Special Trains: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. రిజర్వేషన్ అవసరం లేదు.. పూర్తి వివరాలు ఇవే..
- దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్
- చర్లపల్లి- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు
- నేటి నుంచే ప్రారంభం
- రైళ్ల పూర్తి వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. రేపటి నుంచి సికింద్రాబాద్ విశాఖ వందేభారత్ ఎక్స్ప్రెస్ లో కూడా కోచ్లు పెంచనున్నారు. ఇకపై రైళ్లో 3 ఎగ్జిక్యూటివ్ కోచ్లు, 17 చైర్ కార్లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్లలో ప్రయాణించే ప్రయాణీకుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. ఇందులో అన్రిజర్వ్డ్ కోచ్లు ఉన్నాయి. ఈ రైళ్ల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
READ MORE: Ravichandran Ashwin: హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు.. అశ్విన్ వ్యాఖ్యలపై నెటిజన్స్ సీరియస్!
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
ఈనెల 10, 12, 15, 17 తేదీల్లో విశాఖపట్నంలో ఉదయం 09.45 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(08533) విజయవాడ 03.30PM, గుంటూరు 04.20 PM, సత్తెనపల్లి 05.45 PM, పిడుగురాళ్ల 06.20PM, నడికుడి 06.53 PM, చర్లపల్లి 10.30PM గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(08534) ఈనెల 11, 13, 16, 18 తేదీల్లో చర్లపల్లిలో 12.30AM గంటలకు బయలుదేరి నడికుడి 03.10AM, పిడుగురాళ్ల 03.29AM, సత్తెనపల్లి 03.55AM, గుంటూరు 04.40 AM, విజయవాడ 05.45 AM, విశాఖపట్నం 02.20 PM గంటలకు వెళ్తుంది. అదేవిధంగా ఈనెల 10, 11, 15, 16 తేదీల్లో విశాఖపట్నంలో 06.20PM గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు(08537) విజయవాడ 11.30 PM, గుంటూరు 12.20AM, సత్తెనపల్లి 12.47 AM, పిడుగురాళ్ల 01.20AM, నడికుడి 01.52AM, చర్లపల్లి 08.00AM గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(08538) ఈనెల 11, 12, 16, 17 తేదీల్లో చర్లపల్లిలో 10.00 గంటలకు బయలుదేరి నడికుడి 12.33PM, పిడుగురాళ్ల 12.48 PM, సత్తెనపల్లి 01.28PM, గుంటూరు 02.30 PM, విజయవాడ 03.20 PM, విశాఖపట్నం 10.00 PMకు చేరుకుంటుంది.
READ MORE: CM Revanth Reddy : 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నాం..
తాజావార్తలు
-
BRB First Look: కిచ్చా సుదీప్ బర్త్డేకు అదిరిపోయే ట్రీట్.. మంచు ప్రపంచంలో మాస్ అవతార్!
-
Mamitha Baiju: ఆస్పత్రిలో చేరిన మమితా బైజు.. అభిమానుల్లో ఆందోళన! అసలు ఏమైందంటే
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్కు చిరంజీవి మెగా బర్త్డే విషెస్!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!