Home
Indian Railways
Indian Railways News
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
భారతీయ రైల్వే చరిత్రలో ఒక విప్లవాత్మక అడుగు పడింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ప్రయాణీకుల రైలు హర్యానాలోని జింద్, సోనిపట్ మధ్య నడవడానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలుకు ‘నమో గ్రీన్ రైల్’ అని పేరు పెట్టారు. దీని నిర్వహణ బాధ్యతలను ఉత్తర రైల్వేలోని ఢిల్లీ డివిజన్ చూసుకుంటుంది. ఆదివారం నుంచి ఈ రైలు సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. చెన్నైలోని ఇంటిగ్రల్… -
Hydrogen train: భారత తొలి హైడ్రోజన్ రైలు ఎలా పనిచేస్తుంది..? దీని వెనక ఉన్న సైన్స్ ఇదే..
Hydrogen train: భారతదేశంలో తొలి హైడ్రోజన్ రైలును శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య నడుస్తుంది. దీంతో హైడ్రోజన్ టెక్నాలజీ కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ చేరింది. అమెరికా, జర్మనీ, జపాన్, చైనాల వద్ద మాత్రమే హైడ్రోజన్ రైల్ టెక్నాలజీ ఉంది. 10 కోచ్లు కలిగిన ఈ రైలు 89 కి.మీ మార్గంలో నడుస్తుంది. ప్రపంచంలోనే అతి పొడవైన, శక్తివంతమైన రైలు ఇదే అని నిపుణులు చెబుతున్నారు.… -
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
First Hydrogen Fuel Cell Train: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం హర్యానాలోని జింద్ నుంచి భారత్ తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ రైలును ప్రారంభించారు. జింద్–సోనిపట్ మధ్య నడిచే ఈ రైలు దేశంలో పర్యావరణహిత రైలు రవాణాకు నాంది పలికింది. ఇదే సందర్భంగా హర్యానాలో రూ.14,700 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. భారత్ తొలి హైడ్రోజన్ రైలు: జింద్ నుంచి సోనిపట్ వరకు సుమారు 90 కి.మీ. దూరాన్ని… -
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలుతో పాటు సరికొత్తగా నిర్మించిన అత్యాధునిక రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం (జూలై 17) ప్రారంభించనున్నారు. దేశీయ రైల్వే మౌలిక సదుపాయాల రంగంలో ఈ రెండు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సరికొత్త మైలురాయిగా నిలవనుంది. ముఖ్యంగా అధునాతన సదుపాయాలతో కొత్తగా సిద్ధమైన రైల్వే స్టేషన్ ఈ ప్రాంత ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని పంచనుంది. ఈ నూతన రైల్వే స్టేషన్ ప్రారంభం ద్వారా జింద్, సోనిపట్… -
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
Indian Railways: ఇండియన్ రైల్వేస్ ప్రస్తుతం ఓ భారీ భూ ఆక్రమణల సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఆక్రమణల తీవ్రత ఎంతలా ఉందంటే.. ఆ భూమితో ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం లాంటివి ఏకంగా 42 నిర్మించవచ్చు! లేదా దాదాపు 1,496 ఫిఫా (FIFA) స్టాండర్డ్ ఫుట్బాల్ మైదానాలను అందులో ఏర్పాటు చేయవచ్చట. -
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
ఎవరైనా రైలు ప్రయాణం చేస్తున్నారంటే అన్ని ఏర్పాట్లు చేసుకుని జర్నీ చేస్తుంటారు. ఏసీ కోచ్ల్లో అయితే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెడ్షీట్లు, దుప్పట్లను రైల్వేశాఖ ఏర్పాటు చేస్తుంది. ఎవరైనా ప్రయాణ సమయంలో ఉపయోగించుకుని.. అక్కడే వదిలేసి వెళ్లిపోతుంటారు. -
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
భారతీయ రైల్వేకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇటీవల రైలులో నూతన వధూవరుల కోసం కోచ్ను అలంకరించిన ఘటన చర్చనీయాంశంగా మారగా, తాజాగా కదులుతున్న రైలులో ఆచారబద్ధంగా పూజలు నిర్వహిస్తున్నట్లు కనిపించిన మరో వీడియో వైరల్ అయింది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, రైల్వే శాఖ అధికారికంగా వివరణ ఇచ్చింది. వైరల్ వీడియోలో ఏముంది? సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో రైలు కోచ్లో పూజా కార్యక్రమం… -
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
మహబూబాబాద్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఒక పెద్ద రైలు ప్రమాదం తృటిలో తప్పింది. కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలోని గేట్ నంబర్ 75 వద్ద ఈ ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో గేట్మెన్ నిర్లక్ష్యం కారణంగా ట్రాక్పై సిగ్నల్ ఫుట్బ్యాక్ అయింది. దీనిని గమనించిన రైలు లోకో పైలట్ (డ్రైవర్) అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి, సమయస్ఫూర్తితో సడెన్ బ్రేక్ వేశారు. లోకో పైలట్ చాకచక్యంగా రైలును నిలిపివేయడంతో ఒక… -
RailOne Ticket Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఆ టిక్కెట్స్ చెల్లవు.. కొత్త నిబంధనలు వెల్లడించిన భారతీయ రైల్వే
Indian Railways Issues New Rule: రైలులో రిజర్వేషన్ లేని (Unreserved) టికెట్తో ప్రయాణించే వారికి భారతీయ రైల్వే కీలక సూచనలు జారీ చేసింది. రైల్వన్ (RailOne) యాప్ ద్వారా బుక్ చేసిన డిజిటల్ టిక్కెట్ను టికెట్ తనిఖీ సమయంలో తప్పనిసరిగా అసలు యాప్లోనే చూపించాలని స్పష్టం చేసింది. ఇకపై టికెట్ స్క్రీన్షాట్, వాట్సాప్లో ఫార్వర్డ్ చేసిన కాపీ, ఫోటో లేదా PDF చూపిస్తే అది చెల్లుబాటు కాదని రైల్వే అధికారులు తెలిపారు. అసలు డిజిటల్ టిక్కెట్… -
Indian Railways: రైలులోనే “శోభనం గది”.. డెకరేషన్ మామూలుగా లేదు గురూ.. ఇక్కడే అసలైన ట్విస్ట్.!
Indian Railways: భారతీయ రైల్వేకి చెందిన ఫస్ట్ ఏసీ కోచ్ను రోమాంటిక్ ‘హనీమూన్ సూట్’గా మార్చిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మరోవైపు.. ఈ అంశంపై పెద్ద వివాదం, చర్చకు దారితీసింది. వాస్తవానికి.. నాందేడ్గ్రామ్ ఎక్స్ప్రెస్ (రైలు నంబర్ 110002) రైలులో ఓ కంపార్ట్మెంట్ను బెలూన్లు, రంగు రంగుల పూలు, వేలాది గులాబీ రేకులతో పాటు "ఐ లవ్ యూ" అనే మెసేజ్తో అత్యంత విలాసవంతంగా అలంకరించారు. ఈ రోమాంటిక్ సెటప్ వెనుక ఉన్న…
తాజావార్తలు
-
Kuldeep Yadav: భారత యాజమాన్యం నిర్లక్ష్యం.. కుల్దీప్ యాదవ్ కీలక నిర్ణయం!
-
2027 Movies : క్రేజీ మూవీస్ అన్నీ 2027లోనే.. పోటీలో బాలయ్య, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
Richest Star Kids: హృతిక్ నుంచి అల్లు అర్జున్ వరకు.. 2026లో అత్యంత ధనవంతులైన స్టార్ కిడ్స్ ఎవరో తెలుసా?
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు రూ.150 కోట్ల నిధులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి