Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఇండియాలో కొత్తగా 13,091 కరోనా కేసులు, 340 మరణాలు
      #జాతీయం

      ఇండియాలో కొత్తగా 13,091 కరోనా కేసులు, 340 మరణాలు

      ఇండియాలో ఇవాళ కరోనా కేసులు కాస్త పెరిగాయి. 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 13,091 కేసులు న‌మోద‌య్యాయి. ఇక దేశంలో 3,38,00,925 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,39, 683 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 340 మంది మృతి చెందారు. 24 గంటల్లో ఇండియాలో 13, 091 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 61.99 కోట్ల కరోనా పరీక్షలు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.…
    • ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్‌ నిర్వహించిన డైలాగ్‌ డిక్లరేషన్‌కు చైనా గైర్హాజరు
      #అంతర్జాతీయం

      ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్‌ నిర్వహించిన డైలాగ్‌ డిక్లరేషన్‌కు చైనా గైర్హాజరు

      షెడ్యూలింగ్ కారణాలను” పేర్కొంటూ, యుద్ధంతో దెబ్బతిన్న ఆప్ఘాన్‌ దేశ పరిస్థితులపై భారతదేశం నిర్వహించిన ఆప్ఘాన్‌ డైలాగ్‌ డిక్లరేష న్‌నుకు చైనా గైర్హాజరైంది. దాని మిత్ర దేశమైన పాకిస్తాన్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి చైనా హాజరైయింది.దీంతో డ్రాగన్‌ ఆడుతున్న డ్రామాలు మరోసారి బయట పడ్డాయి. ఈ విషయం పై ఇప్పటికే భారత్‌ చైనాను వివరణ కోరింది. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిని చర్చించడానికి ఇస్లామా బాద్‌లో అమెరికా, చైనా,రష్యాలకు చెందిన సీనియర్ దౌత్య వేత్తలకు పాకిస్తాన్ గురువారం ఆతిథ్యం…
    • భారత్‌కు చెక్‌ పెట్టేందుకు పాక్‌ తుగ్రిల్‌ !
      #అంతర్జాతీయం

      భారత్‌కు చెక్‌ పెట్టేందుకు పాక్‌ తుగ్రిల్‌ !

      బీజింగ్ ఎగుమతి చేసిన అతిపెద్ద అత్యంత అధునాతన యుద్ధనౌక (PNS తుగ్రిల్‌)ను చైనా సోమవారం పాకిస్తాన్ నేవీకి అందజేసినట్టు చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొ రేషన్ లిమిటెడ్ (CSSC)దీనిని రూపొందించింది. దీనికి టైప్ 054 A/P యుద్ధ నౌకకు PNS తుగ్రిల్ అని పేరు పెట్టారు.పాక్ నేవీ కోసం చైనా తయా రు చేస్తున్న నాలుగు టైప్ 054 యుద్ధనౌకలలో మొదటి హల్ PNS తుగ్రిల్ అని పాకిస్థాన్ నేవీ తెలిపింది.…
    • ఐరాస‌లో చైనాకు భార‌త్ కౌంట‌ర్‌…
      #Top Story

      ఐరాస‌లో చైనాకు భార‌త్ కౌంట‌ర్‌…

      అంత‌ర్జాతీయ శాంతి భ‌ద్ర‌త‌లు, మిన‌హాయింపులు, నిర్వహ‌ణ‌, అస‌మాన‌త‌లు, సంఘ‌ర్ష‌ణ‌లు త‌దిత‌ర అంశాల‌పై ఐరాస‌లో చ‌ర్చ జ‌రిగింది.  ఈ చ‌ర్చ‌లో భార‌త్ త‌ర‌పున కేంద్ర విదేశాంగ స‌హాయ‌మంత్రి డాక్ట‌ర్ రాజ్‌కుమార్ రంజ‌న్ సింగ్ పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భందా ఆయ‌న కీల‌క ప్ర‌సంగం చేశారు.  ప్ర‌పంచ దేశాలకు ఎల్ల‌ప్పుడు భార‌త్ అండ‌గా ఉంటుంద‌ని,  ఆయా దేశాల ప్రాధాన్య‌త‌ల‌ను గౌర‌విస్తూ స‌హ‌క‌రిస్తామ‌ని అన్నారు.   Read: గ్లోబ‌ల్ వార్మింగ్‌: ఆ దేశం క‌నుమ‌రుగౌతుందా? ఇత‌ర దేశాల‌కు సాయం పేరుతో రుణ‌భారాన్ని మోప‌బోమ‌ని…
    • సరికొత్త రికార్డు సృష్టించిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్
      #T20 వరల్డ్ కప్

      సరికొత్త రికార్డు సృష్టించిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్

      భారత్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయంటే ప్రతి క్రికెట్ అభిమాని టీవీకి అతుక్కుపోవాల్సిందే. ఈ నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత దాయాది జట్లు సమరానికి దిగాయి. దీంతో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది. అక్టోబర్ 24న జరిగిన ఈ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల 70 లక్షల మంది వీక్షించారట. ఈ విషయాన్ని స్వయంగా ఈ మ్యాచ్ ప్రసారం చేసిన స్టార్ నెట్‌వర్క్ తెలియజేసింది. Read Also: కెప్టెన్‌గా రోహిత్…
    • ఇండియాలో కొత్తగా 11,466 కరోనా కేసులు, 460 మరణాలు
      #జాతీయం

      ఇండియాలో కొత్తగా 11,466 కరోనా కేసులు, 460 మరణాలు

      ఇండియాలో ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గిపోయాయి. 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 11,466 కేసులు న‌మోద‌య్యాయి. ఇక దేశంలో 3,37,87, 047 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,39, 683 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 460 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో 4, 61, 849 మంది మృతి చెందిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో ఇండియాలో 11, 961 మంది క‌రోనా నుంచి…
    • మానవాళి ముంగిట అతిపెద్ద సంక్షోభం !!
      #వార్తలు

      మానవాళి ముంగిట అతిపెద్ద సంక్షోభం !!

      ప్రస్తుతం ప్రపంచం అతిపెద్ద గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది.ఇప్పటివరకూ కోవిడ్ తో సతమతమైన ప్రపంచ దేశాలు.. అంతకన్నా అతిపెద్ద సమస్యనే ఎదుర్కోవాల్సి ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లో ఓ పేషెంట్.. క్లైమేట్ చేంజ్ వ్యాధి లక్షణాలతో అడ్మిటయ్యాడు. అతడి రోగ లక్షణాలపై పరిశోధన చేసిన డాక్టర్ మెరిట్..వాతావరణ మార్పుతో బాధపడుతున్నట్లు గుర్తించారు.శ్వాస సమస్యతో వచ్చిన రోగిని పరిశీలించిన డాక్టర్ మెరిట్.. అతడు వాతావరణ మార్పుల కారణంగా ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారించారు. పేలవమైన గాలినాణ్యత, హీట్‌వేవ్..…
    • సింఘు బోర్డర్ లో మరో రైతు ఆత్మహత్య !
      #వీడియోలు

      సింఘు బోర్డర్ లో మరో రైతు ఆత్మహత్య !

    • అరుణాచల్‌లో నిర్మించిన చైనా గ్రామంపై భారత్‌ ఆర్మీ క్లారిటీ
      #అంతర్జాతీయం

      అరుణాచల్‌లో నిర్మించిన చైనా గ్రామంపై భారత్‌ ఆర్మీ క్లారిటీ

      అరుణా చల్‌ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఓగ్రామం నిర్మించిందంటూ అమెరికా ఇటీవల ఓ నివేదికను విడుదల చేసిన విషయం తెల్సిందే. సరిహద్దుల్లో చైనా పెద్ద ఎత్తున మౌలిక సదు పాయాలు అభివృద్ధి చేస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. అయితే తాజాగా ఈ నివేదిక పై భారత సైనిక వర్గాలు స్పందించాయి. ఆ గ్రామం చైనా నియంత్ర ఉన్న ప్రాంతంలోనే ఉన్నట్టు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఎగువ సుబాన్‌సిరి జిల్లాలో వివాదాస్పద సరిహద్దు వెంబడి…
    • త‌గ్గేది లేదంటోన్న ఇండియా… చైనాకు ధీటుగా స‌రిహ‌ద్దుల్లో…
      #Top Story

      త‌గ్గేది లేదంటోన్న ఇండియా… చైనాకు ధీటుగా స‌రిహ‌ద్దుల్లో…

      శీతాకాలంలో హిమాల‌య స‌రిహ‌ద్దుల్లో ప‌హారా నిర్వ‌హించ‌డం సైనికుల‌ను క‌త్తిపై సామువంటిద‌ని చెప్పాలి. సుమారు మైన‌స్ 40 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లను త‌ట్టుకొని నిల‌బ‌డాలి. ఇది అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. శ‌రీరానికి వేడిని క‌లిగించే దుస్తులు, హీట‌ర్ల అవ‌స‌రం ఎంతైనా ఉంటుంది. శీతాకాలంలో క‌నీసం ఆరునెల‌ల‌పాటు అన్ని ర‌కాల వాతార‌వ‌ణ ప‌రిస్థితుల‌ను త‌ట్టుకొని ప‌హారా కాయ‌డ‌మే కాకుండా, మంచులో సైతం శ‌తృవుల‌ను భ‌య‌పెట్టే ఆయుధాల‌ను క్యారీ చేయాల్సి ఉంటుంది. మందుగుండు సామాగ్రిని భ‌ద్ర‌ప‌రిచేందుకు క‌ట్టుదిట్ట‌మైన బంక‌ర్ల అవ‌స‌రం ఉంటుంది.…
    ←1…540541542543544…619→

తాజావార్తలు

  • Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!

  • వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు

  • Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..

  • KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!

  • Iranian Attack Indian Crew: ఒమన్‌ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions