Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • నేడే న్యూజిలాండ్‌తో అఫ్గానిస్తాన్ మ్యాచ్..భారత్ కు అగ్ని పరీక్ష !
      #T20 వరల్డ్ కప్

      నేడే న్యూజిలాండ్‌తో అఫ్గానిస్తాన్ మ్యాచ్..భారత్ కు అగ్ని పరీక్ష !

      ఇవాళ న్యూజిలాండ్‌పై అఫ్గానిస్తాన్‌ గెలుస్తుందా? భారత్‌ సెమీస్ ఆశలు నిలుస్తాయా? సగటు భారత అభిమాని ఇప్పుడు ఈ మ్యాచ్‌ ఫలితం కోసమే ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ కివీస్ చేతిలో అఫ్గాన్ ఓడితే టీమిండియా సెమీస్‌ అశలు గల్లంతైనట్లే. టీ-20 వరల్డ్‌ కప్‌లో భారత్‌ సెమీస్‌కు వెళ్లాలంటే ఇప్పుడు మరో ప్రత్యర్థి జట్టు గెలవాలనునే పరిస్థితి వచ్చింది. పాక్‌, కివీస్‌తో జరిగిన రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో భారత్‌ సమీస్‌ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ తరుణంలో అఫ్గాన్‌, స్కాట్లాండ్‌పై…
    • ఇండియాను ఎవరు ఓడించలేరు : జడేజా
      #T20 వరల్డ్ కప్

      ఇండియాను ఎవరు ఓడించలేరు : జడేజా

      భారత జట్టు నిన్న ఆడిన విధంగా అన్ని మ్యాచ్ లలో ఆడితే ఎవరు ఓడించి లేరు అని టీం ఇండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా అన్నారు. అయితే కోహ్లీ సేన నిన్న స్కాట్లాండ్ పైన భావి ఓజయం సాధించిన విషయం తెలిసిందే. దీని పై జడేజా మాట్లాడుతూ… మా నెట్ రన్-రేట్‌ పెరగాలంటే మేము పెద్ద తేడాతో గెలవాలని అందరికీ తెలుసు.. అందుకే మేము మైదానంలో మా 100 శాతం అందించాలని చూసాము అని జడేజా అన్నారు.…
    • ఇండియా భారీగా తగ్గిన కరోనా..24 గంటల్లో 10,929 కేసులు
      #జాతీయం

      ఇండియా భారీగా తగ్గిన కరోనా..24 గంటల్లో 10,929 కేసులు

      ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇవాళ కాస్త తగ్గింది. తాజా గా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 10,929 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 392 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 12,509 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,46,950 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. మరోవైపు.. రికవరీ కేసుల సంఖ్య…
    • బరువు తగ్గించే మందు… అక్కడ యమా డిమాండ్!
      #Top Story

      బరువు తగ్గించే మందు… అక్కడ యమా డిమాండ్!

      వీగోవీ .. పేరు వెరైటీగా వుంది కదూ.. తీవ్రమయిన బరువుతో ఆపసోపాలు పడేవారికి ఇది దివ్యౌషధం. అమెరికాలో ఊబకాయంతో బాధపడుతున్న వారు ఇప్పుడు మెడికల్‌ షాపులకు పరిగెడుతున్నారు. నోవో నోర్డిస్క్‌ అనే ఔషధ సంస్థ తయారు చేసిన ‘వీగోవీ’ అనే ఔషధానికి ఇప్పుడు భారీ డిమాండ్ లభిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ డిమాండ్ నేపథ్యంలో సప్లయ్ సరిగా జరగడం లేదంటున్నారు. వీగోవీకి జూన్‌లో అనుమతులు లభించాయి. బరువు తగ్గించే ఓ ఔషధానికి అనుమతి లభించడం ఇదే తొలిసారి.…
    • ప్రధాని మోడీ చేస్తున్నది రాజకీయం కాదు..గొప్ప తపస్సు : గరికపాటి
      #తెలంగాణ

      ప్రధాని మోడీ చేస్తున్నది రాజకీయం కాదు..గొప్ప తపస్సు : గరికపాటి

      ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నది రాజకీయం కాదు తపస్సు.. అందుకే ప్రపంచ దేశాలని మోడీ వైపు చూస్తున్నాయని ప్రశంసలు కురిపించారు గరికపాటి నరసింహారావు. హైదరాబాద్ లోని విద్యానగర్ శంకర్ మఠం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గరికపాటి మాట్లాడుతూ.. రాజకీయాన్ని ఒక తపస్సుగా భావించింది భారత జాతి అని.. రాజకీయ తపస్సు ఎట్లా ఉంటుందో ఈనాడు ప్రధాని మోడీ లో చూశామని తెలిపారు. పరిపాలన మరీ సున్నితంగా..మరీ కఠినంగా ఉండకూడదని వెల్లడించారు. రాజకీయం బాగుండాలంటే మంత్రివర్గంలో తీసుకున్న…
    • పేటీఎం కీల‌క నిర్ణ‌యం… బిట్‌కాయిన్ ట్రేడింగ్ రంగంలోకి…
      #Top Story

      పేటీఎం కీల‌క నిర్ణ‌యం… బిట్‌కాయిన్ ట్రేడింగ్ రంగంలోకి…

      క్రిప్టో క‌రెన్సీ ఈ పేరు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్న‌ది. క్రిప్టో క‌రెన్సీలో అనేక ర‌కాలు ఉన్నాయి.  బిట్‌కాయిన్‌, ఇథేరియమ్‌, బినాన్స్‌, టెథర్‌, కార్డానో, సొలానో, ఎక్స్‌ఆర్‌పీ, పొల్కడాట్ వంటివి అనేకం ఉన్నాయి.  అయితే, ఇందులో బిట్‌కాయిన్ ప్ర‌పంచ వ్యాప్తంగా పాపుల‌ర్ అయింది.  కాగా, ఈ బిట్‌కాయిన్ రంగంలోకి డిజిట‌ల్ పేమెంట్ గేట్‌వే పేటీఎం కూడా ఎంట‌ర్ అయ్యేందుకు సిద్ధం అవుతున్న‌ది.  ఇండియాలో ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇస్తే క్రిప్టోక‌రెన్సీ రంగంలోకి ఎంట‌ర్‌కావాల‌ని చూస్తున్న‌ది.  ఇప్ప‌టికే దీనికి సంబంధించి అన్ని సిద్ధం…
    • భారత్‌ కరోనా అప్‌డేట్‌
      #జాతీయం

      భారత్‌ కరోనా అప్‌డేట్‌

      భారత్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,70,847 శాంపిల్స్‌ పరీక్షించగా.. 12,729 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 221 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 12,165 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్టు కేంద్రం పేర్కొంది. ఇక, మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.43 కోట్లను దాటేయగా.. ఇప్పటి వరకు…
    • వైర‌ల్‌:  ఇండియాలో ఇది అత్యంత అరుదైన ఇల్లు…
      #Top Story

      వైర‌ల్‌: ఇండియాలో ఇది అత్యంత అరుదైన ఇల్లు…

      ఇండియ‌లో అది అత్యంత అరుదైన ఇల్లు.  అలాంటి ఇంటిని దేశంలో మ‌రెక్క‌డా చూసి ఉండ‌రు.  ఆ ఇంటి చుట్టూ రెండు దేశాల సైనికులు ప‌హారా కాస్తుంటారు.  ఇది అధికారుల అధికారిక నివాసం కాదు.  సామాన్యులు నివసించే ఇల్లే.  కానీ, ఈ ఇంటికి చాలా చ‌రిత్ర ఉన్న‌ది.  ఆ చ‌రిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం.  తూర్పుపాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఏర్ప‌డిన త‌రువాత ఇండియా.. బంగ్లాదేశ్ మ‌ధ్య ఖ‌చ్చిత‌మైన స‌రిహ‌ద్దు ఉన్న‌ది.  వేల కిలోమీట‌ర్ల‌మేర స‌రిహ‌ద్దు ఉన్న‌ప్ప‌టికీ చాలా ప్రాంతాల్లో…
    • అనుకోకుండా జ‌రిగిన ఆ సంఘ‌ట‌నే… టీగా మారిందా…
      #Top Story

      అనుకోకుండా జ‌రిగిన ఆ సంఘ‌ట‌నే… టీగా మారిందా…

      టీ అంటే ఇష్ట‌ప‌డని వ్య‌క్తులు ఉండ‌రు.  ఉద‌యం లేచిన వెంట‌నే టీ తాగే అల‌వాటు ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంది.  ఇప్పుడు టీ మ‌నిషి జీవితంలో ఒక భాగం అయింది.  టీని మ‌న‌దేశంలో అత్య‌థికంగా పండిస్తుంటారు.  అయితే, టీని ప్ర‌స్తుతం మ‌న‌దేశంలో అత్య‌ధికంగా పండిస్తున్న‌ప్ప‌టికీ టీని మొద‌టిగా త‌యారు చేసింది మాత్రం చైనాలోనే.  క్రీస్తుపూర్వం 2737లో అప్ప‌టి చైనా చ‌క్ర‌వ‌ర్తి షెన్‌నంగ్ క‌నిపెట్టారు.  ఆయ‌న‌కు వేడినీరు తాగే అల‌వాటు ఉన్న‌ది.  అయితే, వేడినీటిని కాచే స‌మ‌యంలో తేయాకు ఒక‌టి…
    • దేశ రాజధానిలో మరోసారి పెరిగిన వాయు కాలుష్యం
      #జాతీయం

      దేశ రాజధానిలో మరోసారి పెరిగిన వాయు కాలుష్యం

      దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి వాయు కాలుష్యం గుబులు రేపుతోంది. గాలి నాణ్యత పడిపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 352గా నమోదైంది. అలాగే ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ 300 కంటే ఎక్కువగా నమోదైంది. అయితే దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత సూచీ మరింత దిగజారే అవకాశముందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా…
    ←1…542543544545546…619→

తాజావార్తలు

  • Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!

  • Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..

  • Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!

  • Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!

  • Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions