Share Market Opening: పశ్చిమాసియాలో హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య ప్రారంభమైన యుద్ధ ప్రభావం విస్తృతంగా మారుతోంది. దాడి తర్వాత నేడు మొదటిసారి బహిరంగ మార్కెట్ ప్రారంభంలోనే కుప్పకూలింది.
Share Market Opening : దేశీయ స్టాక్మార్కెట్లో పతనం బుధవారం కూడా కొనసాగింది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే దేశీయ మార్కెట్లో భారీ పతనం కనిపించింది.
Share Market Opening: వారం చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. ఐటీ స్టాక్స్పై కొనసాగుతున్న ఒత్తిడి మధ్య, బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ శుక్రవారం గ్రీన్ జోన్లో ప్రారంభమయ్యాయి.
Stock Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్పై వరుసగా ఐదో రోజు కూడా ఒత్తిడి నెలకొంది. దేశీయ ప్రధాన సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సోమవారం నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి.
భారత కార్ మార్కెట్లో దక్షిణ కొరియా కంపెనీ కియా తన ముద్ర వేసుకొని దూసుకెళ్తోంది. సెల్టోస్, సోనెట్, కియా కారెన్స్ కంపెనీ ఫ్లీట్లోని అత్యుత్తమ కార్లలో ఒకటి నిలుస్తున్నాయి. ఇప్పుడు కంపెనీ భారతదేశంలోని హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్పై నజర్ పెట్టింది.
Indian Market: ఇండియన్ మార్కెట్ తమకెంతో ముఖ్యమని టర్కిష్ ఎయిర్లైన్స్ సీఈఓ బిలాల్ ఎక్సి అన్నారు. టర్కిష్ ఎయిర్లైన్స్ ప్రపంచంలోనే లార్జెస్ట్ నెట్వర్క్ క్యారియర్ అయినప్పటికీ మన దేశంలో ఆ సంస్థ అభివృద్ధికి ప్రతిబంధకాలు ఉన్నాయి. టర్కిష్ ఎయిర్లైన్స్కి ఇండియాలో ట్రాఫిక్ రైట్స్ని పరిమితంగా ఇవ్వటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో నంబర్ వన్ ఎయిర్లైన్స్ ఇండిగోతో భాగస్వామ్యాన్ని బలపరచుకోవటం ద్వారా ఇండియన్ మార్కెట్లో షేర్ (బిజినెస్) పెంచుకోవాలని టర్కిష్ ఎయిర్లైన్స్ ఆశిస్తోంది.
తెల్లబంగారం అని రైతులు ముద్దుగా పిలుచుకునే పత్తికి మహర్దశ పట్టింది. పత్తి ని తెల్ల బంగారం అన్నది మాటల్లోనే కాదు…వాస్తవంగా కూడా పత్తి తెల్ల బంగారం లా మెరిసిపోతోంది. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో రోజురోజుకీ పత్తి ధర పెరుగుతూనే ఉంది. దాదాపు మూడు నెలలుగా పత్తి ధర హవా కొనసాగుతూనే ఉంది. కర్నూలు జిల్లాలో ఆదోని మార్కెట్ అతి పెద్ద వ్యవసాయ మార్కెట్. పత్తి, వేరుశనగ పంట పెద్ద ఎత్తున ఆదోని మార్కెట్ కు…
ఈరోజుల్లో క్షణానికో మోడల్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పుడు కొన్న లేటెస్ట్ మోడల్ ఫోన్ వారంలో పాతదైపోతుంది. అత్యాధునిక ఫీచర్లతో మొబైల్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. స్మార్ట్ ఫోన్ మేకర్లు కూడా వినియోగాదారులను ఆకర్షించేందుకు వీలుగా కెమెరా ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి వదులుతున్నారు. అందుకే మనదేశంలో మొబైల్ మార్కెట్ బాగా విస్తరిస్తోంది. గల్లీలో మెడికల్ షాపు వుంటుందో లేదో తెలియదు గానీ మొబైల్ షాప్ మాత్రం పక్కాగా వుంటుంది. ఇతర బ్రాండ్ల స్మార్ట్ ఫోన్…
టెక్నాలజీ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. హాయ్ మోటో అంటూ మోటరోలా వినూత్నమయిన మొబైల్స్ విడుదల చేస్తోంది. తాజాగా స్లిమ్ ఫోన్ ను విడుదలచేసింది మోటరోలా. Motorola Edge 30.. Edge 30 సిరీస్లో వచ్చిన రెండవ ఫోన్ అంటున్నారు. మొట్టమొదటిది మోటరోలా ఎడ్జ్ 30 ప్రో, ఇది భారతదేశంలో స్నాప్డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ను ఉపయోగించిన అత్యంత చౌకైన ఫ్లాగ్షిప్ ఫోన్ గా పేరు తెచ్చుకుంది. Motorola Edge 30 ప్రపంచంలోనే…
భారత దేశంలో వంటనూనెలు మంట పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారత్కు వంటనూనె దిగుమతులు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశంలో నూనె ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి వంటనూనెను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించిన భారత్.. ఆ దేశం నుంచి 45 వేల టన్నుల సన్ఫ్లవర్ ఆయిల్ను కొనుగోలు చేసింది. ఈ దిగుమతుల కోసం భారీ ధర చెల్లించింది. పామాయిల్ సరఫరాను పరిమితం చేయాలని ఇండోనేషియా నిర్ణయించడం, దక్షిణ…