Special Trains: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. రిజర్వేషన్ అవసరం లేదు.. పూర్తి వివరాలు ఇవే..
- దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్
- చర్లపల్లి- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు
- నేటి నుంచే ప్రారంభం
- రైళ్ల పూర్తి వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. రేపటి నుంచి సికింద్రాబాద్ విశాఖ వందేభారత్ ఎక్స్ప్రెస్ లో కూడా కోచ్లు పెంచనున్నారు. ఇకపై రైళ్లో 3 ఎగ్జిక్యూటివ్ కోచ్లు, 17 చైర్ కార్లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్లలో ప్రయాణించే ప్రయాణీకుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. ఇందులో అన్రిజర్వ్డ్ కోచ్లు ఉన్నాయి. ఈ రైళ్ల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Ravichandran Ashwin: హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు.. అశ్విన్ వ్యాఖ్యలపై నెటిజన్స్ సీరియస్!
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ఈనెల 10, 12, 15, 17 తేదీల్లో విశాఖపట్నంలో ఉదయం 09.45 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(08533) విజయవాడ 03.30PM, గుంటూరు 04.20 PM, సత్తెనపల్లి 05.45 PM, పిడుగురాళ్ల 06.20PM, నడికుడి 06.53 PM, చర్లపల్లి 10.30PM గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(08534) ఈనెల 11, 13, 16, 18 తేదీల్లో చర్లపల్లిలో 12.30AM గంటలకు బయలుదేరి నడికుడి 03.10AM, పిడుగురాళ్ల 03.29AM, సత్తెనపల్లి 03.55AM, గుంటూరు 04.40 AM, విజయవాడ 05.45 AM, విశాఖపట్నం 02.20 PM గంటలకు వెళ్తుంది. అదేవిధంగా ఈనెల 10, 11, 15, 16 తేదీల్లో విశాఖపట్నంలో 06.20PM గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(08537) విజయవాడ 11.30 PM, గుంటూరు 12.20AM, సత్తెనపల్లి 12.47 AM, పిడుగురాళ్ల 01.20AM, నడికుడి 01.52AM, చర్లపల్లి 08.00AM గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(08538) ఈనెల 11, 12, 16, 17 తేదీల్లో చర్లపల్లిలో 10.00 గంటలకు బయలుదేరి నడికుడి 12.33PM, పిడుగురాళ్ల 12.48 PM, సత్తెనపల్లి 01.28PM, గుంటూరు 02.30 PM, విజయవాడ 03.20 PM, విశాఖపట్నం 10.00 PMకు చేరుకుంటుంది.
READ MORE: CM Revanth Reddy : 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నాం..
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!