IRCTC: ట్రైన్ టికెట్ కు డబ్బులు లేకపోయినా.. జీరో పేమెంట్తో ఇలా బుక్ చేసుకోవచ్చు!
- ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్
- బుక్ నౌ, పే లేటర్ అనే సర్వీస్ ను ప్రారంభించింది
- జీరో పేమెంట్తో టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాన్యుడి విమానంగా పేరుగాంచిన ట్రైన్ జర్నీకి విశేషమైన ఆదరణ ఉంటుంది. తక్కువ ప్రయాణ ఛార్జీలు, సమయం ఆదా అవుతుండడంతో రైలు ప్రయాణానికే మొగ్గు చూపుతుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మరో కొత్త సర్వీస్ ను ప్రారంభించింది. బుక్ నౌ, పే లేటర్ అనే సర్వీస్ ను ప్రారంభించింది. ఈ సేవతో మీరు డబ్బులు లేకపోయినా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒక్క రూపాయి చెల్లించకుండానే జీరో పేమెంట్ తో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.
అయితే ప్రయాణికులు బుకింగ్ చేసుకున్న కొన్ని రోజుల తర్వాత అంటే 14 రోజులలోపు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదనంగా ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. బుక్ నౌ, పే లేటర్ సదుపాయంతో ఇకపై మీరు ఎక్కడికైనా ప్రయాణించాలనుకున్నప్పుడు, టికెట్ బుక్ చేసుకునేందుకు తగినంత డబ్బు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం లభిస్తుంది.
Also Read
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు..
టిక్కెట్ను బుక్ చేసుకోవడానికి, ముందుగా IRCTC యాప్ లేదా సైట్కి వెళ్లి లాగిన్ కావాలి. బుక్ నౌ అనే ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత, కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు సంబంధించిన వివరాలను, క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి. దీని తర్వాత పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో క్రెడిట్, డెబిట్, BHIM యాప్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేసి టిక్కెట్ను బుక్ చేసుకోవచ్చు.
పే లేటర్ ఫీచర్ ను యూజ్ చేసుకోవాలనుకునే కస్టమర్లు ముందు ఈ పేలేటర్ ప్లాట్ ఫామ్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వారికి మాత్రమే పేమెంట్ ఆప్షన్ పేజీలో పే లేటర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇలా జీరో పేమెంట్ తో టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి 14 రోజుల్లో డబ్బులు చెల్లించాలి. లేకపోతే 3.5 శాతం సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!