సామాన్యుల సౌకర్యాలను పెంచేందుకు భారతీయ రైల్వే మరో పెద్ద ముందడుగు వేసింది. గతంలో వందేభారత్ రైలును తీసుకొచ్చింది. ప్రస్తుతం స్వల్ప దూర నగరాల మధ్య ఇంటర్సిటీని నడపడానికి సన్నాహాలు చేస్తోంది.
భారతదేశంలో అనేకమంది ప్రయాణం చేసే సమయంలో ముందుగా రైల్వే మార్గాన్ని ఎంచుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. దీనికి కారణం సుదూర ప్రాంతాలలో ప్రయాణించేటప్పుడు రోడ్లపై ఇబ్బంది పడకుండా రైలులో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఇష్టపడతారు. అవసరాన్ని బట్టి అనేకమంది ప్రతిరోజు ఇండియన్ రైల్వేస్ లో వారి ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. ఈ మధ్యకాలంలో రైలు ప్రయాణికులు ఎక్కువ కావడంతో జనరల్ బోగిలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ గా మారాయి. AP…
ప్రతిరోజు రైళ్లలో వేలాది మంది ప్రయాణిస్తున్నారు. రైలు ప్రయాణం ప్రజలకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఛార్జీలు తక్కువ, సమయం ఆదా అవుతుంది కాబట్టి, ప్రజలు రైలులో ప్రయాణించడానికి ఇష్టపడతారు. అయితే రైలు ప్రయాణికులు రైలులో ప్రయాణించాల్సి వస్తే ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకుంటారు. ఇకపోతే కొన్ని కారణాల వల్ల రిజర్వ్ చేసుకున్న టిక్కెట్లను రద్దు చేయాల్సి ఉంటుంది. లేకపోతే., మీరు వెయిట్లిస్ట్లో ఉండి చివరి నిమిషంలో రద్దు చేయబడతారు. ఈ దశలో, టిక్కెట్ రద్దు కారణంగా రీఫండ్…
డ్యూటీలో అప్రమత్తంగా ఉండాల్సిన స్టేషన్ మాస్టర్ నిద్రపోవడంతో ఎక్స్ప్రెస్ రైలు అక్కడే ఆగిపోయింది. సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఎక్స్ప్రెస్ రైలు అరగంట పాటు ఆగడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెలితే., మే 3న పాట్నా – కోట ఎక్స్ప్రెస్ రైలు ఉడిమోర్ జంక్షన్కు వచ్చింది. అప్పటికే ఆ స్టేషన్ మాస్టర్ ఫుల్ నిద్రలోకి జారుకున్నాడు. దాంతో ఎక్స్ప్రెస్ రైలుకు సిగ్నల్ మార్చలేదు. స్టేషన్ మాస్టర్ ని నిద్రలేపడానికి రైలు డ్రైవర్ ట్రైన్…
శంలో ఈ మధ్య రైలు ప్రమాదాలు, రైళ్లు పట్టాలు తప్పడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. సాంకేతిక కారణాలతో పాటు పలు ఇతర కారణాలతో ఈ సంఘటనలు సంభవిస్తున్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
Kashi Express: ఇటీవల భారత రైల్వే అనేక అపవాదుల్ని మూటగట్టుకుంటోంది. వేలు పెట్టి ఏసీ కోచులు, స్లీపర్ కోచ్ల్లో టిక్కెట్లు బుక్ చేసుకుంటున్న ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఝార్ఖండ్లోని హటియా నుంచి కేరళలోని ఎర్నాకుళం మధ్య ‘హటియా ఎర్నాకుళం ధర్తీ ఎక్స్ప్రెస్’ రాకపోకలు కొనసాగిస్తుంది. ఆ రైలు బోర్డుపై ‘హటియా’ అనే పదాన్ని మలయాళంలో రాయకుండా దాన్ని ట్రాన్స్లేషన్ చేశారు. ఈ క్రమంలోనే హటియా కాస్తా ‘హత్య’గా మారిపోయింది.
Cherlapalli Railway Station: చర్లపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగర ప్రాంతం ప్రధానంగా సికింద్రాబాద్, హైదరాబాద్ , కాచిగూడ అనే మూడు ప్రధాన టెర్మినల్స్ ద్వారా రైళ్లను అందిస్తోంది.
Train Accident in Ajmer: రాజస్థాన్లోని అజ్మీర్లో సోమవారం (మార్చి 18) తెల్లవారుజామున సబర్మతి-ఆగ్రా సూపర్ఫాస్ట్కు చెందిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
మామూలుగా మనం రైలు ప్రయాణం కోసం ఆన్లైన్ లో ఐఆర్సీటీసీ నుండి టికెట్లు బుక్ చేసుకుంటాం. ఒక్కోసారి టికెట్ బుక్కు కాకపోయినా మన అకౌంట్ నుండి డబ్బులు మాత్రం కట్ అయితాయి. అలా డబ్బులు కట్ అయిన కానీ.. టికెట్ మాత్రం బుక్ కాదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఐఆర్సీటీసీ మన డబ్బుల్ని రిఫండ్ చేస్తుంది. కానీ కొన్ని రోజుల టైం తీసుకుంటుంది. ఇందుకోసం మూడు లేక నాలుగు రోజుల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. కాకపోతే.,…