CD Gopinath: భారత క్రికెట్ చరిత్రలో ఒక స్వర్ణయుగం ముగిసింది. దేశానికి మొట్టమొదటి టెస్ట్ విజయాన్ని అందించిన చారిత్రాత్మక జట్టులో సభ్యుడైన చివరి దిగ్గజం సి.డి.గోపీనాథ్ (చింగల్పుట్ దొరైకన్ను గోపీనాథ్) కన్నుమూశారు. ఆయన మరణంపై క్రికెట్ లోకం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. భారత క్రికెట్ జట్టు అత్యంత సీనియర్ మాజీ క్రికెటర్ సి.డి. గోపీనాథ్ (96) చెన్నైలోని అడయార్ ప్రాంతంలో ఉన్న తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. 2024లో దత్తా గైక్వాడ్ మరణం తర్వాత,…
IPL 2026: టీమిండియా దిగ్గజ ఆటగాల్లైనా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల బ్యాటింగ్ శైలి, వారి వ్యక్తిత్వాల మధ్య ఉన్న వ్యత్యాసాలపై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరితోనూ సుదీర్ఘకాలం కలిసి ఆడిన అశ్విన్.. కోహ్లీ, రోహిత్ ఇద్దరూ భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారని పేర్కొన్నారు. Tuesday Horoscope: మంగళవారం రాశిఫలాలు.. ఆ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే..! ఇందుకు సంబంధించి అశ్విన్ విశ్లేషిస్తూ.. కోహ్లీ ఎప్పుడూ ఇన్నింగ్స్ ను…
Golden Era of Indian Cricket: ప్రస్తుతం భారత క్రికెట్ చరిత్రలో ఒక స్వర్ణయుగం కొనసాగుతోంది. గత రెండు సంవత్సరాల్లో పురుష, మహిళ, యువ జట్లు కలిసి మొత్తం ఎనిమిది ప్రధాన అంతర్జాతీయ ట్రోఫీలను గెలుచుకోవడం భారత క్రికెట్ శక్తిని ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో వరుస విజయాలు సాధించడం భారత క్రికెట్కు గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ స్వర్ణయుగంలో భారత్ మొత్తం ఆరు ఐసీసీ ట్రోఫీలను కైవసం చేసుకుంది. ఈ స్వర్ణయుగంలో…
T20 World Cup: అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 76 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో టీ20 వరల్డ్కప్ మ్యాచుల్లో టీమిండియా వరుస విజయాలకు (12) బ్రేక్ పడింది. దీంతో భారత్ సెమీస్ వెళ్లే అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.
Triple Header Sunday for Indian Cricket Fans: క్రికెట్ అభిమానులకు ఈ ఆదివారం పండుగ రోజు కానుంది. ఒకే రోజు మూడు మ్యాచ్లతో ఉత్సాహం తారాస్థాయికి చేరనుంది. మొదటగా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మహిళల 2026 టోర్నీలో భాగంగా ఇండియా-ఏ మహిళల జట్టు, పాకిస్థాన్-ఏ మహిళల జట్టు మధ్య మధ్యాహ్నం 12:30 గంటలకు ఆసక్తికర పోరు జరగనుంది. యువ ఆటగాళ్ల ప్రతిభను పరీక్షించే ఈ మ్యాచ్పై ఇప్పటికే ఆసక్తి పెరిగింది. మధ్యాహ్నం 1:45 గంటలకు…
Indian Cricket Golden Era: భారత క్రికెట్ మరోసారి ప్రపంచానికి తన శక్తిని చాటింది. సీనియర్ నుంచి అండర్-19 వరకూ.. పురుషులు, మహిళలు అన్ని విభాగాల్లో టీమిండియా అద్భుత విజయాలు సాధిస్తూ ఐసీసీ ట్రోఫీలపై సంపూర్ణ ఆధిపత్యాన్ని నెలకొల్పింది. ప్రస్తుతం భారత్ ఒకేసారి ఐదు ప్రధాన ఐసీసీ టైటిల్స్ను తన ఖాతాలో వేసుకుని ప్రపంచ క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది. పురుషుల విభాగంలో భారత్ 2024లో జరిగిన టీ20 వరల్డ్కప్ను గెలుచుకుని పొట్టి ఫార్మాట్లో తన సత్తాను…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త కేంద్ర కాంట్రాక్ట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టనున్నది. దీని కింద గ్రేడ్ A ప్లస్ కేటగిరీ రద్దు చేయనున్నట్లు సమాచారం. BCCI వర్గాల సమాచారం ప్రకారం, బోర్డు ఈ కొత్త నమూనాను ఆమోదిస్తే, టీం ఇండియా దిగ్గజ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గ్రేడ్ ను తగ్గించే అవకాశం ఉంది. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను గ్రేడ్ Bలో ఉంచొచ్చని తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కేంద్ర…
2025 సంవత్సరం భారత క్రికెట్ జట్టుకు మరపురాని ఏడాదిగా నిలిచింది. టెస్టు, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లలో ట్రోఫీలు గెలుచుకుని.. ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025లను భారత్ గెలిచిన విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్లో టీమిండియా మొత్తం 10 మ్యాచ్లు ఆడింది. వీటిలో 4 విజయాలు సాధించగా.. 5 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.…
Kohli New Record: భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం మరికొద్ది రోజుల్లోనే రానుంది. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ ప్రపంచ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టడానికి కేవలం 25 పరుగుల దూరంలో ఉన్నాడు.