Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • స్టాక్‌మార్కెట్‌ అద్భుతం సెన్సెక్స్‌ @ 60,000
      #విశ్లేషణ

      స్టాక్‌మార్కెట్‌ అద్భుతం సెన్సెక్స్‌ @ 60,000

      భారత్ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తొలిసారి సెన్సెక్స్‌ 60 వేల మార్క్‌ దాటింది. అలాగే నిఫ్టీ 18 వేల పాయింట్లకు చేరువవుతోంది. శుక్రవారం ఉదయం మార్కెట్లు ప్రారంభమైన కొద్ది సేపటికే సెన్సెక్స్‌ సెన్సెక్స్‌ 60 మార్కు దాటింది. మరోవైపు నిఫ్టీ సైతం 18000 కీలక మైలురాయి దిశగా పరుగులు తీస్తోంది. అమెరికా మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి. దేశీయంగా పలు సానుకూల పరిణామాలూ మార్కెట్‌…
    • మోదీకి సవాల్ గా మారిన గుజరాత్ ఎన్నికలు?
      #విశ్లేషణ

      మోదీకి సవాల్ గా మారిన గుజరాత్ ఎన్నికలు?

      బీజేపీ వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం మోదీ ఇమేజ్ వల్లేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గుజరాత్ కు వరుసగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. బీజేపీకి గుజరాత్ ను కంచుకోటగా మార్చేశారు. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న గుజరాత్ పై తన మార్క్ ఎక్కడా మిస్ కాకుండా చూసుకుంటూ వస్తున్నారు. ఇక త్వరలోనే గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.…
    • ఖైదీల‌కు సుప్రీంకోర్టు శుభ‌వార్త‌ !
      #జాతీయం

      ఖైదీల‌కు సుప్రీంకోర్టు శుభ‌వార్త‌ !

      ఖైదీల‌కు సుప్రీంకోర్టు శుభ‌వార్త చెప్పింది. బెయిల్ మంజూరీ అయిన వెంట‌నే విడుద‌ల‌య్యేలా ఫాస్ట‌ర్ విధానం అమ‌లుకు సుప్రీం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. కోర్టు ఉత్తర్వులు వెలువ‌డిన వెంట‌నే ఖైదీల విడుద‌ల చేసేలా సిజె ఐ ఎన్వీ ర‌మ‌ణ ధ‌ర్మాస‌నం ఆదేశాలు జారీ చేసింది. కోర్టులు బెయిల్ మంజూరీ చేసినా సాంకేతిక కార‌ణాల‌తో ఖైదీల విడుద‌ల‌లో జ‌రుగుతున్న జాప్యంపై సుమోటో గా కేసు విచార‌ణ‌ను చేప‌ట్టిన సుప్రీం ధ‌ర్మాస‌నం… ఖైదీల విడుద‌ల‌లో జాప్యాన్ని నివారించేందుకు ఫాస్టర్ విధానం అమ‌లుకు…
    • ఇండియా కరోనా అప్డేట్… కొత్తగా 31,382 కేసులు
      #జాతీయం

      ఇండియా కరోనా అప్డేట్… కొత్తగా 31,382 కేసులు

      ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 31,382 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 318 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 32,542 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,00,162 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. 187 రోజుల్లో ఇదే అతి తక్కువ.. మరోవైపు..…
    • వంట‌గ్యాస్‌కు మ‌ళ్లీ స‌బ్సిడీ ఇవ్వ‌నున్నారా?
      #Top Story

      వంట‌గ్యాస్‌కు మ‌ళ్లీ స‌బ్సిడీ ఇవ్వ‌నున్నారా?

      వంట‌గ్యాస్ ధ‌ర‌లు ప్ర‌తినెలా త‌డిసిమోపెడు అవుతున్న‌ది.  అంత‌ర్జాతీయంగా ఇంధ‌నం ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో గ్యాస్ ధ‌ర‌ల‌ను పెంచుతూ వ‌స్తున్నారు.  కొంత‌కాలం క్రితం వ‌ర‌కు గ్యాస్ కు భారీ స‌బ్సిడీని ఇవ్వ‌డంతో వినియోగదారులు ఊపిరిపీల్చుకున్నారు.  అయితే, పేద‌ల‌తో పాటుగా ఉన్న‌త వ‌ర్గాల‌కు చెందిన కుటుంబాలు కూడా గ్యాస్ స‌బ్సిడీని వినియోగించుకోవ‌డంతో కేంద్రం స‌బ్సిడీని ఇవ్వ‌డం నిలిపివేసింది.  దీంతో ధ‌ర‌లు ఆకాశాన్ని తాకాయి.  ప్ర‌స్తుతం గ్యాస్ ధ‌ర రూ.900 ప‌లుకుతున్న‌ది.  కాగా, ఇప్పుడు మ‌రోసారి కేంద్రం గ్యాస్ కు స‌బ్సిడీ ఇవ్వాల‌ని…
    • జో బైడెన్‌తో నేడు ప్ర‌ధాని మోడీ సమావేశం
      #అంతర్జాతీయం

      జో బైడెన్‌తో నేడు ప్ర‌ధాని మోడీ సమావేశం

      అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ… బిజీ బిజీగా గడుపుతున్నారు. అమెరికా వైస్‌ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్‌తో సమావేశమయ్యారు. కరోనా పరిణామాలు సహా కీలక అంశాలపై ఆమెతో చర్చించారు. అనంతరం కమలా హ్యారీస్‌తో కలిసి జాయింట్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఇలానే కొనసాగాలని ఆకాంక్షించారు. భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ మారణహోమం సృష్టించిన సమయంలో…. అండగా నిలిచినందుకు థ్యాంక్స్ చెప్పారు మోడీ. అమెరికా, భారత్‌ మధ్య సహకారం, సమన్వయం మరింత బలపడ్డాయన్నారు పీఎం.…
    • ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌:  ర‌క్ష‌ణ శాఖ కీల‌క నిర్ణ‌యం… 118 అర్జున ట్యాంక్‌ల‌కు ఆర్డ‌ర్‌…
      #Top Story

      ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌: ర‌క్ష‌ణ శాఖ కీల‌క నిర్ణ‌యం… 118 అర్జున ట్యాంక్‌ల‌కు ఆర్డ‌ర్‌…

      ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న‌దేశం ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల కోసం ఇత‌ర దేశాల‌పై అధార‌ప‌డుతూ వ‌చ్చింది.  అయితే, ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ పేరుతో స్వ‌దేశీ వ‌స్తువుల‌ను కేంద్రం ప్రోత్స‌హిస్తూ వ‌స్తున్న‌ది.  ఇందులో భాగంగా ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌కు సంబందించి అనేక ఆయుధాలను ప్ర‌స్తుతం సొంతంగా ఇండియాలోనే త‌యారు చేసుకుంటున్నారు.  మెషిన్ గ‌న్‌, తేలిక‌పాటి యుద్ధ విమానాలు, ఇత‌ర ఆయుధాల‌ను, క్షిప‌ణుల‌ను ఇండియాలోనే త‌యారు చేసుకుంటున్నారు.  అంతేకాదు, యుద్ధ షిప్పులు, జ‌లాంత‌ర్గాములు వంటివి కూడా ఇండియాలోనే త‌యార‌వుతున్నాయి.  కాగా, ఇప్పుడు ఇండియా సొంత టెక్నాల‌జీతో…
    • భార‌త్‌లో దాడులకు ఉగ్ర‌వాద సంస్థ‌లు కుట్ర‌లు చేస్తున్నాయా?
      #Top Story

      భార‌త్‌లో దాడులకు ఉగ్ర‌వాద సంస్థ‌లు కుట్ర‌లు చేస్తున్నాయా?

      భార‌త్‌లోని ప‌లు రాష్ట్రాల్లో ఉగ్ర‌వాదులు దాడులు చేసేందుకు కుట్రలు చేస్తున్నార‌ని నిఘా వ‌ర్గాలు హెచ్చిరించాయి. భార‌త్‌లోని చొర‌బ‌డేందుకు 40మంది ఆఫ్ఘ‌న్ ఉగ్ర‌వాదులు ప‌న్నాగం ప‌న్నుతున్న‌ట్టు నిఘా వ‌ర్గాలు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను హెచ్చ‌రించాయి.  పాకిస్తాన్ గూడాచార సంస్థ ఐఎస్ఐ మ‌ద్ధ‌తుతో భార‌త్‌లోకి చొర‌బ‌డేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని హెచ్చిరించాయి.  జ‌మ్మూకాశ్మీర్ గుండా దేశంలోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని నిఘా సంస్థ‌లు హెచ్చ‌రించ‌డంతో భ‌ద్ర‌తా ద‌ళాలు అప్ర‌మ‌త్తం అయ్యాయి.  దేశంలో రాబోయే పండ‌గ రోజుల్లో దాడులు చేసేందుకు ప‌న్నాగం ప‌న్నుతున్నట్టు…
    • ఆసియాలోనే మొద‌టి ఎగిరే కారు… ఇండియాలోనే త‌యారి… ఎక్క‌డంటే…
      #Top Story

      ఆసియాలోనే మొద‌టి ఎగిరే కారు… ఇండియాలోనే త‌యారి… ఎక్క‌డంటే…

      దేశంలో జ‌నాభా పెరిగిపోతుండ‌టంతో న‌గ‌రీక‌ర‌ణ పెరుగుతున్న‌ది.  ఫ‌లితంగా రోడ్ల‌పై ట్రాఫిక్ భారీగా పెరుగుతున్న‌ది.  కిలోమీట‌ర్ దూరం ప్ర‌యాణానికి గంట‌ల స‌మ‌యం ప‌డుతున్న‌ది.  ఇక అంబులెన్స్ వంటి వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే ప‌రిస్థితులు ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  ఎగిరిపోయే కార్లు వ‌స్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంటుంది.  అలాంటి ఎగిరే కార్లు త్వ‌ర‌లోనే దేశంలో అందుబాటులోకి రాబోతున్నాయి.  ఆసియాలోనే మొద‌టి ఎగిరే కారు ఇండియాలోనే త‌యారు కాబోతున్న‌ది.  ఇండియ‌న్ స్టార్ట‌ప్ సంస్థ వినతా ఏరోమొబిలిటీ ఆఫ్ ఇండియా…
    • అకూస్ కూట‌మిపై అగ్ర‌రాజ్యం క్లారిటీ…ఇండియా ఆ కూట‌మిలో చేరుతుందా?
      #Top Story

      అకూస్ కూట‌మిపై అగ్ర‌రాజ్యం క్లారిటీ…ఇండియా ఆ కూట‌మిలో చేరుతుందా?

      ఇండో పసిఫిక్ తీరంలో చైనా ప్రాభ‌ల్యాన్ని త‌గ్గించేందుకు త‌క్ష‌ణ‌మే ఓ బ‌ల‌మైన కూట‌మి అవ‌స‌రం ఉంద‌ని భావించిన అగ్ర‌రాజ్యం అమెరికా అటు బ్రిట‌న్‌, ఆస్ట్రేలియాతో క‌లిసి అకూస్ కూట‌మిని ఏర్పాటు చేసింది.  ఈ కూటిమి ఏర్ప‌డ‌టం వ‌ల‌న గ‌తంలో ఫ్రాన్స్‌తో ఆస్ట్రేలియా 12 జ‌లాంత‌ర్గాముల కోసం చేసుకున్న ఒప్పందం వీగిపోయింది.  దీనికి బ‌దులుగా అమెరికా అస్ట్రేలియాకు అధునాత‌న‌మైన అణుజ‌లాంత్గాముల‌ను స‌ర‌ఫ‌రా చేస్తుంది.  దీనిపై ఆస్ట్రేలియా, అమెరికాపై ఫ్రాన్స్ మండిప‌డింది. ఇక ఇదిలా ఉంటే ఆసియాలో చైనా ప్రాభ‌ల్యం…
    ←1…563564565566567…619→

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions