భారత్లో భారీ కంచెను నిర్మించిన బ్రిటీషర్లు… ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటీషర్లు భారత దేశాన్ని పరిపాలించే రోజుల్లో అనేక రకాలైన పన్నులు విధించేవారు. ఆ పన్నులు మరీ దారుణంగా, సామాన్యులు భరించలేనంతగా ఉండేవి. సామాన్యులతో పాటుగా వ్యాపారులు సైతం ఆ పన్నులకు భయపడిపోయేవారు. కాని, తప్పనిసరి పరిస్థితుల్లో పన్నులకు ఒప్పుకోవాల్సి వచ్చేది. తొలి స్వాతంత్య్ర సగ్రామం సమయంలో మన దేశంలో గుజరాత్ ప్రాంతంలోని కచ్లోనూ, ఒడిశా ప్రాంతంలోనూ అధికంగా ఉప్పు ఉత్పత్తి అయ్యేది. అయితే, ఈ ఉప్పుపై పెద్ద ఎత్తున బ్రిటీషర్లు పన్నును వేసేవారు.
Also Read
ఈ పన్నులకు ఒప్పుకున్న వారికే ఉప్పు క్షేత్రాలను లీజుకు ఇచ్చేవారు. పన్నులకు దెబ్బలకు తట్టుకోలేని చాలామంది ఉప్పును వివిధ మార్గాల్లో బ్రిటీషర్లకు తెలియకుండా చేరవేసి అమ్ముకునేవారు. ఇది గమనించిన బ్రిటీష్ పాలకులు ఈ అక్రమ అమ్మకాలను చెక్ పెట్టేందుకు కంచెను నిర్మించాలని అనుకున్నారు. పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతం నుంచి ఒడిశాలోని మహానది వరకు మొత్తం 4 వేల కిలోమీటర్ల దూరం కంచెను నిర్మించేందుకు ప్లాన్ చేశారు.
Read: ఇదేం ఫ్యాషన్రా బాబు… ఆమెను చూసి పరుగులు తీస్తున్నారు…
దీనికోసం తుమ్మ చెట్లు, ముళ్ల చెట్లను నాటారు. 1869లో ఈ కంచె నిర్మాణం ప్రారంభం అయింది. 1872లో ఈ కంచె నిర్మాణం కోసం 14000 మంది సిబ్బందిని వినియోగించారు. ఈ కంచెను అంతర్గత కస్టమ్స్ రేఖగా పిలిచేవారు. ప్రతి నాలుగు మైళ్లకు ఒక చెక్ పోస్ట్ను ఏర్పాటు చేశారు. అయితే, ఒంటెల ద్వారా, ఎద్దుల బండ్ల ద్వారా కంచెను దాటుకొని ఉప్పును తరలించేవారు. ఈ కంచె నిర్మాణం, మెయింటెన్స్ పెను భారంగా మారడంతో బ్రిటీష్ వారు 1879 నుంచి ఆ కంచెను పట్టించుకోవడం మానేశారు.
తాజావార్తలు
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!