆఫ్లైన్ మోడ్ ద్వారా డార్మిటరీ లేదా గదిని బుక్ చేసుకోవచ్చు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. రైల్వే స్టేషన్లలో…
Change Boarding Station: మీరు ఒకవేళ రైలు రిజర్వేషన్ కౌంటర్లో మీ రిజర్వేషన్ను చేసుకున్నట్లయితే ఏదైనా పరిస్థితి కారణంగా లేదా మీ సౌలభ్యం కోసం, మీరు మీ బోర్డింగ్ స్టేషన్ని మార్చాలనుకుంటే.. మీరు దీన్ని ఇంట్లో కూర్చొని చేయవచ్చు. దీని కోసం మీరు టిక్కెట్ కౌంటర్కు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. దీన్ని కౌంటర్ టికెట్పై చేసే సదుపాయాన్ని రైల్వే కల్పిస్తోంది. IRCTC అధికారిక వెబ్సైట్లో ఈ పనిని ఆన్లైన్లో సులభంగా చేయవచ్చు. దీని ఆన్లైన్ ప్రక్రియ…
భార్యాభర్తల మధ్య గొడవ ఇంటి ఇంటి బయటకు రాకూడదని అంటారు. అలా వస్తే ఏ జరుగుతుందో దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ మాత్ర భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంతో రైల్వేకి మూడు కోట్ల నష్టం వాటిల్లింది. అసలు ఏం జరిగిందంటే?
IRCTC Super APP: ప్రతిరోజూ భారతీయ రైల్వే వ్యవస్థ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. సుదూరాలకు రైలులో ప్రయాణించాలంటే తప్పనిసరిగా టికెట్ బుక్ చేసుకోవాలి. అందుకుగాను ప్రస్తుతం ఐఆర్సీటీసీ టిక్కెట్ల బుకింగ్ కోసం ఉపయోగించబడుతుంది. ఇకపోతే, రైలు లైవ్ లొకేషన్ స్థితిని తెలుసుకోవడానికి, అలాగే ఇతర సేవల కోసం మీరు వేర్వేరు యాప్లను ఉపయోగించాలి. ఈ సమస్యలను చెక్ చేయడానికి ఐఆర్సీటీసీ కొత్త సూపర్ యాప్ని పరిచయం చేయబోతోంది. ఈ అప్లికేషన్ ద్వారా అన్ని…
Rahul Gandi : లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీ దీపావళి సందర్భంగా 'రైలు ప్రయాణంలో అనేక మంది ఎదుర్కొంటున్న సమస్యలను' ఉటంకిస్తూ, రైల్వే వ్యవస్థ విచ్ఛిన్నమైందని
హర్యానాలోని జింద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ప్యాసింజర్ రైలు కంపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో గందరగోళం నెలకొంది. రోహ్తక్లోని సంప్లా పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురైదుగురికి స్వల్ప కాలిన గాయాలయ్యాయి. దూకడం వల్ల కొందరు గాయపడ్డారు. మంటల కారణంగా కోచ్ మొత్తం పొగతో నిండిపోయి నల్లగా మారింది.
జర్మనీకి చెందిన ప్రభుత్వ రైల్వే కంపెనీ డ్యూయిష్ బాన్ (డీబీ) తన గ్లోబల్ ప్రాజెక్ట్ల కోసం భారతదేశం నుంచి లోకో పైలట్లను నియమించుకోవడం ప్రారంభించింది. మెట్రో సిస్టమ్స్ కోసం కన్సల్టెన్సీ, ఆపరేషన్స్, మెయింటెనెన్స్ని అందించడం ద్వారా కంపెనీ భారతీయ మార్కెట్లోకి కూడా విస్తరించాలనుకుంటోంది.
వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల తర్వాత భారతీయ రైల్వే మరో ప్రత్యేక రైలును నడపబోతోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది కరెంటుతో కానీ, డీజిల్తో కానీ పనిచేయదు. బదులుగా రైలు 'నీటి'తో నడుస్తుంది. మొదటి రైలు మార్గాన్ని కూడా పైలట్ ప్రాజెక్ట్గా నిర్ణయించారు.