Special Trains: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. రిజర్వేషన్ అవసరం లేదు.. పూర్తి వివరాలు ఇవే..
- దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్
- చర్లపల్లి- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు
- నేటి నుంచే ప్రారంభం
- రైళ్ల పూర్తి వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. రేపటి నుంచి సికింద్రాబాద్ విశాఖ వందేభారత్ ఎక్స్ప్రెస్ లో కూడా కోచ్లు పెంచనున్నారు. ఇకపై రైళ్లో 3 ఎగ్జిక్యూటివ్ కోచ్లు, 17 చైర్ కార్లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్లలో ప్రయాణించే ప్రయాణీకుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. ఇందులో అన్రిజర్వ్డ్ కోచ్లు ఉన్నాయి. ఈ రైళ్ల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Ravichandran Ashwin: హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు.. అశ్విన్ వ్యాఖ్యలపై నెటిజన్స్ సీరియస్!
Also Read
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
ఈనెల 10, 12, 15, 17 తేదీల్లో విశాఖపట్నంలో ఉదయం 09.45 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(08533) విజయవాడ 03.30PM, గుంటూరు 04.20 PM, సత్తెనపల్లి 05.45 PM, పిడుగురాళ్ల 06.20PM, నడికుడి 06.53 PM, చర్లపల్లి 10.30PM గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(08534) ఈనెల 11, 13, 16, 18 తేదీల్లో చర్లపల్లిలో 12.30AM గంటలకు బయలుదేరి నడికుడి 03.10AM, పిడుగురాళ్ల 03.29AM, సత్తెనపల్లి 03.55AM, గుంటూరు 04.40 AM, విజయవాడ 05.45 AM, విశాఖపట్నం 02.20 PM గంటలకు వెళ్తుంది. అదేవిధంగా ఈనెల 10, 11, 15, 16 తేదీల్లో విశాఖపట్నంలో 06.20PM గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(08537) విజయవాడ 11.30 PM, గుంటూరు 12.20AM, సత్తెనపల్లి 12.47 AM, పిడుగురాళ్ల 01.20AM, నడికుడి 01.52AM, చర్లపల్లి 08.00AM గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(08538) ఈనెల 11, 12, 16, 17 తేదీల్లో చర్లపల్లిలో 10.00 గంటలకు బయలుదేరి నడికుడి 12.33PM, పిడుగురాళ్ల 12.48 PM, సత్తెనపల్లి 01.28PM, గుంటూరు 02.30 PM, విజయవాడ 03.20 PM, విశాఖపట్నం 10.00 PMకు చేరుకుంటుంది.
READ MORE: CM Revanth Reddy : 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నాం..
తాజావార్తలు
-
Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
-
Peddi Box Office Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. 4 రోజుల్లో ఎంత వచ్చిందంటే?
-
ITR Filing Benefits: ఐటీఆర్ దాఖలు చేస్తే లాభాలే లాభాలు.. తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు
-
India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన ‘ఇండియా కూటమి’.. నేడు కీలక సమావేశం.!
-
Alexander Zverev: జ్వెరెవ్కు తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్.. ఫ్రెంచ్ ఓపెన్లో కోబోలీపై విజయం
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!