Off The Record: బీఆర్ఎస్ కంచుకోట సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం. గతంలో కేసీఆర్, తర్వాత హరీష్రావు ఇక్కడి నుంచే ఎమ్మెల్యేలుగా గెలిచారు. 1983లో చివరిసారిగా సిద్దిపేటలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. 85 నుంచి 99 వరకు TDP తరపున కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రివర్గంలోనూ చోటు సంపాదించారు. ఇక TRS పెట్టినపప్పటి నుంచి కేసీఆర్, హరీష్రావులు వరుసగా గెలుస్తూ నియోజకవర్గంతో పాటు జిల్లాపై పూర్తి పట్టు సాధించారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీచినా…
ఎంపీ రాఘవ్ చద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రధాని మోడీకి భయపడి.. సమోసాల ధర గురించి మాట్లాడతావా? అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా ఇన్చార్జ్ అనురాగ్ ధండా, పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay: కవిత పార్టీ పెట్టడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.. ప్రజలకు ఉపయోగ పడితే ఆ ఆ పార్టీలను వారు స్వాగతిస్తారన్నారు. తాజాగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డిని విమర్శించారు. ముఖ్యమంత్రికి ఎన్నికల ముందు గుడ్లు గుర్తుకు వస్తాయి. గాడిద గుడ్లు అంటారు. ఎన్నికలు అయిపోయాక తొండలు గుర్తుకు వస్తాయి. తొక్కుడు గుర్తుకు వస్తుందన్నారు. కాళేశ్వరం గురించి ప్రస్తావిస్తూ..
Congress: కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య మరో వివాదం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన,48 ఏళ్లుగా ఉపయోగిస్తున్న ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్లోని కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. గతేడాది కాంగ్రెస్ పార్టీ తన కొత్త కార్యాలయాన్ని ఇందిరా భవన్ వద్ద ప్రారంభించింది. అయినప్పటికీ, అక్బర్ రోడ్లో ఉన్న పాత కార్యాలయాన్ని ఖాళీ చేయకుండా అక్కడి నుంచే కార్యకలాపాలు చేస్తోంది.
ప్రస్తుతం రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 2 వరకు సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తోంది.
BJP MP Controversy: సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఖరీదైన బ్రాండ్ల వస్తువులను ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. ఒకవైపు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్తునే.. మరోవైపు విదేశీ లగ్జరీ బ్రాండ్లకు ప్రాధాన్యం ఇస్తుండటం తరచూ విమర్శలకు దారి తీస్తుంది.
Rahul Gandhi: గణతంత్ర వేడుకల్లో లోక్సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతలుగా ఉన్న కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు సీట్ల కేటాయింపు వివాదంగా మారింది. మూడో వరసలో వీరిద్దరికి సీట్లు కేటాయించారు. ఇలా తమ నేతలను మూడో వరసలో కూర్చోబెట్టడం ప్రోటోకాల్ ఉల్లంఘన అని పార్టీ ఆరోపిస్తోంది. తమ పాలనలో ఎల్కే అద్వానీకి ముందు వరస సీటు కేటాయించామని చూపుతూ ఒక ఫోటోను కాంగ్రెస్ విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జేవాలా…