Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • ఇండియా కొత్తగా 10,126 కరోనా కేసులు, 332 మరణాలు
      #జాతీయం

      ఇండియా కొత్తగా 10,126 కరోనా కేసులు, 332 మరణాలు

      ఇండియాలో నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 10,126 కేసులు న‌మోద‌య్యాయి. ఇక దేశంలో 3,37, 75 , 086 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,40,638 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 332 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో…
    • కెప్టెన్సీకి విరాట్‌ కోహ్లీ గుడ్ బై !
      #క్రీడలు

      కెప్టెన్సీకి విరాట్‌ కోహ్లీ గుడ్ బై !

      భారత టీ-20 కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ కథ ముగిసింది. ఎన్నో విజయాలు, మరెన్నో సిరీస్‌లు భారత్‌కు అందించి అత్యుత్తమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న కోహ్లీ.. తన చిరకాల కోరికైన టీ-20 వరల్డ్‌ కప్‌ సాధించకుండానే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. నిన్న నమీబియాతో జరిగిన మ్యాచ్‌ అనంతరం పొట్టి ఫార్మాట్‌ సారథ్యానికి గుడ్‌బై చెప్పాడు. ఈ సమయంలో ఒకింత భావోద్వేగానికి గురయ్యాడు కోహ్లీ. ఏదో సాధించలేకపోయామన్న బాధ, నిర్వేదంలో విరాట్‌లో కనిపించింది. బ్యాట్స్‌మన్‌గా సూపర్‌ సక్సెస్‌ అందుకున్న కోహ్లి…
    • సారథికి విజయంతో వీడ్కోలు
      #T20 వరల్డ్ కప్

      సారథికి విజయంతో వీడ్కోలు

      టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా విజయంతో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన భారత్.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీకి వీడ్కోలు పలికింది. సారథిగా విరాట్ కోహ్లీకి ప్రపంచకప్ అందించలేకపోయిన ఆటగాళ్లు.. కెప్టెన్‌గా అతడి ఆఖరి మ్యాచ్‌లో మాత్రం గెలిచి విజయాన్ని కానుకగా అందించారు. నమీబియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. Read Also: హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ అదిరే రికార్డు ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన టాస్ గెలిచి…
    • డేంజ‌ర్ బెల్స్‌:  2030 నాటికి కోల్‌క‌తా న‌గ‌రం…
      #Top Story

      డేంజ‌ర్ బెల్స్‌: 2030 నాటికి కోల్‌క‌తా న‌గ‌రం…

      ప్ర‌పంచ వాతావ‌ర‌ణంలో మార్పులు వేగంగా మారిపోతున్నాయి. ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించే ఉద్గారాలు ఇబ్బ‌డిముబ్బ‌డిగా వాతావ‌ర‌ణంలోకి విడుద‌ల చేస్తున్నారు.  దీంతో వేడి పెరిగిపోయింది.  ఈ వేడి కార‌ణంగా దృవాల వ‌ద్ద మంచు భారీగా క‌రిగిపోతున్న‌ది.  ఫ‌లితంగా న‌దుల్లో, స‌ముద్రాల్లో నీటిమ‌ట్టం పెరిగిపోతున్న‌ది.  నీటిమ‌ట్టం పెర‌గ‌డం వ‌ల‌న తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు ఇబ్బందులు ఎద‌ర్కొన‌నున్నాయి.  2030 నాటికి స‌ముద్రాల్లోని నీటిమ‌ట్టం భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  నీటి మ‌ట్టం పెరిగితే అనేక న‌ర‌గాలు…
    • భారత మత్స్యకారులపై పాక్‌ కాల్పులు
      #జాతీయం

      భారత మత్స్యకారులపై పాక్‌ కాల్పులు

      పాకిస్తాన్‌ను ఎన్ని సార్లు హెచ్చరించినా తన బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు. మత్స్యకారులపై కాల్పులు జరపొద్దని నిబంధనలు ఉన్న వాటిని పాకిస్తాన్‌ బేఖాతరు చేస్తుంది. భారత్‌కు చెందిన చేపల వేట పడవ ‘జల్‌పరి’ పై పాకిస్థాన్‌ కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన గుజరాత్‌లోని ద్వారక వద్ద ఆదివారం ఉదయం జరిగింది. చనిపోయిన మత్స్యకారుడి పేరు శ్రీధర్‌గా గుర్తించారు. మరో వ్యక్తి కూడా ఈ కాల్పు ల్లో గాయపడ్డారు. పలువురు…
    • ఆ కారిడార్‌పై చైనా క‌న్ను… అదే జ‌రిగితే…
      #Top Story

      ఆ కారిడార్‌పై చైనా క‌న్ను… అదే జ‌రిగితే…

      ఇండియా చైనా బోర్డ‌ర్‌లో చైనా ర‌డ‌గ సృష్టిస్తూనే ఉన్న‌ది.  స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో నిత్యం వివాదాలు చేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న‌ది.  ప్ర‌శాంతంగా ఉన్న స‌రిహ‌ద్దుప్రాంతాల్లో కూడా చైనా ఆగ‌డాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అరుణాచ‌ల్ స‌రిహ‌ద్దుల్లో ఇప్ప‌టికే వంద ఇళ్ల‌తో ఓ గ్రామాన్ని ఏర్పాటు చేసింది.  అక్క‌డికి చేరుకునేందుకు అధునాత రోడ్డు, ఎల‌క్ట్రిసిటీ సౌక‌ర్యాన్ని ఏర్పాటు చేసింది.  చైనా చేస్తున్న ప‌నుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నామ‌ని ఇండియన్ ఆర్మీ అధికారులు చెబుతున్నారు.   Read: ఇలా చేస్తే… ఇంట‌ర్నెట్…
    • బుమ్రాను కెప్టెన్ చేయాలంటున్న నెహ్రా…
      #అంతర్జాతీయ క్రీడలు

      బుమ్రాను కెప్టెన్ చేయాలంటున్న నెహ్రా…

      ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ బాధ్యతల నుండి తప్పుకొనున విషయం తెలిసిందే. దాంతో అతని తర్వాత జట్టుకు ఎవరిని కెప్టెన్ చేయాలి అనే ప్రశ్న పై చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఎక్కువగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక తాజాగా భారత మాజీ పేవర్ ఆశిష్ నెహ్రా స్పందిస్తూ ఓ కొత్త పేరును ముందుకు…
    • ఇండియాలో కొత్తగా 10,853 కరోనా కేసులు, 526 మరణాలు
      #జాతీయం

      ఇండియాలో కొత్తగా 10,853 కరోనా కేసులు, 526 మరణాలు

      మన దేశంలో నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ క‌రోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 10,853 కేసులు న‌మోద‌య్యాయి. ఇక దేశంలో 3,37,49, 900 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,44,845 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 260 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు క‌రోనాతో 4,…
    • డీజిల్ ధర విషయంలో అగ్రస్థానంలో తెలుగు రాష్ట్రం
      #Top Story

      డీజిల్ ధర విషయంలో అగ్రస్థానంలో తెలుగు రాష్ట్రం

      దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు భారంగా మారాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించగా.. పలు రాష్ట్రాలు వ్యాట్ ట్యాక్స్ తగ్గించాయి. ఈ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త దిగివచ్చాయి. అయితే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే డీజిల్ ధర అధికంగా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంటే.. ఏపీలోని విజయవాడలో లీటర్ డీజిల్ ధర రూ.96.25గా ఉంది. దేశవ్యాప్తంగా డీజిల్ ధరలలో ఇదే అత్యధికం. Read Also:…
    • నేడు బీజేపీ పెద్దల కీలక సమావేశం..ఉప ఎన్నికల్లో ఓటమిపై చర్చ !
      #జాతీయం

      నేడు బీజేపీ పెద్దల కీలక సమావేశం..ఉప ఎన్నికల్లో ఓటమిపై చర్చ !

      నేడు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో ప్రారంభమయ్యే బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ముగియనుంది. పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కోవిడ్‌19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులందరినీ ఢిల్లీకి ఆహ్వానించలేదు.…
    ←1…541542543544545…619→

తాజావార్తలు

  • CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు

  • Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..

  • మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్‌లో AI చిప్ అంటూ కారుకూతలు.!

  • NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..

  • Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions