భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్లో సంజు శాంసన్ భవితవ్యంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. మూడో టీ20 మ్యాచ్ సంజూ కెరీర్కు కీలక మలుపుగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మ్యాచ్లో ఓపెనర్గా మరోసారి విఫలమైతే.. జట్టులో అతని స్థానం ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇషాన్ కిషన్ మరో హాఫ్ సెంచరీతో ఆకట్టుకుంటే.. టీమ్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేకపోలేదు. మూడో టీ20లో సంజూ శాంసన్ విఫలమైతే.. నాలుగో టీ20 నుంచి…
IND vs NZ T20: నాగ్పూర్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్లో అభిమానులకు అసలైన రన్ ఫీస్ట్ దొరికింది. అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్తో ఈ మ్యాచ్లో భారత జట్టు 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ 35 బంతుల్లోనే 84 పరుగులు…
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో టీమిండియా మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు టీ20ల్లో భారత్ మొత్తం 44 సార్లు 200కు పైగా స్కోర్లు నమోదు చేసింది. నాగపూర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో 238 పరుగులు చేయడంతో టీమిండియా ఖాతాలో ఈ రికార్డు చేరింది. టీ20 ఫార్మాట్లో ఏ జట్టు కూడా ఇన్నిసార్లు 200కు పైగా స్కోర్లు చేయలేదు. బ్యాటింగ్లో భారత జట్టు స్థిరత్వం, లోతైన బ్యాటింగ్ లైనప్ ఎంత బలంగా ఉందో…
నాగ్పుర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇది మంచి వికెట్ అని, ఎక్కువ స్కోరింగ్ చేసేలా కనిపిస్తోందని సాంట్నర్ చెప్పాడు. భారత్కు వచ్చి గెలవడం ఎంత కష్టమో ప్రతి జట్టుకు తెలుసు అని, గత వారం చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు. ఇది తాజా సిరీస్ అని, స్వదేశంలో టీమిండియా కఠినమైన జట్టు తెలిపాడు. ఈ సిరీస్…
ఇటీవల భారత్తో ముగిసిన వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారిల్ మిచెల్ ప్రపంచ క్రికెట్లో సంచలనం సృష్టించాడు. తాజా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి.. నంబర్వన్ స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం మిచెల్ ఖాతాలో 845 పాయింట్లు ఉన్నాయి. ఇంతకుముందు మొదటి స్థానంలో ఉన్న కింగ్ కోహ్లీ 795 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. వరుసగా రెండు సెంచరీలతో సిరీస్ను శాసించిన డారిల్…
భారత్, న్యూజిలాండ్ వన్డే సందర్భంగా ఇండోర్లో చోటుచేసుకున్న ఓ అనూహ్య ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. భారత క్రికెట్ జట్టు బస చేసిన హోటల్లోకి భద్రతను ఉల్లంఘిస్తూ ఓ మహిళ ప్రవేశించి.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేతిని పట్టుకుని సహాయం కోరడం కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. హిట్మ్యాన్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైనట్లు అందులో కనిపించాడు. వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి మహిళను అదుపులోకి తీసుకున్నారు.…
IND vs NZ T20: భారత్–న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ నేడు మొదలు కానుంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ను నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిర్వహించనున్నారు. సిరీస్ను విజయంతో ప్రారంభించాలని ఇరు జట్లు ఉత్సాహంగా ఉన్నాయి. తొలి టీ20 మ్యాచ్ నేడు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టీ20 సిరీస్ను టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అలాగే, మ్యాచ్ను జియో హాట్స్టార్ యాప్, వెబ్సైట్…
భారత్-న్యూజిలాండ్ మధ్య 5 టీ20 ల సిరీస్ నేటి నుంచి ప్రారంభంకానుంది. జనవరి 21, బుధవారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనున్నది. 785 రోజుల తర్వాత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ T20I లకు తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధృవీకరించారు. నాగ్పూర్లో జరిగే ఈ మ్యాచ్లో కిషన్ భారత్ తరపున 3వ ప్లేస్ లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇషాన్ కిషన్ చివరిసారిగా నవంబర్ 28, 2023న ఆస్ట్రేలియాతో…
టీమిండియాకు దాదాపు రెండేళ్లుగా దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ నిరీక్షణకు ముగింపు పడింది. న్యూజిలాండ్తో జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్తో పాటు టీ20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్.. నాగ్పూర్లో బుధవారం జరిగే తొలి టీ20 మ్యాచ్లో ప్లేయింగ్ ఎలెవన్లో ఆడటం ఖాయమైంది. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా ఈ విషయాన్ని ప్రీ మ్యాచ్ ప్రెస్మీట్లో ధృవీకరించారు. ఇషాన్ కిషన్ నంబర్–3 స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని చెప్పాడు. దాంతో స్టార్ ప్లేయర్…