Home
India
India News
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
భారతదేశంలో 5G సేవలు ప్రారంభమై నాలుగేళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని జిల్లాలకు 5G సేవలు విస్తరించగా, టెలికాం సంస్థలు ఇప్పటికే 5G అడ్వాన్స్డ్ (5G+) టెక్నాలజీపై దృష్టి సారించాయి. ఇదే సమయంలో, భవిష్యత్ కమ్యూనికేషన్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 6G కోసం సమగ్ర రోడ్మ్యాప్ను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా, ఈ ప్రణాళికలో స్వదేశీ సాంకేతికతకు పెద్దపీట వేయనుంది. 6G కోసం ప్రత్యేక రోడ్మ్యాప్ నివేదికల ప్రకారం, నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో వివిధ… -
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV)ను 2026 జూన్లో భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశముందని సమాచారం. ఇప్పటికే పలుమార్లు ఈ మోడల్కు సంబంధించిన టీజర్లు, టెస్టింగ్ చిత్రాలు వెలుగులోకి రావడంతో వినియోగదారుల్లో ఆసక్తి పెరిగింది. జూన్ రెండో వారం తర్వాత ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అధికారికంగా ఆవిష్కృతమయ్యే అవకాశం ఉందని నివేదికలు… -
Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ సంస్థ ఓపెన్డోర్ (Opendoor) భారతదేశంలోని తన కార్యకలాపాలను పూర్తిగా మూసివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశంలోని సుమారు 250 మంది ఉద్యోగులు ప్రభావితమవుతారని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ప్రకారం, ఈ నిర్ణయం ఉద్యోగుల పనితీరు లోపాల కారణంగా తీసుకున్నది కాదని, వ్యాపార వ్యూహంలో భాగంగా కార్యకలాపాలను అమెరికాకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు ఈ చర్య చేపట్టినట్లు తెలిపింది. ‘Opendoor 2.0’ వ్యూహంలో భాగమే ఈ నిర్ణయం ఓపెన్డోర్ సీఈఓ… -
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
చైనా నుంచి చౌకగా దిగుమతి అవుతున్న అల్యూమినియం ఫాయిల్పై భారత ప్రభుత్వం మరోసారి కఠిన వైఖరిని ప్రదర్శించింది. దేశీయ పరిశ్రమల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, చైనా, మలేషియా, థాయ్లాండ్, ఇండోనేషియా దేశాల నుంచి దిగుమతి అయ్యే అల్యూమినియం ఫాయిల్పై విధిస్తున్న యాంటీ-డంపింగ్ సుంకాన్ని 2026 డిసెంబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం దేశీయ అల్యూమినియం తయారీ సంస్థలకు పెద్ద ఊరటనివ్వగా, చైనాకు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కీలక… -
Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
Excise Duty: పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ముడి చమురు సరఫరాలో ఏర్పడిన ఈ అంతరాయం నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. దీనివల్ల దేశీయంగా ఇంధన ధరలు నిరంతరం పెరుగుతూ సామాన్యుడిపై భారాన్ని పెంచుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో ఇంధన సంక్షోభాన్ని నివారించడానికి, ధరలను అదుపులో ఉంచడానికి భారత ప్రభుత్వం ఒక వ్యూహాత్మక, సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఎక్కువ పరిమాణంలో… -
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
ప్రధానిగా మోడీ దేశ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఏకధాటిగా దేశాన్ని పన్నెండేళ్ల పాటు పాలించిన నేతగా మోడీ చరిత్ర సృష్టించారు. దీంతో దేశ నాయకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నాయకుల నుంచి అభినందనలు వస్తున్నాయి. -
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
ప్రధాని మోడీ చరిత్ర సృష్టించారు. ఏకధాటిగా దేశాన్ని 12 ఏళ్ల పాటు పాలించిన ప్రధానిగా మోడీ చరిత్ర సృష్టించారు. దేశ మొట్టమొదటి ప్రధాని నెహ్రూ రికార్డ్ను మోడీ అధిగమించారు. -
SPR India: వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ అంటే ఏమిటి? చమురు సంక్షోభంలో జాతీయ భద్రతా కవచంగా ఎలా ఉపయోగపడుతుంది?
పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, చమురు సరఫరాకు అంతరాయం కలిగే భయాల నేపథ్యంలో, వ్యూహాత్మక చమురు నిల్వ (Strategic Petroleum Reserve – SPR) మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని ప్రధాన చమురు ఉత్పాదక ప్రాంతాలలో సంక్షోభం తీవ్రమైనప్పుడల్లా, ముడి చమురు ధరలు, ఇంధన భద్రతపై ఆందోళనలు పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో, వ్యూహాత్మక చమురు నిల్వ అంటే ఏమిటి, దానిని ఎందుకు ఏర్పాటు చేస్తారు? చమురు సంక్షోభ సమయంలో అది ఒక దేశానికి రక్షణ కవచంగా ఎలా… -
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
SIPRI 2026: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, అణ్వాయుధాల మోహరింపుపై స్వీడన్కు చెందిన ప్రముఖ గ్లోబల్ థింక్ ట్యాంక్ ‘స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (SIPRI) సంచలన నివేదికను రిలీజ్ చేసింది. సోమవారం రిలీజ్ చేసిన ‘సిప్రి ఇయర్బుక్ 2026’ ప్రకారం.. భారతదేశం చరిత్రలోనే మొదటిసారిగా శాంతికాలంలో (Peacetime) ఏకంగా 12 అణ్వాయుధాలను పూర్తిస్థాయిలో మోహరించింది. మరోవైపు పొరుగు దేశం చైనా సైతం భారత్, అమెరికా సరిహద్దులను లక్ష్యంగా చేసుకుని తన అణు… -
Shocking Survey: మన దేశంలో ఒంటరి మహిళలు ఎక్కడ ఎక్కువో తెలుసా? జాతీయ సగటు కంటే సౌత్లోనే ఘోరం!
Shocking Survey: మన దేశంలో వివాహ వ్యవస్థ.. కుటుంబ బంధాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహ బంధాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు చాలా అరుదుగా వస్తాయని మన అందరం అనుకుంటాం. అయితే తాజా గణాంకాలు మాత్రం ఈ విషయంలో ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. దేశవ్యాప్తంగా భాగస్వామి లేని మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. విడాకులు తీసుకున్నవారు.. భర్త చనిపోయినవారు.. ఒంటరిగా ఉంటున్న మహిళల శాతం జాతీయ…
తాజావార్తలు
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
-
Bihar: బీహార్లో రణరంగం.. సీఎం ఇంటి ముట్టడికి దూసుకెళ్లిన BPSC అభ్యర్థులు.. లాఠీఛార్జ్, వాటర్ కెనన్ల ప్రయోగం
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!