Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • పాక్ మ్యాచ్ గెలిచాక సంబరాలు.. ఏడుగురిపై కేసు, నలుగురి అరెస్ట్‌.
      #జాతీయం

      పాక్ మ్యాచ్ గెలిచాక సంబరాలు.. ఏడుగురిపై కేసు, నలుగురి అరెస్ట్‌.

      టీ 20 వరల్డ్‌ కప్‌లో ప్రతీ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగుతున్నాయి.. ఇక, భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ అంటేనే హై ఓల్టేజ్‌.. ఆ మ్యాచ్‌లో భారత్‌తో ఓటమిని సగటు భారతీయుడు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నాడు.. మరోవైపు.. భారత్‌లో కొందరు సంబరాలు చేసుకున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి.. టీ 20 వరల్డ్ కప్ పోటీల్లో భారత్‌పై పాక్ మ్యాచ్ గెలిచాక బాణాసంచా కాల్చిన వారిపై సీరియస్‌ అయ్యింది ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాథ్ సర్కార్.. ఆగ్రా, బరేలీ, బదాయూ, సీతాపూర్‌లో…
    • విమానాల కోసం ఏటీఎం … డ్రోన్ల కోసం యూటీఎం…
      #Top Story

      విమానాల కోసం ఏటీఎం … డ్రోన్ల కోసం యూటీఎం…

      దేశంలో డ్రోన్ల వినియోగం క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  ఇప్ప‌టికే ర‌క్ష‌ణ‌, ఆరోగ్యం, ఆహారం వంటి రంగాల‌లో డ్రోన్ టెక్నాల‌జీని వినియోగిస్తున్నారు.  భ‌విష్య‌త్తులో అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగే అవ‌కాశం ఉండ‌టంతో దీనికోసం కేంద్ర పౌర విమానయాన శాఖ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు ప్ర‌ణాళిక‌లు త‌యారు చేసింది.  విమానాల నియంత్ర‌ణ కోసం ఎయిర్ క్రాఫ్ట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం ఉన్న‌ది.  అయితే, డ్రోన్‌ల‌ను మాన‌వ ర‌హిత విమానాలుగా పిల‌వాల్సి ఉంటుంది కాబ‌ట్టి వీటికోసం ప్ర‌త్యేక ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం ను…
    • ఇండియా కొత్తగా 13, 451 కరోనా కేసులు
      #జాతీయం

      ఇండియా కొత్తగా 13, 451 కరోనా కేసులు

      ఇండియా లో ఇవాళ కరోనా కేసులు బాగా తగ్గిపోయాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 13,451 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 585 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 14,021 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది… దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,42,15,653 కు చేరుకోగా… మొత్తం రికవరీ కేసులు 3,35,97,339 కి…
    • పెగాసిస్‌ వ్యవహారంపై నేడు సుప్రీం తీర్పు
      #జాతీయం

      పెగాసిస్‌ వ్యవహారంపై నేడు సుప్రీం తీర్పు

      దేశంలో సంచలనం సృష్టించిన పెగాసిస్‌ వివాదంపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. స్పైవేర్‌ నిబంధనలకు వ్యతిరేకంగా ఉపయోగించి…ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచిందా లేదా అన్న విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీతో సంప్రదించాల్సి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. తాము సంప్రదించిన నిపుణుల్లో కొందరు…వ్యక్తిగత కారణాలతో కమిటిలో భాగస్వాములు కాలేకపోయారని…ఈ…
    • షాకింగ్: లీటర్ పెట్రోల్ రూ.1.50 మాత్రమే.. ఎక్కడో తెలుసా..?
      #అంతర్జాతీయం

      షాకింగ్: లీటర్ పెట్రోల్ రూ.1.50 మాత్రమే.. ఎక్కడో తెలుసా..?

      ప్రస్తుతం దేశంలో పెట్రోలు రేట్లు మండిపోతున్నాయి. చమురు ధరలు రోజూ పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత కొన్ని రోజుల క్రితమే పెట్రోల్, డీజిల్ రేట్లు సెంచరీ దాటేశాయి. దేవుడా.. బండి అనవసరంగా కొన్నామని కొందరు.. తప్పడం లేదు అని కొందరు నెత్తి బాదుకుంటూనే వాహనాలను నడుపుతున్నారు. అయితే ఈ రేట్లు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నాయి. మనకంటే ఎక్కువ ధరలు ఉన్న దేశాలు కొన్ని ఉండగా.. కొన్ని దేశాల్లో లీటర్ పెట్రోల్ ధర చాక్లెట్ కన్నా…
    • పాకిస్థాన్‌పై ఇండియా ఎందుకు ఓడిపోయిందో చెప్పిన సచిన్
      #క్రీడలు

      పాకిస్థాన్‌పై ఇండియా ఎందుకు ఓడిపోయిందో చెప్పిన సచిన్

      ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై తొలిసారిగా భారత్ ఓడిపోయింది. దీంతో టీమిండియా అభిమానులు ఎంతో నిరాశ చెందారు. అందరూ టీమిండియా ఓటమికి కారణాలను వెతికారు. కొందరు కోహ్లీపై విమర్శలు చేశారు.. మరికొందరు మెంటార్ ధోనీ నిర్ణయాలను తప్పుపట్టారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు.. టీమిండియా ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయనేది నిజం. అయితే క్రికెట్ దేవుడు సచిన్ మదిలో ఏముంది? పాకిస్థాన్‌పై టీమిండియా ఓటమి గురించి సచిన్ కూడా విశ్లేషణ చేశాడు. Read Also: ధోని…
    • భార‌త్‌లో భారీ కంచెను నిర్మించిన బ్రిటీష‌ర్లు… ఎందుకో తెలుసా?
      #Top Story

      భార‌త్‌లో భారీ కంచెను నిర్మించిన బ్రిటీష‌ర్లు… ఎందుకో తెలుసా?

      బ్రిటీష‌ర్లు భార‌త దేశాన్ని ప‌రిపాలించే రోజుల్లో అనేక రకాలైన ప‌న్నులు విధించేవారు.  ఆ పన్నులు మ‌రీ దారుణంగా, సామాన్యులు భ‌రించ‌లేనంత‌గా ఉండేవి.  సామాన్యుల‌తో పాటుగా వ్యాపారులు సైతం ఆ ప‌న్నుల‌కు భ‌య‌ప‌డిపోయేవారు.  కాని, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ప‌న్నుల‌కు ఒప్పుకోవాల్సి వ‌చ్చేది.  తొలి స్వాతంత్య్ర స‌గ్రామం స‌మ‌యంలో మ‌న దేశంలో గుజ‌రాత్ ప్రాంతంలోని క‌చ్‌లోనూ, ఒడిశా ప్రాంతంలోనూ అధికంగా ఉప్పు ఉత్ప‌త్తి అయ్యేది.  అయితే, ఈ ఉప్పుపై పెద్ద ఎత్తున బ్రిటీష‌ర్లు ప‌న్నును వేసేవారు.   ఈ ప‌న్నుల‌కు…
    • 58 ఏళ్లు బంధం ; అద్భుతం చేసిన ఫేస్‌బుక్‌
      #వార్తలు

      58 ఏళ్లు బంధం ; అద్భుతం చేసిన ఫేస్‌బుక్‌

      ఫేస్‌బుక్‌ ఓ అద్భుతం చేసింది. 58 ఏళ్ల క్రితం దూరమైన.. తండ్రి… కూతూరిని కలిపింది. ఇదోదే సినిమా కథలా ఉంది కదా..! కాని రియల్‌ సీన్‌. ఇది ఎలా సాధ్యమైంది? ఇంతకీ ఎక్కడ జరిగింది? ప్రపంచవ్యాప్తంగా గత కొన్నేళ్లుగా సొషల్‌ మీడియా వినియోగం పెరిగింది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చాలా మంది నెట్టింటే విహరిస్తుంటారు. నిత్యం ఫేస్‌బుక్‌,ఇన్‌స్ట్రాగ్రామ్‌లలలో మునిగి తేలుతుంటారు నెటిజన్లు. వీటి వల్ల ఎంతైతే నష్టాలు ఉన్నాయో.. అంతే లాభాలు ఉన్నాయ్‌.…
    • ఇండియాలో కొత్తగా  12,428 కరోనా కేసులు
      #వార్తలు

      ఇండియాలో కొత్తగా 12,428 కరోనా కేసులు

      ఇండియాలో క‌రోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 12,428 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,42,02,202 కి చేరింది. ఇందులో 3,35,83,318 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 1,63,816 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 356 మంది మృతి చెందారు.…
    • ధోని సలహాలను కోహ్లీ పట్టించుకోలేదా?
      #T20 వరల్డ్ కప్

      ధోని సలహాలను కోహ్లీ పట్టించుకోలేదా?

      టీ20 వరల్డ్‌ కప్‌లో పాక్‌పై భారత్‌ ఘోర పరాజయాన్ని ఫ్యాన్స్‌ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమిండియా మెంటార్‌ ధోని సలహాలను కోహ్లీ లైట్‌ తీసుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్‌. ధోనీ ఎప్పటిక‌ప్పుడు త‌న సలహాలను యువ బ్యాట్స్‌మెన్‌ ఇషాన్‌ కిషాన్‌తో విరాట్ కోహ్లికి పంపే ప్రయత్నం చేశాడు. ఎప్పుడు కాస్త స‌మ‌యం దొరికినా.. వాట‌ర్ బాటిల్స్ లేదంటే బ్యాట్లు ప‌ట్టుకొని ఫీల్డ్‌లోకి ప‌రుగెత్తుకొచ్చిన ఇషాన్ కిష‌న్‌.. ధోనీ సందేశాన్ని విరాట్‌కు చేర‌వేసే ప్రయ‌త్నం చేశాడు.అయితే కోహ్లి మాత్రం వాటిని ప‌ట్టించుకోకుండా…
    ←1…545546547548549…616→

తాజావార్తలు

  • Off The Record : గరం గరంగా భద్రాచలం పోలీస్ వర్సెస్ పొలిటికల్ పంచాయితీ

  • Off The Record: వాసుపల్లి వ్యవహారం వైసీపీ నాయకత్వానికి తలపోటైందా?

  • Kidney Risk : మూత్రాన్ని ఆపుకుంటున్నారా.? అయితే ఈ విషయాలు తెలిస్తే అస్సలు ఆ పని చేయరు.!

  • Interest Rates Hike: ఆ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారికి బిగ్‌షాక్..పెరగనున్న వడ్డీ రేట్లు..

  • Monalisa Marriage Controversy: ఇది లవ్‌ జిహాద్‌..! మోనాలిసా ప్రేమ పెళ్లిపై దర్శకుడు సంచలనం..

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions