Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home India

India News

    • పేటీఎం కీల‌క నిర్ణ‌యం… బిట్‌కాయిన్ ట్రేడింగ్ రంగంలోకి…
      #Top Story

      పేటీఎం కీల‌క నిర్ణ‌యం… బిట్‌కాయిన్ ట్రేడింగ్ రంగంలోకి…

      క్రిప్టో క‌రెన్సీ ఈ పేరు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్న‌ది. క్రిప్టో క‌రెన్సీలో అనేక ర‌కాలు ఉన్నాయి.  బిట్‌కాయిన్‌, ఇథేరియమ్‌, బినాన్స్‌, టెథర్‌, కార్డానో, సొలానో, ఎక్స్‌ఆర్‌పీ, పొల్కడాట్ వంటివి అనేకం ఉన్నాయి.  అయితే, ఇందులో బిట్‌కాయిన్ ప్ర‌పంచ వ్యాప్తంగా పాపుల‌ర్ అయింది.  కాగా, ఈ బిట్‌కాయిన్ రంగంలోకి డిజిట‌ల్ పేమెంట్ గేట్‌వే పేటీఎం కూడా ఎంట‌ర్ అయ్యేందుకు సిద్ధం అవుతున్న‌ది.  ఇండియాలో ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇస్తే క్రిప్టోక‌రెన్సీ రంగంలోకి ఎంట‌ర్‌కావాల‌ని చూస్తున్న‌ది.  ఇప్ప‌టికే దీనికి సంబంధించి అన్ని సిద్ధం…
    • భారత్‌ కరోనా అప్‌డేట్‌
      #జాతీయం

      భారత్‌ కరోనా అప్‌డేట్‌

      భారత్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,70,847 శాంపిల్స్‌ పరీక్షించగా.. 12,729 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 221 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 12,165 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్టు కేంద్రం పేర్కొంది. ఇక, మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3.43 కోట్లను దాటేయగా.. ఇప్పటి వరకు…
    • వైర‌ల్‌:  ఇండియాలో ఇది అత్యంత అరుదైన ఇల్లు…
      #Top Story

      వైర‌ల్‌: ఇండియాలో ఇది అత్యంత అరుదైన ఇల్లు…

      ఇండియ‌లో అది అత్యంత అరుదైన ఇల్లు.  అలాంటి ఇంటిని దేశంలో మ‌రెక్క‌డా చూసి ఉండ‌రు.  ఆ ఇంటి చుట్టూ రెండు దేశాల సైనికులు ప‌హారా కాస్తుంటారు.  ఇది అధికారుల అధికారిక నివాసం కాదు.  సామాన్యులు నివసించే ఇల్లే.  కానీ, ఈ ఇంటికి చాలా చ‌రిత్ర ఉన్న‌ది.  ఆ చ‌రిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం.  తూర్పుపాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఏర్ప‌డిన త‌రువాత ఇండియా.. బంగ్లాదేశ్ మ‌ధ్య ఖ‌చ్చిత‌మైన స‌రిహ‌ద్దు ఉన్న‌ది.  వేల కిలోమీట‌ర్ల‌మేర స‌రిహ‌ద్దు ఉన్న‌ప్ప‌టికీ చాలా ప్రాంతాల్లో…
    • అనుకోకుండా జ‌రిగిన ఆ సంఘ‌ట‌నే… టీగా మారిందా…
      #Top Story

      అనుకోకుండా జ‌రిగిన ఆ సంఘ‌ట‌నే… టీగా మారిందా…

      టీ అంటే ఇష్ట‌ప‌డని వ్య‌క్తులు ఉండ‌రు.  ఉద‌యం లేచిన వెంట‌నే టీ తాగే అల‌వాటు ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంది.  ఇప్పుడు టీ మ‌నిషి జీవితంలో ఒక భాగం అయింది.  టీని మ‌న‌దేశంలో అత్య‌థికంగా పండిస్తుంటారు.  అయితే, టీని ప్ర‌స్తుతం మ‌న‌దేశంలో అత్య‌ధికంగా పండిస్తున్న‌ప్ప‌టికీ టీని మొద‌టిగా త‌యారు చేసింది మాత్రం చైనాలోనే.  క్రీస్తుపూర్వం 2737లో అప్ప‌టి చైనా చ‌క్ర‌వ‌ర్తి షెన్‌నంగ్ క‌నిపెట్టారు.  ఆయ‌న‌కు వేడినీరు తాగే అల‌వాటు ఉన్న‌ది.  అయితే, వేడినీటిని కాచే స‌మ‌యంలో తేయాకు ఒక‌టి…
    • దేశ రాజధానిలో మరోసారి పెరిగిన వాయు కాలుష్యం
      #జాతీయం

      దేశ రాజధానిలో మరోసారి పెరిగిన వాయు కాలుష్యం

      దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి వాయు కాలుష్యం గుబులు రేపుతోంది. గాలి నాణ్యత పడిపోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 352గా నమోదైంది. అలాగే ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ 300 కంటే ఎక్కువగా నమోదైంది. అయితే దీపావళి నేపథ్యంలో గాలి నాణ్యత సూచీ మరింత దిగజారే అవకాశముందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా…
    • ఇండియా అబ్బాయి…పాక్ అమ్మాయి… మూడేళ్లుగా నిరీక్షించి… చివ‌ర‌కు…
      #Top Story

      ఇండియా అబ్బాయి…పాక్ అమ్మాయి… మూడేళ్లుగా నిరీక్షించి… చివ‌ర‌కు…

      రాజ‌స్థాన్‌లోని జోథ్‌పూర్‌కు చెందిన మొహ‌మ్మ‌ద్ హారీష్ అనే యువ‌కుడికి 11 ఏళ్ల క్రితం పాక్ కు చెందిన ఉస్రా ఫేస్‌బుక్ ద్వారా ప‌రిచ‌యం అయింది.  ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది.  రాజ‌స్థాన్‌లోని ఓ పెద్ద కంపెనీలో హారిష్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు.  దేశాలు వేరు కావ‌డంతో ఎలాగైనా వివాహం చేసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకొని ఒక‌సారి పాక్ వెళ్లి ఉస్రా త‌ల్లిదండ్రుల‌ను క‌లిసి ఒప్పించాడు.  వివాహానికి వారి బంధువులు కూడా ఒప్పుకున్నారు.  ఇక పెళ్లి బాజాలు మోగుతాయి అనుకున్న స‌మ‌యంలో…
    • టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహల్‌ ద్రవిడ్‌ రికార్డు ఇవే !
      #క్రీడలు

      టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహల్‌ ద్రవిడ్‌ రికార్డు ఇవే !

      టీమిండియా కొత్త కోచ్‌గా.. భారత మాజీ క్రికెటర్‌, మిస్టర్‌ వాల్‌ రాహుల్‌ ద్రావిడ్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే, అండర్‌-19, భారత్‌-ఏ జట్లపై.. అత్యుత్తమమైన కోచ్‌గా చెరగని ముద్ర వేసిన రాహుల్‌… ఇకపై భారత్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అండర్‌-19 జట్టును ఒకసారి రన్నరప్‌గా… మరోసారి విశ్వవిజేతగా నిలిపాడు ద్రవిడ్‌. టీ20 ప్రపంచకప్‌ తర్వాత.. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి పదవీ కాలం ముగియనుండటంతో.. తదుపరి కోచ్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది బీసీసీఐ. అయితే, దీనికి రాహుల్‌ ద్రవిడ్‌…
    • దీపకాంతులతో అయోధ్య ప్రపంచ రికార్డు
      #జాతీయం

      దీపకాంతులతో అయోధ్య ప్రపంచ రికార్డు

      దీపోత్సవ వేళ అయోధ్య సరికొత్త శోభ సంతరించుకుంది. సరయూనదీ తీరాన 12 లక్షల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు సృష్టించింది. అయోధ్యనగరం అంతటా దీపకాంతులు, లేజర్ షోలతో మిరుమిట్లుగొలిపింది.2021 దీపోత్సవం.సందర్భంగా అయోధ్య నగరం సరికొత్త శోభను సంతరిచుకుంది. దీపోత్సవ వేడుకలో భాగంగా అయోధ్యలోని సరయూ నది ఒడ్డున మట్టి దీపాలు వెలిగించారు. లక్షలాది దీపపు ప్రమిదల వెలుగుల మధ్య ధగధగలాడింది సరయూ నదీ తీరం. అయోధ్యలో దీపోత్సవ 2021 కార్యక్రమం గిన్నీస్ రికార్డులలోకి ఎక్కింది. గతేడాది దీపావళి…
    • దేశంలో మరోసారి జికా వైరస్ కలకలం
      #జాతీయం

      దేశంలో మరోసారి జికా వైరస్ కలకలం

      దేశాన్ని మరోసారి జికా వైరస్ వణికిస్తోంది. ముఖ్యంగా యూపీలో జికా వైరస్ కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు. బుధవారం ఒక్కరోజే యూపీలో 25 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఆరుగురు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వ్యక్తులు, 14 మంది మహిళలు ఉన్నారు. యూపీలో ఎక్కువగా కాన్పూర్ ప్రాంతంలో జికా వైరస్ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 23న కాన్పూర్‌లో తొలి జికా వైరస్ వెలుగు చూసింది. Read Also: మార్కెట్‌లోకి బఫర్ స్టాక్.. తగ్గిన ఉల్లి…
    • ఇండియాలో కొత్తగా 12,885 కేసులు, 461 మరణాలు
      #జాతీయం

      ఇండియాలో కొత్తగా 12,885 కేసులు, 461 మరణాలు

      ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇవాళ కాస్త తగ్గింది. తాజా గా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 12,885 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 461 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 15,054 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,48,579 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. మరోవైపు.. రికవరీ కేసుల సంఖ్య…
    ←1…541542543544545…617→

తాజావార్తలు

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Nagarjuna: ‘కింగ్ 100’ స్టోరీ పై హింట్ ఇచ్చిన నాగార్జున..!

  • Director Ranjith: హీరోయిన్‌పై లైంగిక వేధింపులు.. దర్శకుడు రంజిత్ అరెస్ట్

  • Sai Rajesh :మెగాస్టార్ సినిమాలకు మణిశర్మ ప్లస్ పాయింట్..

  • Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆ అదృష్టం ఉందా?

ట్రెండింగ్‌

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions