Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • చైనా మ‌రో కుట్ర‌… ఇండియా న‌దుల‌ను…
      #Top Story

      చైనా మ‌రో కుట్ర‌… ఇండియా న‌దుల‌ను…

      ఇండియాలోని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌పై చైనా ఎప్ప‌టి నుంచో క‌న్నేసింది.  ఎలాగైనా ఆ రాష్ట్రాన్ని త‌న దేశంలో క‌లిపేసుకొవాల‌ని చూస్తున్న‌ది. ల‌ద్దాఖ్ లో కిరికిరి చేస్తూనే, చైనా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ బోర్డ‌ర్‌లో బ‌ల‌గాల‌ను మొహ‌రిస్తూ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది.  అయితే, చైనా ఇప్ప‌డు కొత్త ఎత్తులు వేస్తున్న‌ది.  చైనా నుంచి ఇండియాలోని అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోకి ప్ర‌వేశంచే నదుల‌ను క‌లుషితం చేస్తున్న‌ది. దీని వ‌ల‌న న‌దులు న‌ల్ల‌గా మారిపోతున్నాయి.  అందులో నివ‌శించే చేప‌లు, ఇత‌ర జీవుల‌కు ఆక్సీజ‌న్ అంద‌క వేల…
    • భారత్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. సెమీస్ ఆశలు సజీవం
      #T20 వరల్డ్ కప్

      భారత్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. సెమీస్ ఆశలు సజీవం

      టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-2లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. టీమిండియా విధించిన 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 14.3 ఓవర్లలో కివీస్ చేధించింది. ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ (49), కెప్టెన్ విలియమ్సన్ (33 నాటౌట్) రాణించి తమ జట్టుకు…
    • సరిహద్దుల నుంచి రైతులను తొలగించొద్దు : గుర్నామ్‌ సింగ్‌ చదునీ
      #జాతీయం

      సరిహద్దుల నుంచి రైతులను తొలగించొద్దు : గుర్నామ్‌ సింగ్‌ చదునీ

      ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్, తిక్రీ సరిహద్దులలోని నిరసన ప్రదేశాల నుండి బారికేడ్లను తొలగించిన తరువాత, రైతులను అక్కడి నుండి పంపిచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వెలుపల దీపావళి చేసుకుంటారని రైతు సంఘాల నాయకుడు గుర్నామ్ సింగ్ చదుని ఆదివారం హెచ్చరించారు. గురు, శుక్రవారాల్లో ఢిల్లీ పోలీసులు ఘాజీపూర్, తిక్రీ సరిహద్దుల్లో రైతుల నిరసన స్థలాల నుండి బారికేడ్లు, ముళ్ల వైర్లను తొలగించారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న…
    • భారత్‌ను ఆందోళనకు గురి చేస్తున్న కివీస్‌ గత రికార్డులు
      #T20 వరల్డ్ కప్

      భారత్‌ను ఆందోళనకు గురి చేస్తున్న కివీస్‌ గత రికార్డులు

      టీ-20 వరల్డ్‌కప్‌లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. సెమీస్‌ రేసులో నిలవాలంటే ఇకపై అన్ని మ్యాచ్‌లూ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సాయంత్రం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లోచావోరేవో తేల్చుకోనుంది. అయితే గత కివీస్‌ రికార్డులు భారత అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత 18 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై కివీస్‌దే పైచేయి. ఈసారి కూడా ఆ జట్టు విజయం సాధిస్తే ఇక కోహ్లీసేన సెమీస్‌ ఆశలు గల్లంతైనట్లే. 2019 వన్డే వరల్డ్‌కప్‌…
    • మ‌న‌దేశంలో టీవీ ప్ర‌సారాలు ఎప్ప‌టి నుంచి ప్రారంభ‌మ‌య్యాయో తెలుసా?
      #Top Story

      మ‌న‌దేశంలో టీవీ ప్ర‌సారాలు ఎప్ప‌టి నుంచి ప్రారంభ‌మ‌య్యాయో తెలుసా?

      ఇప్పుడంటే ఎన్నో ఛాన‌ళ్లు ఉన్నాయి.  ప్ర‌తిరోజూ 24 గంట‌ల‌పాటు ప్ర‌సారాలు ప్ర‌సార‌మౌతూనే ఉన్నాయి. మ‌న‌దేశంలో తొలిసారిగా టీవీ ప్ర‌సారాలు ఎప్ప‌టి నుంచి ప్రారంభ‌మ‌య్యాయో తెలుసా.. అంటే చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు.  మ‌న‌కు స్వాతంత్య్రం రాక‌ముందు నుంచే రేడియో ప్ర‌సారాలు అందుబాటులో ఉండేవి.  రేడియో ద్వారానే చాలా వ‌ర‌కు విష‌యాలు తెసుకునేవారు.  1959 నుంచి దేశంలో టీవీ ప్ర‌సారాలు ప్రారంభం అయ్యాయి.  అప్ప‌ట్లో టీవీ మాధ్య‌మం రేడియోతో క‌లిసి ఉండేది.  1965 వ సంవ‌త్స‌రంలో దూర‌ద‌ర్శ‌న్‌ను ఏర్పాటు చేశారు.…
    • ఇండియాలో తగ్గిన కరోనా కేసులు… ఇవాళ ఎన్నంటే !
      #జాతీయం

      ఇండియాలో తగ్గిన కరోనా కేసులు… ఇవాళ ఎన్నంటే !

      ఇండియాలో కరోనా కేసులు పెరుగుతూ…తగ్గుతూ వస్తున్నాయి. నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం… దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 12,830 మంది కోవిడ్‌బారిన పడ్డారు.. మరో 446 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇదే సమయంలో 14,667 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు కేంద్రం పేర్కొంది. దీంతో.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,42,73,300 కు…
    • కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి షాక్‌ !
      #జాతీయం

      కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి షాక్‌ !

      కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు వేయించుకున్న వారికి…వైరస్‌ సోకుతోంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నాం కదా.. ఇక నిశ్చితంగా ఉండొచ్చన్న భావన వీడాలని నిపుణులు సూచిస్తున్నారు. సింగపూర్‌లో 84 శాతం ప్రజలు రెండు డోసులు తీసుకున్నప్పటికీ…రోజు రోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయ్. ఇందులో 14శాతం మంది బూస్టర్‌ టీకాలు కూడా వేయించుకున్నారు. ఊహించని విధంగా కేసులు నమోదవుతుండటంతో…ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగా నాలుగువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 16 మంది కొవిడ్‌తో మృత్యువాత పడ్డారు. చనిపోయినవాళ్లలో 44…
    • నేడు భార‌త్ వ‌ర్సెస్ న్యూజిలాండ్‌ మ్యాచ్
      #T20 వరల్డ్ కప్

      నేడు భార‌త్ వ‌ర్సెస్ న్యూజిలాండ్‌ మ్యాచ్

      సూపర్‌ సండేకు టీమిండియా రెడీ అయ్యింది. సాయంత్రం న్యూజిలాండ్‌తో తలపడనుంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన కోహ్లీసేన… ఈసారి సత్తాచాటాలనే పట్టుదలతో ఉంది. టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఓడిన టీమిండియా, న్యూజిలాండ్‌..ఇవాళ తలపడనున్నాయి. ఈ గ్రూప్‌ నుంచి సెమీస్‌కు చేరాలంటే.. ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్‌ చాలా కీలకం. ఒక రకంగా చెప్పాలంటే..ఇది డూ ఆర్‌ డై లాంటిది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌.. దాదాపు సెమీస్‌ చేరే అవకాశం ఉంటుంది. తొలి మ్యాచ్‌లోని తప్పులను…
    • వాటికన్ సిటీలో అనుకోని అతిథి.. పోప్‌ను కలిసిన మోదీ
      #Top Story

      వాటికన్ సిటీలో అనుకోని అతిథి.. పోప్‌ను కలిసిన మోదీ

      భారత ప్రధాని మోదీ ఇటలీ పర్యటనలో ఉన్నారు. రోమ్‌లో జరిగే 16వ జీ20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఇటలీ వెళ్లారు. ఈ సందర్భంగా వాటికన్ సిటీలోనూ మోదీ పర్యటించారు. అక్కడ పోప్ ఫ్రాన్సిస్‌తో మోదీ సమావేశమయ్యారు. షెడ్యూల్ ప్రకారం ఈ సమావేశం 20 నిమిషాల పాటు కొనసాగాల్సి ఉన్నా.. గంట పాటు కొనసాగిందని పీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో వాతావరణ మార్పులు, కాలుష్యంపై పోరాటం, దారిద్ర్య నిర్మూలన వంటి అనేక అంశాల గురించి చర్చకు…
    • స్టోక్స్ మనసులో మాట.. ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్ మ్యాచ్
      #T20 వరల్డ్ కప్

      స్టోక్స్ మనసులో మాట.. ఆ రెండు జట్ల మధ్యే ఫైనల్ మ్యాచ్

      టీ20 ప్రపంచకప్ రంజుగా సాగుతోంది. గ్రూప్-1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు విజయాలతో దూసుకెళ్తున్నాయి. గ్రూప్ ఆఫ్ డెత్‌గా భావించిన గ్రూప్-1లో సెమీస్‌కు చేరే జట్లపై స్పష్టత వస్తున్నప్పటికీ గ్రూప్-2లోని జట్ల పరిస్థితి అయోమయంగా మారింది. దీనికి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కారణంగా కనిపిస్తోంది. భారత్ ఈ మ్యాచ్‌లో పరాజయం కావడంతో సమీకరణాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే వరుసగా మూడు విజయాలతో పాకిస్థాన్ జట్టు సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. పటిష్టమైన భారత్, న్యూజిలాండ్ జట్లపై గెలిచిన పాకిస్థాన్…
    ←1…543544545546547…616→

తాజావార్తలు

  • Off The Record : గరం గరంగా భద్రాచలం పోలీస్ వర్సెస్ పొలిటికల్ పంచాయితీ

  • Off The Record: వాసుపల్లి వ్యవహారం వైసీపీ నాయకత్వానికి తలపోటైందా?

  • Kidney Risk : మూత్రాన్ని ఆపుకుంటున్నారా.? అయితే ఈ విషయాలు తెలిస్తే అస్సలు ఆ పని చేయరు.!

  • Interest Rates Hike: ఆ బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారికి బిగ్‌షాక్..పెరగనున్న వడ్డీ రేట్లు..

  • Monalisa Marriage Controversy: ఇది లవ్‌ జిహాద్‌..! మోనాలిసా ప్రేమ పెళ్లిపై దర్శకుడు సంచలనం..

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions