Viral Video: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఎంత ప్రాముఖ్యత వహిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో కొందరు కంటెంట్ క్రియేటర్స్ గా మారి ప్రపంచంలోని వివిధ అంశాలపై వీడియోలు చేస్తూ పాపులర్ అవుతున్నారు. ఇకపోతే, కొందరు విదేశీయులు భారతదేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించి వారికి నచ్చిన అంశాలని.. అలాగే వారికి జరిగిన సంఘటనలను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా ట్రావెల్ కంటెంట్ సృష్టికర్తలు వివిధ దేశాల్లోని పరిస్థితులను తెలియజేస్తూ…
ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాలోని లక్షద్వీప్ సహా పలు బీచ్లకు వెళ్లొచ్చంటూ ఇజ్రాయెల్ తన ప్రజలకు సూచించింది. ఇటీవల గాజాలోని పాలస్తీనియులకు మద్దతుగా మాల్దీవులు కీలక నిర్ణయం తీసుకుంది.