Special Trains: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. రిజర్వేషన్ అవసరం లేదు.. పూర్తి వివరాలు ఇవే..
- దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్
- చర్లపల్లి- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు
- నేటి నుంచే ప్రారంభం
- రైళ్ల పూర్తి వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. రేపటి నుంచి సికింద్రాబాద్ విశాఖ వందేభారత్ ఎక్స్ప్రెస్ లో కూడా కోచ్లు పెంచనున్నారు. ఇకపై రైళ్లో 3 ఎగ్జిక్యూటివ్ కోచ్లు, 17 చైర్ కార్లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్లలో ప్రయాణించే ప్రయాణీకుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. ఇందులో అన్రిజర్వ్డ్ కోచ్లు ఉన్నాయి. ఈ రైళ్ల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Ravichandran Ashwin: హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు.. అశ్విన్ వ్యాఖ్యలపై నెటిజన్స్ సీరియస్!
Also Read
- 705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
- అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
ఈనెల 10, 12, 15, 17 తేదీల్లో విశాఖపట్నంలో ఉదయం 09.45 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(08533) విజయవాడ 03.30PM, గుంటూరు 04.20 PM, సత్తెనపల్లి 05.45 PM, పిడుగురాళ్ల 06.20PM, నడికుడి 06.53 PM, చర్లపల్లి 10.30PM గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(08534) ఈనెల 11, 13, 16, 18 తేదీల్లో చర్లపల్లిలో 12.30AM గంటలకు బయలుదేరి నడికుడి 03.10AM, పిడుగురాళ్ల 03.29AM, సత్తెనపల్లి 03.55AM, గుంటూరు 04.40 AM, విజయవాడ 05.45 AM, విశాఖపట్నం 02.20 PM గంటలకు వెళ్తుంది. అదేవిధంగా ఈనెల 10, 11, 15, 16 తేదీల్లో విశాఖపట్నంలో 06.20PM గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(08537) విజయవాడ 11.30 PM, గుంటూరు 12.20AM, సత్తెనపల్లి 12.47 AM, పిడుగురాళ్ల 01.20AM, నడికుడి 01.52AM, చర్లపల్లి 08.00AM గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(08538) ఈనెల 11, 12, 16, 17 తేదీల్లో చర్లపల్లిలో 10.00 గంటలకు బయలుదేరి నడికుడి 12.33PM, పిడుగురాళ్ల 12.48 PM, సత్తెనపల్లి 01.28PM, గుంటూరు 02.30 PM, విజయవాడ 03.20 PM, విశాఖపట్నం 10.00 PMకు చేరుకుంటుంది.
READ MORE: CM Revanth Reddy : 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నాం..
తాజావార్తలు
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!